హైదరాబాద్
విద్యా కమిషన్ ముగ్గురు సభ్యులు వీరే
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యా కమిషన్ కు సభ్యులను నియమించింది. విద్యా కమిషన్ చైర్మన్ గా ఆకునూరి మురళిని గతంలో రేవంత్ రెడ్డి సర్కార్ ప్రకటించిన విషయం
Read Moreమద్యం విషయంలో ఎవరూ జోక్యం చేసుకోవద్దు: టీడీపీ నేతలకు చంద్రబాబు కీలక సూచన
హైదరాబాద్: ఏ ఒక్క ఎమ్మెల్యే వల్ల పార్టీకి, తనకు చెడ్డ పేరు వచ్చినా సహించేది లేదని ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు ఎమ్మెల్యేలను హెచ్చరించారు. చెడ్డ ప
Read Moreఒక్కో కంపెనీ ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకోండి : మంత్రి సీతక్క
రూరల్ఏరియాల్లో విద్యావ్యవస్థలో మార్పుకు కృషి చేయండి అప్పుడప్పుడు అడవి గాలి పీల్చుకోండి మిమ్మల్ని దేవుళ్లుగా ఆరాధిస్తరు గచ్చిబౌలి
Read Moreమూసీ పునరుజ్జీవానికి మేం వ్యతిరేకం కాదు: కేంద్ర మంత్రి, బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి
* ఇరువైపులా రిటైనింగ్ వాల్ నిర్మించండి * ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడండి * డ్రైనేజీ వ్యవస్థను అభివృద్ధి చేయండి * రాష్ట్రంలో 30% జనాభా ఇక్కడే
Read MoreHyderabad: మియాపూర్ మెట్రో స్టేషన్ దగ్గర తిరుగుతున్న చిరుత.. జోక్ కాదు.. ఇదిగో వీడియో..!
హైదరాబాద్: హైదరాబాద్ నగరంలో మియాపూర్ ఎంత రద్దీ ఏరియానో నగరవాసులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలాంటి మియాపూర్లో చిరుత పులి సంచరించిందంటే నమ్మగలరా..?
Read Moreహైదరాబాద్లో నిఘా వ్యవస్థ అప్రమత్తంగా ఉండాలి : కమిషనర్ సివి ఆనంద్
హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని ఏడు జోన్లలో స్పెషల్ బ్రాంచ్ అధికారులు, సిబ్బందితో హైదరాబాద్ కమిషనర్ సివి ఆనంద్ కమాండ్ కంట్రోల్ లో సమీక్ష నిర్వహించ
Read Moreకేసీఆర్ కొడుకు సుద్దపూస లెక్క వ్యవహరిస్తుండు.. బండి సంజయ్ ఫైర్..
కరీంనగర్: కేసీఆర్ కొడుకు సుద్దపూస అయినట్లు నిరుద్యోగులకు బ్రాండ్ అంబాసిడర్ లాగా వ్యవహరిస్తున్నాడని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఎద్దేవా చేశార
Read Moreరౌడీ షీటర్ మహ్మద్ కైసర్పై ED దర్యాప్తు.. రూ.కోటి విలువైన ఆస్తులు అటాచ్
హైదరాబాద్ హబీబ్ నగర్ కు చెందిన రౌడీ షీటర్ మహ్మద్ కైసర్పై ED అధికారులు దర్యాప్తు చేశారు. సుమారు రూ.కోటి విలువచేసే ఆస్తులను ఎన్ ఫోర్స్మెంట్
Read Moreఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక అప్డేట్ : హైకోర్టులో బెయిల్ పిటిషన్
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసు హైకోర్టు విచారణ జరుగుతుంది. మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావును ఫోన్ ట్యాపింగ్ కేసులో
Read Moreహైదరాబాద్కు మూసీ గుండెకాయ లాంటిది : మంత్రి దామోదర రాజనర్సింహ
మూసీ రివర్ బెడ్ నిర్వాసితులకు అన్యాయం జరగనివ్వమని మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మూసీపై బీఆర్ఎస్ నేతలు లేనిపోని హంగామా చేస్తున్నారని ఆయన మండిపడ్డార
Read Moreగ్రూప్–1 మెయిన్స్ ఎగ్జామ్స్కు లైన్ క్లియర్.. అప్పీల్ పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు
హైదరాబాద్: గ్రూప్–1 ప్రిలిమ్స్ రద్దుకు నిరాకరిస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన అప్పీల్ పిటిషన్లను హైకోర
Read Moreహాలిడేస్లో హోమ్ వర్క్ చేయలేదని : బట్టలిప్పించి, మోకాళ్లపై కూర్చోబెట్టి రాయించారు
మేడ్చల్ మండలం పూడూరు గ్రామంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో విద్యార్థులపై ఉపాధ్యాయులు పైసాచికత్వం ప్రదర్శించారు. దసరా పండగ సెలువుల్లో ఇచ్చిన హోమ్ వర్క్ చేయలేద
Read Moreఅశోక్ నగర్లో ఉద్రిక్తత.. గ్రూప్ 1 అభ్యర్థులపై లాఠీచార్జ్
హైదరాబాద్: రాహుల్ గాంధీ ఫేస్ మాస్క్లు పెట్టుకొని గ్రూప్ 1 అభ్యర్థులు ఒక్కసారిగా అశోక్ నగర్ చౌరస్తాకు దూసుకొచ్చారు. పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు.
Read More












