హైదరాబాద్
కేసీఆర్ గతాన్ని మర్చిపోయిండు: పొన్నం
6 గ్యారంటీలతో ఓటమి భయం: పొన్నం హైదరాబాద్, వెలుగు: అధికారం పోయి 100 రోజులు కాలేదు.. ప్రజలు ఇచ్చిన షాక్తో అప్పుడే గతాన్ని మర
Read Moreసమగ్ర సర్వేతో ధరణి లోపాలను సవరించాలి : టి.సాగర్
ముషీరాబాద్, వెలుగు: సమగ్ర భూ సర్వే నిర్వహించి, ధరణిలోని లోపాలను సవరించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ డిమాండ్ చేశారు. మంగళవా
Read Moreకాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ఎంపికపై మార్చి 13న అభిప్రాయ సేకరణ
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల ఎంపికలో ఆ పార్టీ అధిష్టానం మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న 13 సీట్లలో అభ్యర్థుల ఎ
Read Moreహుస్సేన్సాగర్లో మల్టీ లేజర్ షో షురూ
బషీర్బాగ్/పద్మారావునగర్, వెలుగు: హుస్సేన్సాగర్లో ఏర్పాటు చేసిన మల్టీ లేజర్ లైట్అండ్సౌండ్ షోను కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, రాష్ట్ర మంత్రి జూపల్లి
Read Moreబీఆర్ఎస్ సర్కారే ఆర్టీసీని ముంచింది: భట్టి విక్రమార్క
హక్కుల కోసం పోరాడిన ఉద్యోగులను దారుణంగా అణచివేశారు: భట్టి కాంగ్రెస్ సర్కారు రాగానే ఆర్టీసీకి పూర్వవైభవం వచ్చిందని వెల్లడి &
Read Moreకాంగ్రెస్ కార్యకర్తలు సైనికుల్లా పని చేయాలి : పట్నం సునీతా మహేందర్ రెడ్డి
గండిపేట, వెలుగు: ఎంపీ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త సైనికుల్లా కష్టపడి పనిచేయాలని చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకురాలు పట్నం సునీతా మహ
Read Moreఎక్స్పైర్ అయిన ఫుడ్ ఐటమ్స్తో కుల్ఫీలు, బాదం పాలు తయారీ
ఘట్ కేసర్, వెలుగు: గడువు దాటిన ఫుడ్ ఐటమ్స్తో కుల్ఫీలు, ఐస్ క్రీం, బాదం మిల్క్ తయారు చేసి అమ్ముతున్న వ్యక్తిని పోచారం ఐటీసీ పోలీసులు
Read Moreదగాపడ్డ కళాకారులను ఆదుకుంటం : జూపల్లి కృష్ణారావు
బషీర్ బాగ్, వెలుగు: బీఆర్ఎస్ హయాంలో దగాపడ్డ తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులను అన్ని విధాలా ఆదుకుంటామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్
Read Moreఈవీఎంలను రద్దు చేయాలి : తిరుమావళవన్
చిదంబరం ఎంపీ తిరుమావళవన్ డిమాండ్ ముషీరాబాద్, వెలుగు: ఈవీఎంలను రద్దు చేయాలని చిదంబరం ఎంపీ, వీసీకే పార్టీ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ తొల్ తిరుమవళవన్ డి
Read Moreపీజీఈసెట్ నోటిఫికేషన్ రిలీజ్
హైదరాబాద్, వెలుగు: ఎంటెక్, ఎంఫార్మసీ, ఎంఈ తదితర కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే పీజీఈసెట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈనెల 16 నుంచి దరఖాస్తుల ప్రక
Read Moreబీజేపీకి రెండు సీట్ల కంటే ఎక్కువ రావు
హైదరాబాద్, వెలుగు: వచ్చే ఎంపీ ఎన్నికల్లో రాష్ర్టంలో బీజేపీకి రెండు సీట్ల కంటే ఎక్కువ రావని పీసీసీ వైస్ ప్రెసిడెంట్ నిరంజన్ అన్నారు. ముస్లిం రిజర్వేషన్
Read Moreహోళీ పండుగకు స్పెషల్ ట్రైన్లు
సికింద్రాబాద్, వెలుగు: హోళీ పండుగకు స్పెషల్ ట్రైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ నెల 14 నుంచి ఏప్రిల్5 వరకు వివిధ
Read Moreమార్చి 14 ఉద్యోగ సంఘాలతో కేబినెట్ సబ్ కమిటీ భేటీ
హైదరాబాద్, వెలుగు: 317, 46 జీవోల వల్ల ఎదురవుతున్న సమస్యలు, వాటి పరిష్కారాలపై చర్చించేందుకు ఈ నెల 14న ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం నిర్వహించనున్నట్
Read More












