క్రైమ్
సాప్ట్వేర్ కుటుంబం ఆత్మహత్య : వెలుగులోకి కీలక విషయాలు
హైదరాబాద్ : కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం చోటుచేసుకుంది. పిల్లల ఆరోగ్య పరిస్థితి బాగాలేదని వారికి విషమిచ్చి తల్లిదండ్రులు ఆత్మహత
Read Moreసంగారెడ్డి డీఈఓ ఇంట్లో ఏసీబీ సోదాలు
సంగారెడ్డి డీఈఓ కార్యాలయం, ఇళ్లలో ఏసీబీ సోదాలు నిర్వహిస్తున్నారు. మార్చి24న రూ.50 వేలు లంచం తీసుకుంటూ అడ్డంగా పట్టుబడ్డాడు డీఈఓ రాజేష్. శుక్రవారం 7గంట
Read Moreఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
రంగారెడ్డి జిల్లా నార్సింగి లో విషాదం చోటుచేసుకుంది. ఇంటర్ చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. మార్చి 24న మంచిరేవుల గ్రామంలో సాయి తేజ అనే MPC
Read Moreఏసీబీకి రెడ్ హ్యాండెడ్గా దొరికిన సంగారెడ్డి డీఈఓ
సంగారెడ్డి జిల్లా డీఈఓ రాజేష్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. డీఈఓ తోపాటు రామకృష్ణ అనే అసిస్టెంట్ కూడా ఏసీబీ
Read Moreలంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కార్యదర్శి
లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు ఓ పంచాయతీ కార్యదర్శి. జగిత్యాల జిల్లా సారంగాపూర్ మండలం రేచపల్లి గ్రామ పంచాయతీ కార్యదర్శి మార విజయలక్ష్మి,&nb
Read Moreపటోళ్ల గోవర్ధన్ రెడ్డి హత్య కేసులో తీర్పు..నిర్దోషిగా శేషన్న
పటోళ్ల గోవర్ధన్ రెడ్డి హత్య కేసులో నాంపల్లి కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ప్రధాన ముద్దాయిగా ఉన్న మాజీ మావోయిస్టు శేషన్నను నిర్దోషిగా ప్రక
Read Moreకొండగట్టులో మరో దొంగతనం.. ఈసారి
కొండగట్టులో జరుగుతున్న వరుస దొంగతనాలు పోలీసులకు సవాల్ గా మారుతున్నాయి. దొంగతనం జరిగిన 24 గంటల్లోనే పోలీసులు దొంగలను పట్టుకుంటున్నా.. దొంగతనాలు మాత్రం
Read MoreCyber crime : సైబర్ నేరగాళ్ల చేతిలో 16 కోట్ల 80 లక్షల మంది పర్సనల్ డేటా
దేశవ్యాప్తంగా కోట్ల మంది వ్యక్తిగత డేటా చోరీ కేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఈ కేసు విచారణలో తేలిన వాస్తవాలను సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర మీడియాక
Read MoreCyber crime : వ్యక్తిగత డేటా చోరీ చేస్తున్న ముఠా అరెస్టు
దేశవ్యాప్తంగా కోట్ల మంది వ్యక్తిగత డేటాను చోరీ చేసిన ముఠాను సైబరాబాద్ పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. కోట్ల మంది డేటాను సేకరించి.. నిందితులు
Read MoreTSPSC పేపర్ లీకేజ్ కేసులో మరో ముగ్గురు అరెస్ట్
హైదరాబాద్ : TSPSC పేపర్ లీకేజ్ కేసులో మరో ముగ్గురిని అరెస్ట్ చేశారు. TSPSCలో పని చేస్తున్న రమేష్ కుమార్, శమీమ్, సురేష్ లను సిట్ అధికారులు అరెస్ట్ చేశా
Read Moreబాణాసంచా యూనిట్లో పేలుడు..ఏడుగురు మృతి
చెన్నై : తమిళనాడులోని కాంచీపురం జిల్లాలో క్రాకర్స్ తయారీ యూనిట్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు చనిపోయారు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్
Read Moreకూతురి ప్రేమ పెళ్లి.. ఉరేసుకున్న తల్లి
కూకట్పల్లి, వెలుగు: కూతురు తమకు ఇష్టం లేకుండా ప్రేమ పెండ్లి చేసుకుందనే మనస్తాపంతో తల్లి సూసైడ్ చేసుకున్న ఘటన కూకట్ పల్లి పీఎస్పరిధిలో జరిగింది. పోల
Read Moreపెండ్లికి ఒప్పుకోలేదని చంపింది
అంజలీ హత్య కేసులో ట్రాన్స్జెండర్ మహేశ్వరి అరెస్టు కోల్బెల్ట్,వెలుగు: మందమర్రి మండలం గుడిపెల్లి అటవీప్రాంతంలో యువతి సల్ల
Read More












