క్రైమ్
పైసల ఆశతో గంజాయి తీసుకెళ్తూ.. దొరికిపోయిన ఉత్తర ప్రదేశ్ డ్రైవర్లు
రూ.20లక్షల విలువైన సరుకు పట్టివేత కోదాడ,వెలుగు: ఆంధ్రప్రదేశ్ లోని రాజమండ్రి నుంచి మహారాష్ట్ర కు గంజాయిని అక్రమంగా తరలిస్తు
Read Moreజల్సాల కోసం తండ్రీకొడుకుల చోరీలు
రూ.23 లక్షలు, 34 తులాల బంగారం స్వాధీనం వివరాలు వెల్లడించిన డీసీపీ సీతారాం జనగామ, వెలు
Read Moreడేటా చోరీ కాల్ సెంటర్ గుట్టురట్టు.. సర్వర్, మోడెం, హార్డ్ డిస్కులు స్వాధీనం
ఫరీదాబాద్ నిందితుడు ఇచ్చిన సమాచారంతో సిట్ సోదాలు హైదరాబాద్, వెలుగు : కస్టమర్ల డేటా చోరీ కేసులో హైదరాబాద్ డేటా కాల్ సెంటర్ గుట్టు ర
Read Moreఫేస్బుక్లో ఫేక్ ప్రొఫైల్స్తో ట్రాప్.. నైజీరియన్ గిఫ్ట్స్ గ్యాంగ్ అరెస్ట్
ఢిల్లీలో అరెస్ట్ చేసిన సైబర్ క్రైమ్ పోలీసులు హైదరాబాద్&zwn
Read Moreకులం పేరుతో తోటి విద్యార్థుల వేధింపులు.. మనస్తాపంతో ఎంబీబీఎస్ స్టూడెంట్ సూసైడ్
ఎల్బీ నగర్, వెలుగు : కులం పేరుతో తోటి విద్యార్థులు వేధించారని మనస్తాపంతో ఓ విద్యార్థిని బిల్డింగ్ పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన హయత్
Read Moreమూడు నెలల పాపను చంపి దంపతులు ఆత్మహత్య
చేవెళ్ల మండలం దేవరంపల్లిలో దారుణం చోటు చేసుకుంది. తమ 3 నెలల పాపను చంపి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను అశోక్, అంకిత, చిన్నారి
Read Moreమారకపోతే చంపేస్తాం : మావోయిస్టు యాక్షన్ కమిటీ
ఏటూరునాగారం, వెలుగు : పోలీసు ఇన్ఫార్మర్లుగా పనిచేస్తున్న ఏటూరునాగారం మండల కేంద్రంలోని బీఆర్ఎస్ నాయకులతో పాటు చిన్నబోయినపల్లి, రామన్నగూడెం గ్రామాలకు
Read Moreసబ్జైల్ నుంచి పారిపోయిండు.. 8 గంటల్లో పట్టుబడ్డడు
హన్మకొండ జిల్లా పరకాలలో ఘటన పరకాల, వెలుగు : హన్మకొండ జిల్లా పరకాల సబ్జైలు నుంచి ఓ రిమాండ్ఖైదీ పారిపోగా.. జైలు సిబ్బంది అతడిని ఎనిమిది గంటల్ల
Read Moreతాగుడుకు బానిసై భార్యను చంపిండు
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు : భార్యను రోకలిబండతో కొట్టి ఓ భర్త హత్య చేశాడు. ఖమ్మంలో ఆదివారం అర్ధరాత్రి ఈ సంఘటన జరిగింది. పోలీసులు తెలిపిన
Read Moreరైలులో తోటి ప్రయాణికుడికి నిప్పంటించిండు
కోజికోడ్: కేరళలో దారుణం జరిగింది. కదులుతున్న రైలులో ఓ వ్యక్తి తోటి ప్రయాణికుడిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టాడు. దీంతో ఆ
Read Moreపోలీసులపై గోల్డ్ స్మగ్లర్ల దాడి
స్మగ్లర్లకు మొఘల్పురాలో షెల్టర్ ఇచ్చిన నగల తయారీదారు హైదరాబాద్, వెలుగు : బంగారం స్మగ్లర్ల అరెస్టు కోసం ఓల్డ్సిటీ వెళ్లిన పోలీసులపై ఆద
Read Moreప్రభుత్వ పాఠశాలలో కరెంటు షాక్.. విద్యార్థిని మృతి
వికారాబాద్ జిల్లా పూడూరు మండలం మంచన్ పల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విషాదం చోటుచేసుకుంది. కరెంటు షాక్ తగిలి ధీక్షిత అనే నాల్గవ తరగతి చదువుతున్న విద్
Read Moreపాతబస్తీలో దోపిడీ దొంగల బీభత్సం
హైదరాబాద్ పాతబస్తీలోని మోగల్ పురాలో దోపిడీ దొంగలు బీభత్సం చేశారు. బంగారు ఆభరణాలు తయ్యారు చేసే ఓ ఇంట్లోకి అక్రమంగా చోరబడింది దోపిడీ గ్యాంగ్.
Read More












