బిజినెస్

ఆదర్శ్ క్రెడిట్ సొసైటీ నుంచి అసలు రాదు..వడ్డీ లేదు

రాష్ట్రవ్యాప్తంగా మూతపడిన ఆఫీసులు 30వేల సభ్యుల నుంచి 150 కోట్ల డిపాజిట్లు యాజమాన్యంపై  క్రిమినల్ కేసులు సంస్థ ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ ఆందోళనలో వేలాది

Read More

రూ. 75 కే ఫబిఫ్లూ ట్యాబ్లెట్

న్యూఢిల్లీ: కరోనా ట్రీట్‌‌మెంట్‌‌లో వాడే ఫవిఫిరవిర్‌‌‌‌ ట్యాబ్లెట్‌‌ ధరను ఫార్మా కంపెనీ గ్లెన్‌‌మార్క్‌‌ 27 శాతం తగ్గించింది. దీంతో ప్రస్తుతం ఒక ట్యాబ

Read More

క్వాల్‌కం కంపెనీకి 0.15% వాటా అమ్మిన జియో

రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌.. తన వాటాల అమ్మకాన్ని కొనసాగిస్తూనే ఉంది. ప్రస్తుతం క్వాల్‌ కం కంపెనీకి జియోలోని 0.15 శాతం వాటాను అమ్మింది. రూ.730 కోట్ల పెట్టు

Read More

రిజిస్టర్‌ చేసేటప్పడే ఫాస్టాగ్‌ డిటైల్స్‌‌

న్యూఢిల్లీ: వెహికల్స్ ‌ను రిజిస్టర్‌ చేసేటప్పుడు లేదా ఫిట్‌‌నెస్‌ సర్ఫిటికేట్‌‌ను ఇష్యూ చేసేటప్పుడు ఫాస్టాగ్‌‌ డిటైల్స్ ను తీసుకోవాలని ప్రభుత్వం ఎన్‌‌

Read More

యాంటీ బ్యాక్టీరియల్ సోప్స్ కు గిరాకీ!

న్యూఢిల్లీ: మామూలు రోజుల్లో అయితే యాంటీ–బ్యాక్టీరియల్, జెర్మ్‌ ప్రొటెక్షన్ సబ్బులకు గిరాకీ పెద్దగా ఉండదు. కరోనా పుణ్యమాని వీటికి డిమాండ్ అమాంతంగా పెరి

Read More

రెన్యూ పవర్ ఉద్యోగులకు జీతాల పెంపు

బోనస్‌‌లు కూడా..  న్యూఢిల్లీ: రెన్యూ పవర్ తన ఉద్యోగులందరికీ 12 శాతం వరకు జీతాల పెంపును, బోనస్‌లను అందించినట్టు వెల్లడించింది. కరోనా మహమ్మారి ప్రభావంతో

Read More

గోల్డ్ ఈటీఎఫ్‌లలోకి ఫుల్ మనీ

తొలి 6 నెలల్లో రూ.3,500 కోట్లు  బెస్ట్ పర్ఫార్మింగ్‌ అసెట్‌గా రికార్డు న్యూఢిల్లీ : గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్(ఈటీఎఫ్‌) లలోకి ఈ ఏడాది తొలి ఆరు నెలల కా

Read More

దివాలా తీసిన చిన్న సంస్థలకు కేంద్రం గుడ్ న్యూస్

స్పెషల్ స్కీమ్ త్వరలోనే వెల్లడి ఇన్‌‌సాల్వెన్సీ అండ్ బ్యాంక్‌‌రప్టసీ కోడ్ కింద ఈ స్కీమ్ న్యూఢిల్లీ : దివాలా తీసిన కుటీర, చిన్న, మధ్య తరహా సంస్థల(ఎంఎస్

Read More

సుశాంత్ సింగ్ మరణం వెనుక దావూద్ ఇబ్రహీం

బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణానికి కారణం అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం అని రిసెర్చ్‌ అండ్‌ అనాలసిస్‌ వింగ్‌ (రా) మాజీ అధికారి ఎన్‌కే సూ

Read More

ఇక నుంచి ఐ ఫోన్ తయారీ చైనాలో కాదు చెన్నై దగ్గర్లో..

కొత్తగా ఆరు వేల ఉద్యోగాలు న్యూఢిల్లీ: ఆపిల్ ఐ ఫోన్లను తయారు చేసే ఫాక్స్‌కాన్ కంపెనీ తమిళనాడులోని తన ప్లాంట్‌లో ఒక బిలియన్ డాలర్ల (రూ.7,515 కోట్ల) పెట్

Read More

ఆగస్టు తరువాత మారటోరియం అవసరం లేదు

స్టేట్ బ్యాంక్ చీఫ్ రజనీశ్ కుమార్ ముంబై: లోన్లవాయిదాల చెల్లింపునకు మారటోరియం వచ్చే నెల తరువాత అవసరం లేదని స్టేట్ బ్యాంక్ చీఫ్ రజనీశ్ కుమార్ అన్నారు. ఈ

Read More

మెల్లిగా కోలుకుంటున్నాం

బ్యాంకులు క్యాపిటల్ను పెంచుకోవాలి ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోనూ లాక్డౌన్ను ఎత్తేయడం వల్ల ఎకానమీ తిరిగి స

Read More

ఊపందుకున్న సైకిల్ సవారీ

మళ్లీ సైకిల్ హల్ చల్ ప్రపంచవ్యాప్తంగా ఇదే ట్రెండ్ పిల్లలకు ఎంజాయ్‌గా నిలుస్తోన్న సైకిల్స్ షాపుల్లో సైకిల్స్ అవుటాఫ్ స్టాక్ ఆఫీసుల నుంచి బల్క్ ఆర్డర్స్

Read More