క్రైమ్
పొలంలో కరెంట్ షాక్.. రైతులైన భార్యాభర్తలు, ఎడ్లు మృతి
సంగారెడ్డి జిల్లాలో విషాదం జరిగింది. హత్నూర మండలంలోని కొన్యాల గ్రామంలో పొలంలో కరెంట్ వైర్లు తెగిపడ్డాయి. కొన్యాల గ్రామానికి చెందిన రైతు పత్తి మల్లేశం
Read Moreకాలువలో ట్రాక్టర్ బోల్తా.. నలుగురు మృతి
కాలువగట్టుపై వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి నీళ్లలో పడిపోవడంతో నలుగురు చనిపోయిన సంఘటన అనంతపురంలో జిల్లాలో జరిగింది. కాలువగట్డు మీద నుంచి… ట్రాక్టర్ అ
Read Moreకొత్త తరహా సైబర్ మోసానికి తెరలేపిన మాయ లేడి
కొత్త తరహా మోసానికి తెరలేపింది హైదరాబాద్ కు చెందిన సైబర్ లేడీ. నగరంలోని స్కూల్స్ కు చెందిన అఫీషియల్ ఫేస్ బుక్ పేజ్ నుంచి.. స్కూల్ ఫొటోస్ డౌన్లోడ్ చేసి
Read Moreఅమెజాన్ హైదరాబాద్ గోదాంలో ఇంటి దొంగలు
కాపలాగా ఉండాల్సిన సెక్యురిటి సిబ్బంది, గోదాములో పనిచేసే ఉద్యోగులు కలిసి సుమారు 2లక్షల విలువ చేసే 8 సెల్ ఫోన్ లను దొంగిలించారు. ఈ ఘటనలో ఆరుగురు నిందితు
Read Moreప్రియురాలితో భర్త.. చితకబాదిన భార్య
వరంగల్ : ప్రియురాలితో వివాహేతర సంబంధం పెట్టుకున్న భర్తను రెడ్ హ్యాండెడె గా పట్టుకుని చితకబాదింది ఓ మహిళ. ఈ సంఘటన మంగళవారం ఉదయం వరంగల్ లో జరిగింది. శివ
Read Moreనలుగురు కూతుళ్లతో సహా తల్లి ఆత్మహత్య
మహారాష్ట్రలో ఘోర విషాదం జరిగింది. ఓ మహిళ, తన నలుగురు కూతుళ్లతో కలిసి బావిలో దూకి ఆత్మహత్య పాల్పడింది. బుల్ధానా జిల్లాలోని మెల్గావ్ లో ఈ దుర్ఘటన జరిగిం
Read Moreకాల్వలోకి దూసుకెళ్లిన కారు.. నిండు గర్భిణి, మరో మహిళ మృతి
ఖమ్మం రూరల్ మండలం గొల్లగూడెం దగ్గర ఘోర విషాద సంఘటన జరిగింది. సాగర్ ఎడమ కాల్వలోకి టాటా ఇండికా కారు దూసుకెళ్లడంతో ఇద్దరు మహిళలు చనిపోయారు. 9 నెలల నిండు
Read Moreచంపి నదిలో పడేశారు: మృతదేహం బయటకు వచ్చాకే దర్యాప్తన్న పోలీసులు
ఆంధ్ర ప్రదేశ్ శ్రీశైలం ఆనకట్ట దిగువన క్రిష్ణానది బ్రిడ్జిపై ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు హత్యచేసినట్లు తెలిపారు పోలీసులు. ఆదివారం బ్రడ్జిపై రక
Read Moreభార్య, కూతుర్ని చంపి, తాను ఆత్మహత్య
విశాఖపట్నంలో భార్య, కూతురిని చంపి ఆత్మహత్య చేసుకున్నాడో వ్యక్తి. మధురవాడలో ఉండే… సాక్రజిత్ ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పనిచేస్తున్నాడు. నిన్న సాయ
Read Moreఅర్ధరాత్రి ఇంట్లో చొరబడి.. తల్లీకూతుళ్లపై కత్తితో దాడి
పెద్దపల్లి జిల్లా: అర్ధరాత్రి వేళ ఇంట్లో చొరబడి ముగ్గురు మహిళలపై కొబ్బరి బోండాల కత్తితో దాడి చేశాడో ఆగంతకుడు. తల్లీకూతుళ్ల తప్ప ఎవరూ లేని సమయం చూసి వి
Read Moreతప్పతాగి జనంపైకి కారెక్కించాడు
11 మందికి గాయాలు.. దుబ్బాకలో దారుణం దుబ్బాక, వెలుగు: తాగిన మత్తులో ఓ యువకుడు ఓవర్ స్పీడ్తో కారు డ్రైవ్ చేస్తూ వచ్చి రోడ్డు పక్కన ఉన్న వారి మీద
Read Moreనిన్న కుటుంబాన్ని కోల్పోయి.. నేడు ఆ ఒక్కడూ మృతి
చిత్తూరు : ఈ నెల (సెప్టెంబర్)14న పలమనేరు జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన టీటీడీ ఉద్యోగి విష్ణు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం మరణించాడు.
Read Moreచేతబడి చేశాడన్న నెపంతో యువకుడి దారుణ హత్య
మేడ్చల్ జిల్లా శామీర్ పేట అద్రాస్ పల్లిలో దారుణం జరిగింది. చేతబడి చేశాడన్న కారణంతో యువకుడిని దారుణంగా హత్య చేశారు. లక్ష్మి అనే మహిళ కొన్నేళ్లుగా అనారో
Read More












