విదేశం
వాషింగ్టన్ డీసీ జిల్లా కోర్టు జడ్జిగా తెలుగు మహిళ
అమెరికాలో మరో తెలుగు మహిళకు అరుదైన పదవి దక్కింది. వాషింగ్టన్ డీసీ జిల్లా కోర్టు జడ్జిగా రూపా రంగా పుట్టగుంట నియమితులయ్యారు. మొత్తం 11 మంది జడ్జిలను నా
Read Moreఆఫీసులో కాల్పుల మోత.. నలుగురు మృతి
కాలిఫోర్నియా: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. కాలిఫోర్నియాలోని ఆరెంజ్ సిటీలో ఓ వ్యక్తి కాల్పులకు తెగబడ్డాడు. బుధవార
Read Moreషిప్పు కదిలింది.. రాకపోకలు మొదలైనయ్
సూయజ్ (ఈజిప్ట్): సూయజ్ కాల్వలో ఇరుక్కున్న ఎవర్ గ్రీన్ షిప్పు ఎట్టకేలకు కదిలింది. దీంతో కొన్ని రోజులుగా ఈ మార్గంలో నిలిచిపోయిన నౌకల రాకపోకలు తిరిగ
Read Moreల్యాబ్ నుంచి కాదు.. గబ్బిలాల నుంచే కరోనా
ముందు ఒక జంతువులోకి.. అటు నుంచి మనుషులకు: డబ్ల్యూహెచ్వో రిపోర్టు కరోనా పుట్టుకపై చైనాతో కలిసి జాయింట్ స్టడీ ల్యాబ్ నుంచి లీక్ అవ్వడానికి అవకాశ
Read Moreవారం తర్వాత ప్రారంభమైన ఎవర్ గివెన్ నౌక ప్రయాణం
ఈజిప్టులోని సూయజ్ కాలువలో చిక్కుకుపోయిన భారీ సరకు రవాణా నౌక సమస్య ఎట్టకేలకు పరిష్కారమైంది. 10 టగ్ బోట్లు, డ్రెడ్జర్ల ద్వారా చేసిన ఆపరేషన్
Read Moreప్రపంచంలోనే తొలి షిప్ టన్నెల్!
ఇప్పటి వరకు మనం మోటార్ వెహికల్స్, రైళ్లు, మెట్రో ట్రైన్స్ టన్నెల్ వే (సొరంగ మార్గం)లో ప్రయాణించడం చూశాం. కానీ పెద్
Read Moreఎవర్గ్రీన్ షిప్పును పక్కకు తప్పించేందుకు నెదర్లాండ్స్, ఇటలీ.. తలో చెయ్యి
ఎవర్గ్రీన్ను పక్కకు తప్పించేందుకు 2 టగ్బోట్లు ప్రయత్నాలు బెడిసికొడితే సరుకు అన్లోడింగ్ సూయజ్: సూయజ్ కాల్వలో అడ్డంగా ఇరుక్కుపోయి
Read Moreసొంత ప్రజలపై బాంబుల వర్షం: థాయ్ బార్డర్ లోని గ్రామంపై మయన్మార్ ఆర్మీ ఎయిర్ స్ట్రైక్స్
థాయ్ బార్డర్ లోని గ్రామంపై మయన్మార్ ఆర్మీ ఎయిర్ స్ట్రైక్స్ భయంతో అడవుల్లోకి పారిపోయిన గ్రామస్తులు హైస్కూల్, కాలేజీ, మెడికల్ క్యాంపుపైనా
Read Moreడజన్ల మందిని పిట్టల్లా కాల్చేశారు.. మయన్మార్ ఘటనపై యూఎన్ ఫైర్
నేపిటా: మయన్మార్లో ఆర్మీ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న పౌరులపై అక్కడి సైన్యం విరుచుకుపడుతోంది. ప్రశాంతంగా నిరసనలు చేస్తున్న ప్రజలపై
Read Moreబంగ్లాదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం.. 17 మంది మృతి
బంగ్లాదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మిని బస్సు, టాటా ఏస్ వాహానాలు ఒకదానికొకటి ఎదురెదురుగా ఢీకొనడంతో 17 మంది మృతిచెందారు. ఢాకా-
Read Moreఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం.. 32 మంది మృతి
దక్షిణ ఈజిప్టులో ఘోర రైలు ప్రమాదం జరిగింది. రెండు రైళ్లు ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో 32 మంది మృతి చెందగా మరో 66 మంది గాయపడ్డారు. ఈజిప్టు రాజధాని కైరోక
Read Moreకేఎఫ్సీలో 5,000 మంది మహిళలకు జాబ్స్
న్యూఢిల్లీ: అమెరికాకు చెందిన ఫాస్ట్ఫుడ్ చెయిన్ కేఎఫ్సీ తన మహిళా ఉద్యోగుల సంఖ్యను రెట్టింపు చేయనుంది. ర
Read More












