విదేశం

ఆపరేషన్ రూమ్ నుంచే.. కోర్టు ట్రయల్‌‌‌‌కు హాజరైన డాక్టర్

అమెరికాలో డాక్టర్ నిర్వాకం.. మెడికల్ బోర్డు ఆగ్రహం కాలిఫోర్నియా: అమెరికా కాలిఫోర్నియాలోని ఓ డాక్టర్ ఆపరేషన్ రూమ్ నుంచే వీడియో కాన్ఫరెన్స్ ద్వా

Read More

జాన్సన్ అండ్ జాన్సన్ నుంచి సింగిల్ డోస్ వ్యాక్సిన్

కరోనా వైరస్ ను అరికట్టేందుకు పలు దేశాలు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాయి. పలు ఫార్మా కంపెనీలకు సంబంధించిన వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తున్నాయి. మరిన్

Read More

ఒకప్పుడు స్టార్ క్రికెటర్లు…ఇప్పుడు బస్సు డ్రైవర్లు

భార‌త్‌, ఇంగ్లాండ్‌, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో క్రికెటర్లు ఒక సారి జాతీయ జ‌ట్టుకు ఎంపికైతే చాలు వారి ద‌శ తిరిగిన‌ట్లే. లైఫ్ హ్యాపిగా గ‌డిపిపోతుంది. కా

Read More

జాన్సన్ & జాన్సన్ వ్యాక్సిన్‌కు గ్రీన్ సిగ్నల్

ఎమర్జెన్సీ వాడకం కోసం మరో వ్యాక్సిన్‌కు అమెరికా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జాన్సన్ & జాన్సన్ కంపెనీ తయారుచేసిన వ్యాక్సిన్‌ వాడకానికి అనుమతులిస్తున్నట్లు

Read More

మనకు అమెరికా బాకీ రూ.16 లక్షల కోట్లు!

    అమెరికా మొత్తం అప్పు 29 లక్షల కోట్ల డాలర్లు న్యూఢిల్లీ: అమెరికా ఎకానమీ ప్రపంచంలోనే అతిపెద్దదే అయినా ఈ దేశానికి అప్పులు కూడా భారీగానే ఉన్నాయి. ఇం

Read More

మయన్మార్‌‌లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించండి

న్యూయార్క్: ఆర్మీ పాలనలో ఉన్న మయన్మార్‌‌లో తిరిగి ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడేలా పాలనను పునరుద్ధరించాలని ఆ దేశ నాయకత్వాన్ని భారత్ కోరింది. రాజకీయంగా

Read More

కశ్మీరీల డిమాండ్లను భారత్ నెరవేర్చాలి

భారత్‌‌తో సంబంధాల పునరుద్ధరణ కోసం చర్చలు జరిపేందుకు తాము సంసిద్ధంగా ఉన్నామని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ అన్నారు. అయితే చర్చలకు అవసరమైన వాతావరణాన్

Read More

వెనకకు ముందుకు కనిపించే స్పెషల్ గ్లాసెస్

సైకిల్​పై వెళ్లేటప్పుడు.. వెనక నుంచి వచ్చే వాహనాలను చూడాలంటే.. తల వెనకకు తిప్పాల్సిందే. మామూలుగా సైకిల్ పై వెళ్లేటోళ్లకు ఇది కష్టమేమీ కాదు. కానీ సైక్ల

Read More

317 మంది స్కూలు పిల్లల్ని కిడ్నాప్ చేసిన మిలిటెంట్లు

నైజీరియాలో 317 మంది స్కూలు పిల్లల కిడ్నాప్ అర్ధరాత్రి స్కూల్​పై మిలిటెంట్ల దాడి అబుజా (నైజీరియా): నైజీరియాలో ఓ స్కూల్ పై దాడి చేసిన మిలిటెంట్లు 317

Read More

బైడెన్ ప్రెసిడెంట్ అయిన తర్వాత తొలిసారి సిరియాపై అమెరికా వైమానిక దాడి

ఉన్నట్టుండి.. సిరియాపై అమెరికా దాడి షియా మిలిటెంట్లే టార్గెట్​గా ఎటాక్ ఒకరు చనిపోయారన్న ఇరాక్​ బైడెన్ ప్రెసిడెంట్ అయిన తర్వాత తొలిసారి దాడులు బాగ్దా

Read More

25 లక్షలు దాటిన కరోనా మరణాలు

కరోనా మరణాలు 25 లక్షలు అమెరికాలోనే 8 లక్షల మంది మన దేశంలో 1.5 లక్షల మంది వైరస్‌‌‌‌కు బలి  పారిస్‌‌‌‌: కరోనా మరణాలు ప్రపంచవ్యాప్తంగా పెరుగుతూనే ఉన్నా

Read More

మమ్మల్ని ఎవరూ నమ్మడం లేదు: ట్విట్టర్ సీఈవో

సోషల్ మీడియా సంస్థలను ఎవరూ నమ్మడం లేదని ట్విట్టర్ సీఈవో జాక్ డోర్సే ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పారదర్శకతపై ఎవరికీ నమ్మకం లేకుడా పోయిందని, ఇది బాధాకరమని

Read More

భారత్ నుంచి బ్రెజిల్‌కు రెండు కోట్ల టీకాలు

దేశీయ వ్యాక్సిన్ కంపెనీ భారత్ బయోటెక్ నుంచి రెండు కోట్ల కోవాక్సిన్ టీకాలను కొననున్నట్లు బ్రెజిల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది. దానికి సంబంధించిన

Read More