భద్రాచలం, వెలుగు : ముక్కోటి ఏకాదశి అధ్యయనోత్సవాల్లో భాగంగా ఆదివారం సీతారామచంద్రస్వామి పరశురామావతారంలో దర్శనం ఇచ్చారు. దయం సుప్రభాత సేవ అనంతరం గర్భగుడిలో మూలవరులకు పంచామృతాలతో అభిషేకం నిర్వహించి, బంగారు పుష్పాలతో అర్చన చేశారు. తర్వాత ఉత్సవమూర్తులను బేడా మండపానికి తీసుకెళ్లి అక్కడ స్వామి వారిని పరశురాముడిగా అలంకరించారు. స్వామివారిని ఊరేగింపుగా మిథిలా స్టేడియంలోని వేదికపైకి తీసుకెళ్లారు. భక్తుల దర్శనం అనంతరం సాయంత్రం తిరువీధి సేవ నిర్వహించారు.
పరశురామావతారంలో భద్రాద్రి రాముడు
- ఖమ్మం
- January 6, 2025
లేటెస్ట్
- రైల్వేలో మేనేజర్ పోస్టులు.. బీఈ, బీటెక్ పాస్ అయినోళ్లు అప్లై చేసుకోండి..
- Suzlon Stock: పడిపోతున్న సుజ్లాన్ స్టాక్.. ఇన్వెస్టర్లకు నిపుణుల సూచన ఇదే..
- Vastu Tips:ఈశాన్యంలో రాళ్ల దిబ్బలు ఉండచ్చా.. రెండు సింహద్వారాలుంటే ఎక్కడ ఉండాలి..
- Sonu Sood : ఫిష్ వెంకట్ కుటుంబానికి సోనూ సూద్ ఆర్థిక సహాయం.. అండగా ఉంటానని హామీ!
- కంబోడియా-థాయిలాండ్ వెళ్తున్నారా.. ఈ ప్రదేశాలకు అస్సలు వెళ్ళకండి.. భారత్ సలహా
- ఎమ్మెల్యే ప్రశాంతి కేసులో విచారణకు రాలేనన్న మాజీ మంత్రి అనిల్ కుమార్...
- వానల కాలం జాగ్రత్త.. చూడండి.. హైదరాబాద్లో ఎంత ఘోరం జరిగిందో..!
- Telangana kitchen : పచ్చి పులుసుల్లో వెరైటీలు.. వీటిని ట్రై చేయండి.. లొట్టలేసుకుంటూ తింటారు..!
- హైదరాబాద్లో ప్రీ లాంచ్ స్కాం.. నిండా ముంచేశారు.. ఒక్కొక్కరు రూ. 10 లక్షల నుంచి.. కోటిన్నర దాకా కట్టారు !
- ఐటీ ఉద్యోగులకు బుధవారం వర్క్ ఫ్రం హోం : బెంగళూరులో ఎందుకీ ప్రయోగం..!
