హైదరాబాద్

క్షేమంగా సొంతూళ్లకు తెలంగాణ వాసులు

మెదక్, వెలుగు: పహెల్గాం ఉగ్రదాడి కారణంగా శ్రీనగర్​లో చిక్కుకుపోయిన 81 మంది తెలంగాణ వాసులు క్షేమంగా సొంతూళ్లకు చేరారు. హైదరాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డ

Read More

కాలిపోయిన 500 గుడిసెలు..కూలి పనులకు వెళ్లడంతో తప్పిన ప్రాణ నష్టం

రంగారెడ్డి జిల్లా రావినారాయణరెడ్డి కాలనీలో ఘటన ఎల్బీనగర్, వెలుగు: రంగారెడ్డి జిల్లా పెద్దఅంబర్ పేట్ మున్సిపాలిటీలోని కుంట్లూర్ శివారు రావినారాయణ రె

Read More

అగ్ని ప్రమాదాల నివారణకు నోడ‌‌ల్ ఏజెన్సీ అవ‌‌స‌‌రం : హైడ్రా కమిషనర్ రంగనాథ్​

హైదరాబాద్ సిటీ, వెలుగు: అగ్ని ప్రమాదాల నివార‌‌ణ‌‌కు విద్యుత్‌‌, ఫైర్, ఇండ‌‌స్ట్రీ ఇలా ఎవ‌‌రికి వారు

Read More

పదోన్నతుల విషయంలో పదేండ్లుగా వివక్ష : కృపాకర్ రెడ్డి

బషీర్​బాగ్/ట్యాంక్ బండ్, వెలుగు: వ్యవసాయ శాఖలో ప్రమోషన్లు కల్పించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆ శాఖ అధికారులు సంఘం చైర్మన్ కృపాకర్ రెడ్డి ధన్యవాదాలు

Read More

అందాల పోటీలకు వ్యతిరేకంగా ర్యాలీ

ముషీరాబాద్, వెలుగు: అందాల పోటీలు రద్దు చేయాలని కోరుతూ శనివారం సుందరయ్య పార్క్ నుంచి ఇందిరాపార్క్ వరకు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా), ట్రాన్స

Read More

ఏప్రిల్ 30న వాహన సారథిలోకి తెలంగాణ

30న వాహన సారథి వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌&z

Read More

చెత్త కుప్పలో ఆడ శిశువు

జీడిమెట్ల, వెలుగు: చెత్త కుప్పలో నవజాత శిశువును పడేసిన ఘటన పేట్​బషీరాబాద్​ పరిధిలో జరిగింది. సుచిత్రలోని గ్రీన్​ పార్క్​ఎవెన్యూలో గుర్తు తెలియని వ్యక్

Read More

కేంద్రం నెలరోజులు కాల్పులు ఆపాలి..మావోయిస్టులతో శాంతిచర్చలకు రావాలి

ప్రొఫెసర్‍ హరగోపాల్‍.. పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్​ డిమాండ్  వరంగల్‍, వెలుగు: చత్తీస్ గఢ్​లో మావోయిస్టు

Read More

పాక్ వెన్నులో వణుకుపుట్టేలా చర్యలు: బండి సంజయ్

కేంద్రానికి యావత్ దేశం అండగా నిలవాలి: బండి సంజయ్   ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నట్టు పాక్ రక్షణ మంత్రే చెప్పిండు   బిచ్చమెత్తుకు

Read More

మియాపూర్​లో వందల కోట్ల స్థలం కబ్జాకు యత్నం

ఫెన్సింగ్​ తొలగించి జేసీబీతో భూమి చదును హెచ్ఎండీఏ అధికారుల ఫిర్యాదుతో పలువురిపై కేసు  మియాపూర్, వెలుగు: మియాపూర్​లో కబ్జాదారులు రెచ్చిప

Read More

రూ. 1200 కోట్లతో సభ పెడ్తున్నవ్..ఆ పైసలన్నీ ఎక్కడివి?..కేసీఆర్ ను ప్రశ్నించిన పరకాల ఎమ్మెల్యే రేవూరి

మనిషికి రూ.400 ఇచ్చి సభకు తీసుకొస్తున్నరని ఆరోపణ పరకాల, వెలుగు :  “ రూ.1200 కోట్లు ఖర్చు పెట్టి వరంగల్​ఎల్కతుర్తిలో సభ పెడుతున్నవ్​

Read More

యశోదలో స్కల్ బేస్ ఎండోస్కోపీ సమ్మిట్ .. ప్రారంభించిన రాష్ట్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి క్రిస్టినా

పద్మారావునగర్, వెలుగు: బ్రెయిన్ ట్యూమర్​ సర్జరీల కోసం ప్రస్తుతం అత్యంత అధునాతన టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిందని రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి డాక్టర్

Read More

గుట్టల్లా రేషన్​కార్డు దరఖాస్తులు .. తలలు పట్టుకుంటున్న అధికారులు

ఒక్క మీసేవ ద్వారానే సిటీలో 3.50 లక్షలకు చేరిన దరఖాస్తులు పరిశీలన భారం మోయలేక అధికారుల సతమతం కొత్త కార్డుల జారీ ఇప్పట్లో ఉంటుందా? లేదా? అన్నది ఇ

Read More