హైదరాబాద్

మహిళలకు గుడ్ న్యూస్.. నెలరోజుల్లో మహాలక్ష్మీ స్వశక్తి గ్రూప్ స్టాల్స్ : సీఎం రేవంత్రెడ్డి 

హైదరాబాద్: మహిళలు ఉత్పత్తి చేసే ప్రతి వస్తువును అంతర్జాతీయ స్థాయిలో మార్కెట్ కల్పించేందుకు మహాలక్ష్మీ గ్రూప్ స్టాల్స్ ఏర్పాటు చేస్తామన్నారు సీఎం రేవంత

Read More

పాలిటిక్స్ లోకి స్మితా సబర్వాల్?!

రిటైరయ్యాక ఆలోచిస్తానన్న ఐఏఎస్  భవిష్యత్ ఇప్పుడే ఊహించలేం  మెదక్ జిల్లాతో విడదీయలేని బంధం  మంచి పనులు చేస్తేనే ప్రజాదరణ  

Read More

ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమిర్ అలీ ఖాన్

 మరో సారి కేబినెట్ తీర్మానం  గవర్నర్ కు పంపాలని  నిర్ణయం మహిళలకు వడ్డీలేని రుణం, 2,500 ఆర్థిక సాయం  మేడిగడ్డపై విజిలెన్స్

Read More

మేం గొర్రెలం కాదు.. గేట్లు తెరిస్తే రావడానికి: కేపీ వివేకానంద గౌడ్

సీఎం రేవంత్ సారీ చెప్పాలి బీఆర్ఎస్​ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గౌడ్ హైదరాబాద్: గేట్లు తెరిస్తే రావడానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గొర్రెలం కాదని శ

Read More

త్వరలో కొత్త రేషన్ కార్డులు.. మొదటి విడత 4 లక్షల 50 వేల ఇందిరమ్మ ఇండ్లు: కేబినెట్ నిర్ణయం

తెలంగాణరాష్ట్ర కేబినెట్ భేటీ ముగిసింది. దాదాపు 4గంటల పాటు CM రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియట్ లో జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీ

Read More

ఉద్యమకారుల పోరాటం వల్లే తెలంగాణ ఏర్పాటు:ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి

హైదరాబాద్: ఉద్యమకారుల పోరాటం వల్లే తెలంగాణ ఏర్పాటు సాధ్యమైందన్నారు చెన్నూరు MLA వివేక్ వెంకట స్వామి. తాము ఎంపీలుగా ఉన్నప్పుడు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు

Read More

తెలంగాణలో నిజాం ఆనవాళ్లు లేకుండా చేస్తాం: అమిత్ షా

హైదరాబాద్: బీఆర్ఎస్ సర్కార్ తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్లు దోచుకుందన్నారు హోంమంత్రి అమిత్ షా. హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో జరిగిన బీజేపీ సభలో ఆయన మా

Read More

తెలంగాణ నుంచి పెట్టుబడులు తరలిపోతున్నాయని కేటీఆర్ ఆవేదన

గత పది సంవత్సరాల బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడులను తీసుకువచ్చేందుకు చేసిన కృషి నిష్పలమవుతుందని మాజీ మంత్రి కే తారకరామారావు ఆం

Read More

TS Tenth Exams 2024: పదోతరగతి పరీక్షలు.. సెల్ ఫోన్లు తీసుకెళ్తే సస్పెన్షనే..

పదో తరగతి పరీక్షల నేపథ్యంలో సెల్ ఫోన్ వినియోగంపై విద్యా శాఖ కఠిన ఆంక్షలు విధించింది. 2024 మార్చి 18 నుంచి ఏప్రిల్ 2 వరకు జరుగుతాయి. అయితే ఈ సమయంలో పరీ

Read More

మోదీ ఏపీ టూర్.. పదేళ్ల తరువాత ఒకే వేదికపై ముగ్గురు

ప్రధాని నరేంద్ర మోదీ ఏపీ టూర్ ఖరారైంది. మార్చి 17న మోదీ ఏపీలో పర్యటించనున్నారు.  చిలకలూరిపేటలో టీడీపీ, బీజేపీ, జనసేనల ఉమ్మడి బహిరంగ సభకు మోదీ హాజ

Read More

ఎలక్ట్రిక్ బస్సుల్లోనూ మహాలక్ష్మీ స్కీం అమలు: భట్టి

గత ప్రభుత్వంలో ఆర్టీసీ సిబ్బంది జీతాలు కోసం  ఇబ్బంది పడ్డారని.. ఆర్టీసీ సంస్థ ఆస్తులను కోల్పోతుందనే ఆందోళన ఉండేదన్నారు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమ

Read More

సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డితో గుత్తా అమిత్ రెడ్డి భేటీ

హైదరాబాద్: గుత్తా సుఖేందర్ రెడ్డి, ఆయన తనయుడు అమిత్ రెడ్డి కాంగ్రెస్ వైపు చూస్తున్నట్టు తెలుస్తోంది. నిన్న మాజీ సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగిన నల్లగొం

Read More

సికింద్రాబాద్-విశాఖపట్టణం .. రెండో వందే భారత్ రైలును ప్రారంభించిన మోదీ

సికింద్రాబాద్-విశాఖపట్టణం మధ్య రెండో వందేభారత్‌ రైలును ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 12 వ తేదీ మంగళవారం రోజున  వర్చువల్ గా ప్రారంభించారు. &nbs

Read More