హైదరాబాద్
దసరా మామూళ్లు డిమాండ్ .. ఐదుగురు రిపోర్టర్లు అరెస్ట్
నిందితులంతా డిజిటల్ న్యూస్ పేపర్ల విలేకరులు చేవెళ్ల, వెలుగు: దసరా పండుగకు మామూళ్లు ఇవ్వాలని ఓ దవాఖాన యాజమాన్యాన్ని బెదిరించిన ఐదుగురు
Read Moreరతన్ టాటా చివరి రోజుల్లో అన్ని తానై.. సేవలందించిన ఇతను ఎవరంటే?
దిగ్గజ వ్యాపారవేత్త రతన్ టాటా పెళ్లి చేసుకోలేదు. అతను ఓ కుర్రాడిని దత్తత తీసుకున్నాడు. అతనే రతన్ జీకి దగ్గరుండి సపర్యలు చేసేవాడు. వృద్ధాప్యంలో ఆయనకు చ
Read Moreబిల్డింగ్స్ కట్టే చోట నోటీసు బోర్డులు పెట్టాల్సిందే : హెచ్ఎండీఏ
పర్మిషన్ల విషయంలో హెచ్ఎండీఏ కొత్త రూల్ లాండ్ ఏరియా, సర్వే నంబర్, ఫ్లోర్లు, ఇతర డిటెయిల్స్రాయాలని ఆదేశం ఇక కొనేవారికి సమాచారం.. అధికారుల తనిఖీ
Read Moreబిజినెస్లో సక్సెస్.. లవర్గా ఫెయిల్.. రతన్ టాటా.. ప్రేమకథ ఇదే..
భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి, వ్యాపారవేత్త రతన్ టాటా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదనే చెప్పాలి. గొప్ప గొప్ప ఆలోచనలతో ఎన్నో కంపెనీలు స్థాపించి సక
Read Moreజగిల్ అదనపు డైరెక్టర్గా విరాట్
హైదరాబాద్, వెలుగు: సాస్’ ఫిన్టెక్ సొల్యూషన్ ప్ర
Read Moreరతన్ టాటా .. వ్యాపార దిగ్గజం... యువకులకు స్ఫూర్తి..
భారత పారిశ్రామిక చరిత్రలో ఓ శకం ముగిసింది. దేశ కీర్తిని ఖండాంతరాలకు చాటిన వ్యాపార దిగ్గజం నేలకొరిగింది. టాటా సన్స్ సంస్థ మాజీ చైర్మన్ రతన్ టాటా ఇకలేరు
Read Moreపదివేల మందితో సద్దుల బతుకమ్మ : ట్యాంక్ బండ్పై వేడుకలకు సర్వం సిద్ధం
హైదరాబాద్ సిటీ, వెలుగు : ట్యాంక్ బండ్పై జరిగే సద్దుల బతుకమ్మ వేడుకలకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ట్యాంక్బండ్అమరవీరుల స్తూపం నుంచి లోయర్ ట
Read Moreరతన్ టాటా ఇక లేరు..
వృద్ధాప్య సమస్యలతో ఆస్పత్రిలో కన్నుమూత దేశ పారిశ్రామిక గతిని మార్చిన దిగ్గజం ఇటు వ్యాపారం, అటు దాతృత్వంతో చెరగని ముద్ర ఉప్ప
Read Moreఈసీ సమగ్ర వివరణ ఇవ్వాలి : మల్లు రవి
హర్యానా ఎన్నికల ఫలితాలపై నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి హైదరాబాద్, వెలుగు : హర్యానా ఎన్నికల ఫలితాలపై అనేక అనుమానాలున్నాయని, వీటిపై
Read Moreమండలి చీఫ్ విప్గా పట్నం మహేందర్ రెడ్డి బాధ్యతల స్వీకరణ
హైదరాబాద్, వెలుగు : శాసన మండలి చీఫ్ విప్ గా పట్నం మహేందర్ రెడ్డి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అసెంబ్లీ సెక్రటరీ నర్సింహాచార్యులు సమక్షంలో మహేం
Read Moreరైతు కమిషన్ చైర్మన్గా కోదండరెడ్డి బాధ్యతలు
వ్యవసాయమే ప్రభుత్వానికి తొలి ప్రాధాన్యమని వెల్లడి హైదరాబాద్, వెలుగు : వ్యవసాయం, రైతు కమిషన్ చైర్మన్ గా కోదండరెడ్డి బుధవారం బీఆర్కే భవన్
Read Moreఅధికారిక లాంఛనాలతో టాటా అంత్యక్రియలు..
పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా అంత్యక్రియలను పభుత్వ లాంఛనాలతో నిర్వహించనున్నట్లు ప్రకటించారు మహారాష్ట్ర సీఎం షిండే. ఈ మేరకు ఆయన ఎక్స్ లో ట్వీట్ చేశారు.
Read Moreప్రజలపై భారం పడకుండా ఆదాయం పెంచండి
అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి ఆదేశం హైదరాబాద్, వెలుగు : అనుకున్న లక్ష్యానికి అనుగుణంగా ఆదాయం రాబట్టుకోవాలని, ఈ ఆర్థిక సంవత్సరం
Read More












