ఆంధ్రప్రదేశ్
భోగి వేడుకల్లో స్టెప్పులేసిన మంత్రి అంబటి
తెలుగురాష్ట్రాల్లో భోగి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. పల్లెలు పట్నాలు అనే తేడా లేకుండా ప్రజలు భోగి మంటలు వెలిగిస్తున్నారు. ఏపీ మంత్రి అంబటి
Read Moreజీవో 1 కాపీలను భోగిమంటల్లో వేసిన చంద్రబాబు
తన స్వగ్రామం నారావారి పల్లెలో జరిగిన భోగీ వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు పాల్గొన్నారు. ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన జీవో నంబర్ 1ని భోగి మంటల్లో
Read Moreగుట్టుగా గంజాయి అమ్ముతుండగా ఇద్దరు అరెస్ట్
రంగారెడ్డి జిల్లా : గంజాయి అక్రమ రవాణ కట్టడికి పోలీసులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా..అక్రమ రవాణ మాత్రం ఆగడం లేదు. ఎక్కడో ఒక చోట కేసులు నమోదవుతూనే ఉన్నా
Read Moreమూడు గురించి మాట్లాడే అర్హత పవన్కు ఉందా? : అంబటి రాంబాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురించి మాట్లాడే నైతికత జనసేన అధినేత పవన్ కళ్యాణ్కు ఉందా అని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. ‘మూడు
Read Moreవందే భారత్ రైలు.. తొలి రోజు రైలు ఆగనున్న స్టేషన్లు ఇవే..
వందే భారత్ ఎక్స్ప్రెస్ను ఈనెల 15వ తేదీ సంక్రాంతి రోజు ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్గా ప్రారంభించనున్నారు. 15న ఉదయం 10 గంటల 30
Read Moreసంక్రాంతి తర్వాత ప్రభుత్వంపై పోరాటం పెంచుతా : చంద్రబాబు
తిరుపతి : సంక్రాంతి పండగకు తమ సొంతూరు నారావారిపల్లెకు వెళ్లిన టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు కీలక కామెంట్స్ చేశారు. మీడియాపై చంద్రబాబు అసహనం వ్యక్
Read Moreఎన్నికల్లో తెలుగుదేశంతో పొత్తుపై బీజేపీ క్లారిటీ
రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకునే విషయంపై బీజేపీ సీనియర్ నేత ఇంద్రసేనారెడ్డి క్లారిటీ ఇచ్చారు. రాష్ట్రంలో కనీసం బలం లేని పార్టీలతో పొత్
Read Moreతిరుమల శ్రీవారిని దర్శించుకున్న త్రివిక్రమ్
ఇవాళ పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ వీఐపీ దర్శన సమయంలో స్వామివారి స
Read Moreస్వగ్రామం చేరుకున్న నారావారి కుటుంబం
సంక్రాంతి సంబరాల కోసం గురువారం రాత్రి నారావారిపల్లికి టీడీపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు చేరుకున్నాారు. ఆయన కుటుంబ సభ్యులకు టీడీపి నాయకులు ఘ
Read Moreపవన్ ను తిట్టే శాఖను పెట్టుకొండి:హైపర్ ఆది
ఏపీ మంత్రులపై హైపర్ ఆది సెటైర్లు వేశారు. శ్రీకాకుళం జిల్లాలోని రణస్థలంలో నిర్వహించిన జనసేన యువశక్తి సభలో మాట్లాడిన ఆది... మంత్రులకు శాఖలు ఎ
Read Moreడైమండ్ రాణి రోజా , మూడు ముక్కల సీఎం, సంబరాల రాంబాబూ :పవన్
శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో నిర్వహించిన ‘జనసేన యువశక్తి’ సభలో పవన్ కల్యాణ్ అధికార పార్టీ నాయకులపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సభ
Read Moreనేను దేవుడి కింద లెక్క : పవన్
శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో ‘యువశక్తి’ పేరిట జనసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో పవన్ కల్యాణ్ ఉద్వేగంగా మాట్లాడారు. అధికార పార్టీ వైఎస్ఆర్
Read Moreడైమండ్ రాణి రోజా.. ఛీ నా బతుకు చెడ..! : పవన్
తనపై విమర్శలు చేసిన మంత్రి రోజాకు పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. డైమండ్ రాణి రోజా కూడా మాట్లాడుతోంది అంటూ సెటైర్లు వేశారు. మీ కోసం డైమండ్ రాణి
Read More












