హైదరాబాద్
మందుకొట్టి బండ్లు నడిపారు... 133 మంది జైలుకు వెళ్లారు
హైదరాబాద్సిటీ, వెలుగు: రోడ్ సేఫ్టీ భాగంగా సిటీలో హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నారు. ఈ నెలలో మద్యం సేవించి
Read Moreమంజీరా డ్యామ్ సేఫ్ పగుళ్లు అవాస్తవం: రాహుల్ బొజ్జా
సంగారెడ్డి టౌన్, వెలుగు: మంజీరా డ్యామ్ డేంజర్ జోన్లో లేదని, చాలా సేఫ్గా ఉందని నీటి పారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రాహుల్ బొజ్జా తెలిపారు. సంగారె
Read Moreబోనాల ఉత్సవాలకు కర్నాటక లక్ష్మి
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ బోనాల ఉత్సవాల్లో అమ్మవారి అంబారీ ఊరేగింపునకు అనుమతి లభించింది. ఈసారి కూడా కర్నాటక నుంచి ఏనుగు రానున్నది. ఊరేగింపు కో
Read Moreరాష్ట్రంలో ప్రభుత్వ హాస్టళ్ల సంఖ్య పెంచండి: ఎంపీ కృష్ణయ్య
ముషీరాబాద్, వెలుగు: విద్యార్థుల ఉన్నత చదువుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకోవాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య డిమాండ్చేశారు.
Read Moreక్రైస్తవులపై దాడులను అరికట్టాలి: జెరూసాలేం మత్తయ్య
పద్మారావునగర్, వెలుగు: తెలుగు రాష్ర్టాల్లో క్రైస్తవులపై దాడులు పెరిగాయని, ప్రభుత్వాలు కట్టడి చేయాలని ఓ టీవీ డైరెక్టర్ జెరూసాలేం మత్తయ్య విజ్ఞప్తి చేశా
Read Moreఎప్పటిలోగా మున్సిపాలిటీల ఎన్నికలు? : హైకోర్టు
ప్రభుత్వ వివరణ కోరిన హైకోర్టు హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మున్సిపల్&
Read Moreఅక్రమ నిర్మాణాలను ఉపేక్షించబోం: చేవెళ్ల తహసీల్దార్ కృష్ణయ్య
చేవెళ్ల, వెలుగు: ప్రభుత్వ స్థలాలను ఆక్రమించి అక్రమ నిర్మాణాలు చేపడితే ఊరుకోబోమని చేవెళ్ల తహసీల్దార్ కృష్ణయ్య హెచ్చరించారు. చేవెళ్ల మండలం నాంచేరి గ్రామ
Read Moreఫోన్ ట్యాపింగ్ దోషులను కఠినంగా శిక్షించాలి: ఎమ్మెల్సీ కోదండరాం
మంచిర్యాల, వెలుగు: బీఆర్ఎస్ హయాంలో ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని టీజేఎస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ కోదండరాం డిమాండ్ చేశారు. శుక్ర
Read Moreతెలంగాణ రాష్ట్రంలోని ఐదు పెద్దాసుపత్రుల్లో పీజీ సెంటర్లు
మెడికల్ కాలేజీలు లేని ప్రాంతాల్లో ఏర్పాటుకు సర్కారు సన్నాహాలు పెరగనున్న పీజీ సీట్లు.. పల్లెలకు అందనున్న మల్టీ స్పెషాలిటీ వైద్యసేవలు ఎన్ఎంసీ చైర
Read Moreరాష్ట్రంలో డ్రగ్స్ సృష్టికర్త కేటీఆరే
కాంగ్రెస్ నేత గజ్జల కాంతం ఆరోపణ హైదరాబాద్, వెలుగు: తెలంగాణలో డ్రగ్స్&z
Read Moreజూన్28న పీజేఆర్ ఫ్లైఓవర్ ప్రారంభించనున్న సీఎం
హైదరాబాద్ సిటీ, వెలుగు: శిల్పా లేఅవుట్ ఫేజ్–2(పీజేఆర్) ఫ్లైఓవర్ ను శనివారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. దీంతో గచ్చిబౌలి నుంచి
Read Moreఇంటిగ్రేటెడ్ గురుకులాల నిర్మాణానికి నిధులివ్వండి : మంత్రి అడ్లూరి లక్ష్మణ్
కేంద్రమంత్రి రాందాస్కు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వినతి హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాల విద్యార్థుల భవిష్యత్
Read Moreచోరీ కేసుల్లో రికవరీ శాతాన్ని పెంచాలి: రాచకొండ సీపీ సుధీర్ బాబు
ఇబ్రహీంపట్నం, వెలుగు: చోరీ కేసుల్లో రికవరీ శాతాన్ని పెంచాలని రాచకొండ సీపీ సుధీర్ బాబు సూచించారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఆదిబట్
Read More












