హైదరాబాద్

Gold Rate: 3వ రోజూ కుప్పకూలిన గోల్డ్.. హైదరాబాదులో భారీగా తగ్గిన బంగారం రేట్లివే..

Gold Price Today: యుద్ధాలు కొలిక్కి వస్తున్న వేళ ప్రపంచ వ్యా్ప్తంగా ఆందోళనలు తగ్గుముఖం పడుతున్నాయి. ఇది పెట్టుబడిదారుల్లో నమ్మకాన్ని పెంచుతూ బంగారం ను

Read More

భారత దేశాన్ని కష్ట కాలం నుంచి బయటపడేసిన గొప్ప వ్యక్తి పీవీ: మంత్రి వివేక్

హైదరాబాద్: భారతదేశాన్ని కష్ట కాలం నుంచి బయటపడేసిన గొప్ప వ్యక్తి మాజీ ప్రధాని పీవీ నర్సింహా రావు అని మంత్రి వివేక్ వెంకట స్వామి అన్నారు. హైదరాబాద్ నెక్

Read More

మా ఇండ్లు కూల్చొద్దు.. బేగంపేట ఎయిర్పోర్టుకు అనుసంధానంగా ఉన్న కాలనీ, బస్తీ వాసుల విజ్ఞప్తి

వీఐపీల విమానాల రాకపోకలను దుండిగల్​కు మార్చాలి బేగంపేట ఎయిర్​పోర్టుకు అనుసంధానంగా ఉన్న కాలనీ, బస్తీవాసుల విజ్ఞప్తి హైదరాబాద్, వెలుగు: పౌర విమ

Read More

అనంతగిరి గుట్టపై తాగునీటికి ఏర్పాట్లు

వికారాబాద్, వెలుగు: అనంతగిరి స్వదేశీ దర్శన్ ప్రాజెక్టులో భాగంగా అనంతగిరి గుట్టపై పర్యాటకులకు తాగునీటి వసతి కల్పించడానికి రూ.6 కోట్లతో తాగునీటి సరఫరా ప

Read More

గంజాయి వీడ్‌ అయిల్‌ పట్టివేత.. హ్యాండ్ బ్యాగులో గంజాయి

హైదరాబాద్​ సిటీ, వెలుగు: మత్తు రావడానికి సిగరెట్లపై రాసుకునే గంజాయి వీడ్‌ అయిల్‌ను శుక్రవారం హైదరాబాద్‌ ఎన్​ఫోర్స్​మెంట్​సీఐ చంద్రశేఖర్

Read More

స్ట్రీట్ వెండర్ల పొట్ట కొట్టొద్దు: మెట్టుగూడ కార్పొరేటర్

పద్మారావునగర్, వెలుగు: చిరు వ్యాపారాలు చేసి పొట్టపోసుకుంటున్న వారి పొట్ట కొట్టొద్దని మెట్టుగూడ కార్పొరేటర్​ రాసూరి సునీత కోరారు. మెట్టుగూడలోని దాదాపు

Read More

హైకోర్టు జడ్జి జస్టిస్‌‌ రాధారాణికి వీడ్కోలు

హైదరాబాద్, వెలుగు: హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌‌ జి.రాధారాణి పదవీ విరమణ సందర్భంగా శుక్రవారం ఫస్ట్‌‌ కోర్టు హాల్లో ఘనంగా వీడ్కోలు

Read More

దివ్యాంగులకు అండగా ప్రజా ప్రభుత్వం: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

మలక్ పేట, వెలుగు: తెలంగాణ ప్రజా ప్రభుత్వం దివ్యాంగులకు అండగా ఉంటుందని ఆ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. హెలెన్ కెల్లర్ 145వ జయంతి సందర్భంగ

Read More

లెటర్ టు ఎడిటర్ : పదకొండేండ్ల పాలనలో ప్రజాస్వామ్యమేది?

 గడిచిన పదకొండు ఏండ్ల   ప్రధాని నరేంద్ర మోదీ  బీజేపీ పరిపాలనలో దేశవ్యాప్తంగా ఎంతోమంది పౌర హక్కుల నాయకులను, మేధావులను, అకారణంగా సుదీర్ఘక

Read More

కలుషితాలు పెరిగి చీకటిగామారుతున్న సముద్రాలు

నాలుగింట మూడు వంతుల భూమి నీటి తో కప్పబడి ఉన్నది. కాబట్టి భూమి  నీలి రంగులో కనబడుతుంది. భూమిపై ఉన్న నీటిలో దాదాపు 97% సముద్రపు నీరు, కేవలం 3% మాత్

Read More

నాగార్జునసాగర్ డ్యామ్పై ఏపీ పేచీ!..చట్ట ప్రకారం తమకే అప్పగించాలన్న తెలంగాణ

కుదరదంటూ పొరుగు రాష్ట్రం కొర్రీలు కృష్ణా బోర్డు మీటింగ్​లో వాడివేడి చర్చ విభజన చట్టం ప్రకారం మనకు సాగర్, ఏపీకి  శ్రీశైలం ప్రాజెక్టుల నిర్వ

Read More

కష్టకాలంలో దేశాన్ని సమర్థంగా నడిపిన పీవీ

పాములపర్తి వెంకట నరసింహారావు జూన్ 28, 1921 లో ఒక సామాన్య కుటుంబంలో జన్మించి భారత రాజకీయాలలో దాదాపుగా ఐదు దశాబ్దాల పాటు శాసనసభ్యునిగా, ముఖ్యమంత్రిగా, ల

Read More

నేర పరంపర - ప్రజాస్వామ్య విధ్వంసం

తెలంగాణలో వెలుగు చూస్తున్న ‘ఫోన్ ట్యాపింగ్’ కేవలం ఒక నేరం కాదు. తేనె తుట్టెను కదిల్చినట్టు, చీమల పుట్టను తవ్వినట్టు, కేసు దర్యాప్తు ముందుక

Read More