ఆంధ్రప్రదేశ్

వ్యాపారాల్లో నష్టపోయిన వారిపై విగ్రహాల ముఠా టార్గెట్

మహిమ గల విగ్రహాల పెట్టుకుంటే కష్టాలన్నీ పోతాయని మోసగిస్తున్న ముఠా  అరెస్ట్ చేసిన విజయనగరం జిల్లా పోలీసులు విజయనగరం: వ్యాపారాల్లో నష్టపో

Read More

కుటుంబ సమేతంగా శ్రీశైల మల్లన్నను దర్శించుకున్న అమిత్ షా

శ్రీశైలం: కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా కుటుంబ సమేతంగా శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారలను దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా దర్శనం కోసం ఆలయాన

Read More

GSLV-F10 రాకెట్ ప్రయోగం విఫలం

ఇస్రో చేపట్టిన GSLV – F 10 రాకెట్ ప్రయోగం విఫలమైంది. మూడో దశలో సాంకేతిక సమస్య తలెత్తి ప్రయోగం ఫెయిల్ అయింది. ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా

Read More

రేపు శ్రీశైల మల్లన్నను దర్శించుకోనున్న అమిత్ షా

కర్నూలు: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రేపు (గురువారం) ఏపీలో పర్యటించనున్నారు. రేపు ఉదయం 9 గంటలకు దిల్లీలో బయలుదేరి 11.15 గంటలకు హైదరాబాద్‌ చేరుక

Read More

AP: స్కూళ్ల కోసం పంపిన కంప్యూటర్లు మాయం

స్కూల్ కాంప్లెక్స్ నిధులు.. ఎమ్మార్సీ నిధులు కూడా బొక్కేశారు సర్కారీ స్కూళ్లకు పంపాల్సిన కంప్యూటర్లను అధికారులు పప్పులు బెల్లాల్లా పంచుకున్నారు

Read More

ఏపీలో కొత్త విద్యావిధానాన్ని వ్యతిరేకిస్తున్న టీచర్లు

14న కలెక్టరేట్ల ఎదుట నిరసనలకు నిర్ణయం ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (FAPTO) ఆధ్వర్యంలో ఉమ్మడిగా నిరసనలు అమరావతి: ఆంధ్ర్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త విద్

Read More

పోరాడి ఓడిన మహిళా హాకీ ప్లేయర్‌‌కు రూ.25 లక్షలు

అమరావతి: భారత మహిళల హాకీ జట్టు క్రీడాకారిణి, గోల్ కీపర్ రజని బుధవారం తాడేపల్లిలో సీఎం జగన్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. తన తల్లిదండ్రులతలో కలసి ఆమె సీఎ

Read More

భర్తకు గుడి కట్టి..నిత్యం పూజలు చేస్తుంది

ప్రకాశం జిల్లా: భర్త చనిపోయాక కూడా ఆయన పేరుతో సేవలు చేస్తూ అందరి చేత ప్రశంసలు అందుకుంటుంది ఓ మహిళ. చనిపోయిన భర్తకు గుడి కట్టి పూజలు చేస్తుంది. ఆయన వర్

Read More

ఏపీలో ఇంటర్ ఆన్‌లైన్‌ అడ్మిషన్లకు నోటిఫికేషన్‌ 

అమరావతి: ఇంటర్ ఆన్ లైన్ అడ్మిషన్లకు ఇంటర్మీడియట్ బోర్డు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఈనెల 13 నుంచి 23 వరకు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తారు. వి

Read More

శ్రీశైల మల్లన్న హుండీ లెక్కింపు..రికార్డు బ్రేక్ ఆదాయం

కర్నూలు: శ్రీశైల మల్లన్నకు హుండీ లెక్కింపు ద్వారా రికార్డు బ్రేక్ ఆదాయం వచ్చింది. కరోనాకు మునపటి దినాల పరిస్థితిని గుర్తుకు తెస్తూ.. ఆదాయం భారీగా రావడ

Read More

ఏపీలో పెళ్లిళ్లకు ఇకపై 150 మందికి అనుమతి

ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో క్రమంగా ఆంక్షలను సడలిస్తోంది ఆ రాష్ట్ర ప్రభుత్వం. ఈ క్రమంలోనే కొత్త నిబంధనలను విడుదల చేసింది. ఇప్పటివర

Read More

సిగ్నల్ వద్ద స్కూటీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు

ఏపీ అనంతపురంలో స్కూటీని ఆర్టీసీ బస్సు ఢీ కొట్టింది. క్లాక్ టవర్ దగ్గర కల్యాణదుర్గం డిపోకు చెందిన బస్సు... సిగ్నల్ పడగానే ముందుకు కదిలింది. అయితే సైడ్

Read More

స్కూల్ లేదు.. పశువుల మేత తీసుకురమ్మంటే..

కాలువలో జారిపడి నీట మునిగి ఇద్దరు బాలికలు మృతి కడప జిల్లా రాజుపాలెం మండలం వాసుదేవపురం వద్ద ఘటన కడప: స్కూల్ ఎలాగూ లేదు.. ఎంతసేపు ఆడుకుంటారు..

Read More