క్రైమ్
హన్మకొండలో మరో దారుణం
తాగుడుకు బానిసై.. తల్లినే చంపిన కొడుకు వరంగల్ అర్బన్ : హన్మకొండలో దారుణం జరిగింది. తాగుడుకు బానిసై తల్లిని చంపాడు కిరాతక కొడుకు. హన్మకొండ నక్కలగుట్టలో
Read Moreస్వీట్ బాక్సుల్లో విదేశీ కరెన్సీ
శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా విదేశీ కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు డీఆర్ఐ అధికారులు. దుబాయ్ నుంచి హైదరాబాద్ వచ్చిన ఇండిగో విమానంలో …అక్రమంగా తీసుక
Read Moreఅనుమానస్పద స్థితిలో బీటెక్ విద్యార్ధి ఆత్మహత్య
సంగారెడ్డి: లింగంపల్లి రైల్వే స్టేషన్ సమీపంలో ఓ యువకుడు ట్రైన్ కింద పడి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతి చెందిన యువకుడు పుల్కల్ మండలం సుల్తాన్
Read Moreబోయిన్పల్లి యాక్సిడెంట్.. మైనర్ బాలుడు, తండ్రి అరెస్ట్
సికింద్రాబాద్ బోయిన్ పల్లిలో జరిగిన రోడ్డు యాక్సిడెంట్ కేసుకు సంబంధించి నిర్లక్ష్యంగా కారును నడిపిన మైనర్ బాలుడితోపాటు.. అతడి తండ్రిని పోలీసులు అరెస్ట
Read Moreకారుతో ఆటోను ఢీ కొట్టిన మైనర్..ఇద్దరు మృతి
సికింద్రాబాద్ బోయిన్ పల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ మైనర్ బాలుడు కారుతో ఆటోను ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ తో పాటు ఐదుగురికి గాయాలయ్యా
Read Moreదారుణం..తండ్రిని ముక్కలు ముక్కలుగా నరికాడు
హైదరాబాద్ మల్కాజ్ గిరిలో దారుణం జరిగింది.కన్నతండ్రిని అతి దారుణంగా నరికి చంపాడు కొడుకు. మూడు రోజుల క్రితం జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స
Read Moreఅనుమానస్పద రీతిలో యువకుడు మృతి
హైదరాబాద్: పాత బస్తీకి చెందిన సందీప్ అనే యువకుడు అనుమానాస్పద రీతిలో మృతి చెందిన ఘటన మీర్ పెట్ పోలీస్ స్టేషన్ పరిధి జిల్లేల్ గూడలో జరిగింది. సందీప్ రెం
Read Moreఎంపీపీ పై బీరు బాటిల్ తో దాడి చేసిన దాబా యజమాని
వికారాబాద్ జిల్లా కోటిపల్లి మండలం ఎంపిపి నల్లోళ్ల శ్రీనివాస్ రెడ్డి పై ఓ దాబా యజమాని బీర్ బాటిల్ తో దాడి చేశాడు. ఈ ఘటనలో ఎంపీపీకి తీవ్రంగా గాయాలయ్యాయ
Read Moreపార్థీ గ్యాంగ్ ముఠా సభ్యుల అరెస్ట్
బోపాల్ నుంచి వచ్చి సిటీలో దొంగతనాలు మొత్తం 12 చోరీలు ప్రధాన నిందితురాలు డిస్కో మనీషాతో సహా మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు హైదరాబాద్,వెలుగు
Read Moreఇటుక బట్టీలో మహిళపై అత్యాచారం
మహేశ్వరం: ఇటుక బట్టీలో పనిచేసే ఒరిస్సాకు చెందిన మహిళ పై అదే రాష్ట్రానికి చెందిన నలుగురు యువకులు అత్యాచారం చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో జరిగ
Read Moreతాగిన మత్తులో RTC బస్సు అద్దాలు పగలగొట్టిన యువకుడు
రంగారెడ్డి జిల్లా : శంషాబాద్ లో తాగిన మత్తులో ఆర్టీసీ బస్సు అద్దాలు పగలగొట్టాడు ఓ యువకుడు. స్థానికుడైన సూరజ్ ఈ ఉదయం శంషాబాద్ ఏరియాలో ఓవరాక్షన్ చేశాడు.
Read Moreఏసీబీకి చిక్కిన ఉత్తమ కానిస్టేబుల్
లంచం తీసుకుంటుండగా పట్టివేత మహబూబ్ నగర్, వెలుగు: స్వాతంత్ర్య దినోత్సవం రోజున ఉత్తమ సేవా అవార్డు అందుకున్న 24 గంటల్లోపే మహబూబ్ నగర్ జిల్లా లో ఏసీబీకి చ
Read Moreపటాన్ చెరులో అగ్నిప్రమాదం.. 3 ఫ్యాక్టరీలు ఆహుతి
పటాన్ చెరు పారిశ్రామిక ప్రాంతమైన పాశమైలారంలోని నిర్మల కెమికల్ (సాల్వెంట్స్ ) కంపెనీలో ఈ తెల్లవారు జామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. కంపెనీలోని కెమికల్
Read More












