హైదరాబాద్

సోనియా లేకపోతే.. 100 మంది కేసీఆర్‎లు వచ్చిన తెలంగాణ రాకపోయేది: మంత్రి పొన్నం

హన్మకొండ: సోనియా గాంధీ లేకపోతే 100 మంది కేసీఆర్‎లు వచ్చిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యేది కాదని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కాంగ్రెస

Read More

యంగ్ కుర్రోళ్లకు టెస్ట్ చేస్తే చాలు బీపీ, షుగర్‎లు బయటపడుతున్నాయ్.. ఎయిడ్స్ అంటే సగం మందికి తెలియదు

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో చదువుకున్న యువత ఎక్కువగా ఉన్నప్పటికీ, హెల్త్​ విషయంలో మాత్రం వెనకబడుతున్నారు. ఆరోగ్యానికి సంబంధించి సరైన అవగాహన లేకపోవడం

Read More

హయత్నగర్లో దొంగల బీభత్సం.. గొర్ల కాపర్లపై దాడి చేసి 30 గొర్లతో పరార్.. ఘర్షణలో కానిస్టేబుల్కు గాయాలు

గ్రేటర్ పరిధిలో దోపిడీ దొంగల ఆగడాలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. ఇళ్లు, బ్యాంకులు, బస్సులు, షాపింగ్ మాల్స్.. దొంగతనానికి ఏదీ మినహాయింపు కాదు అన్నట్లు

Read More

ఈ సమ్మర్ హాలిడేస్లో తిరుమలకు వెళ్లే ప్లాన్లో ఉన్నారా..? అయితే ఈ వార్త మీ కోసమే..

తిరుపతి: తిరుమలలో వీఐపీ బ్రేక్ దర్శనాలపై టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి సెలవుల దృష్ట్యా తిరుమలకు సామాన్య భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉంది. ఈ విషయ

Read More

తగ్గిన బంగారం ధరలు.. నిన్న మొన్నటి దాకా లక్ష.. ఇప్పుడేమో హైదరాబాద్లో తులం ఎంతంటే..

యూఎస్ టారిఫ్ వార్ కారణంగా మొదలైన ట్రేడ్ వార్ తో ప్రపంచ వ్యాప్తంగా బంగారం రేట్లు భారీ పెరిగాయి. చైనా-యూఎస్ ట్రేడ్ సృష్టించిన భయాలతో చాలా దేశాలు బంగారం

Read More

యాదాద్రి పవర్ ప్లాంట్‎లో భారీ అగ్ని ప్రమాదం

నల్లగొండ: యాదాద్రి పవర్ ప్లాంట్‎లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. దామరచర్ల మండం వీర్లపాలెంలోని పవర్ ప్లాంటులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. యూనిట్-1 బ

Read More

భూ బాధితులకు ఆశాకిరణం భూభారతి.. ఉపయోగాలేంటంటే..

పాలకులు ఏ చట్టం చేసినా, ఎలాంటి  సంస్కరణలు తీసుకొచ్చినా అవి ప్రజలకు మేలు చేసేలా ఉండాలి. అలా వచ్చినవాటికి ప్రజామద్దతు లభించడంతో పాటు అవి పదికాలాలపా

Read More

గడువు దాటినా.. గురుకుల స్టూడెంట్కు సీటు.. తన విచక్షణాధికారంతో సీటు ఇచ్చిన ఎస్సీ గురుకుల సెక్రటరీ

హైదరాబాద్, వెలుగు: గురుకుల ఎంట్రన్స్ లో ఉత్తీర్ణుడై.. తల్లికి జ్వరం రావడంతో టైంకు స్కూల్​లో రిపోర్ట్​చేయలేకపోయిన ఓ స్టూడెంట్​కు ఎస్సీ గురుకుల సెక్రటరీ

Read More

మోడల్ స్కూల్ అడ్మిషన్ టెస్టుకు.. 30,879 మంది అటెండ్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని మోడల్ స్కూళ్లలో ప్రవేశాలకు ఆదివారం నిర్వహించిన అడ్మిషన్ టెస్టు ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 40,331 మందికి గానూ 30,879

Read More

సబ్జెక్టుల వారీగా గ్రేడ్లు, మార్కులు.. టెన్త్ మెమోల్లో సర్కారు కీలక మార్పులు

హైదరాబాద్, వెలుగు: పదో తరగతి పరీక్షల రిజల్ట్​ను సబ్జెక్టుల వారీగా మార్కులతో పాటు గ్రేడ్లు ఇవ్వాలని సర్కారు నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ సెక్రటరీ య

Read More

మామిడి దిగుబడి ఢమాల్.. అకాల వర్షాలకు రాలిన కాయలతో రైతులు ఆగం

అడ్డగోలుగా పంటను కొంటున్న వ్యాపారులు, దళారులు మార్చిలో టన్ను రూ.90 వేలకుపైగా  పలికిన ధర ఈనెల ప్రారంభంలో టన్ను రూ.80 వేల నుంచి రూ.60 వేలే

Read More

వ్యవసాయంలో కొత్త ఆవిష్కరణలకు నిచినో సహకారం తీసుకుంటం.. ప్లానింగ్​ కమిషన్​ వైస్ చైర్మన్​ చిన్నారెడ్డి

హైదరాబాద్, వెలుగు: వ్యవసాయ రంగంలో కొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు, భవిష్యత్తును మరింత ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు నిచినో సహకారం తీసుకుంటామని ప్లాని

Read More

రాజన్న ఆలయ విస్తరణకు అడుగులు.. శృంగేరి పీఠాధిపతిని కలిసిన విప్ ఆది శ్రీనివాస్​, ప్రిన్సిపల్​ సెక్రటరీ

హైదరాబాద్, వెలుగు:  వేములవాడ రాజ రాజేశ్వరస్వామి ఆలయ విస్తరణపై రాష్ట్ర సర్కారు దృష్టిపెట్టింది. సీఎం రేవంత్​రెడ్డి ఆదేశాలతో విప్ ఆది శ్రీనివాస్, ప

Read More