ఆంధ్రప్రదేశ్
హమ్మయ్య.. ప్రత్యేక విమానంలో హైదరాబాద్ వచ్చేశాం..
మణిపూర్ అల్లర్లలో చిక్కుకున్న విద్యార్థుల్లో 75 మంది శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నారు. మరికొంత మంది కోల్కతా మీదుగా ఈరోజు(ఏప్రిల్ 8) సాయంత్ర
Read Moreఅక్కడ హైకోర్టు కాదు.. హై కోర్టు బెంచ్
కర్నూలులోని కొండారెడ్డి బురుజు జనసంద్రంగా మారింది. కర్నూలు జిల్లాలో పాదయాత్ర చేస్తున్న తెలుగు దేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఇక్కడ ప
Read Moreతిరుమల ఆలయంలోకి సెల్ ఫోన్... బయటకొచ్చిన ఆనంద నిలయం వీడియో
తిరుమలలో మరోసారి భద్రతా వైఫల్యం బయటపడింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన ఓ భక్తుడు ఆలయంలోకి సెల్ ఫోన్ తీసుకెళ్లాడు. ఆనంద నిలయాన్ని అతి సమీపంలో నుం
Read Moreటెక్సాస్ కాల్పుల్లో తెలుగమ్మాయి మృతి..
అమెరికాలోని టెక్సాస్ లో ఉన్న ఓ షాపింగ్ మాల్ లో మే 7న ఓ దుండగుడు జరిపిన కాల్పుల్లో మృతి చెందిన వారిలో ఓ తెలుగమ్మాయి కూడా ఉన్నట్లు ఎఫ్ బీ ఐ పోలీసులు గుర
Read Moreఇంఫాల్లో చిక్కుకున్న ఏపీ విద్యార్థులకు భరోసా
మణిపూర్ లోని ఇంఫాల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ), ఐఐటీ, సెంట్రల్ యూనివర్సిటీల్లో చదువుతున్న ఆంధ్రప్రదేశ్ కు
Read Moreనవ్వితే హ్యాపీ.. నవ్వకపోతే బీపీ, నవ్వనివాడు పాపి... నవ్వుల దినోత్సవాన రోజా ట్వీట్
ప్రపంచ నవ్వుల దినోత్సవం సందర్భంగా ఏపీ పర్యాటక శాఖ మంత్రి రోజా సెల్వమణి.. ఓ ఇంట్రస్టింగ్ పోస్ట్ చేశారు. "నవ్వితే హ్యాపీ.. నవ్వకపోతే బీపీ, నవ
Read Moreతడిచిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలి.. ఏపీ సర్కార్ కు చంద్రబాబు అల్టిమేటం
ఏపీ ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించారు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు. ధాన్యం కొనుగోలు కోసం సోమవారం( మే8) సాయంత్రం లోపు ప్రభుత్వం ముందుకు రావాలని డిమ
Read Moreఅప్పులెందుకు చేశారు.. శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్
ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు డిమాండ్ చేశారు. ఆర్థిక అవకతవకలపై సీఎం సహా ఎవరితోనైనా చర్చకు సిద
Read Moreఆ జిల్లాల్లో కంపించిన భూమి... భయంతో జనం పరుగులు
ప్రకాశం జిల్లాలో భూకంపం స్థానికులను కలవరపాటుకు గురి చేసింది. ముండ్లమూరులో ఆదివారం (మే7) ఉదయం భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. రెండు సెకన్ల పాటు భూమి కం
Read Moreమణిపూర్లో చిక్కుకున్న తెలుగు వారి కోసం హెల్ప్ లైన్
ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ హింసాత్మక ఘటనలతో గందరగోళంగా మారింది. ఈ నెల 3న చురచంద్పూర్ జిల్లా టోర్బంగ్ ప్రాంతంలో ఆల్ ట్రైబల్ స్టూడెంట్ యూనియ
Read Moreకొండను తవ్వి ఎలుక తోకను కూడా పట్టుకోలేదు.. సిట్వేసి ఏం పీకుతారు
కర్నూలు జిల్లాలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. స్థానిక ఎమ్మెల్యేలపై, మంత్రులపై ఎక్కడికక్కడ విమర్శలు చేస్తూ ముందుకు సాగుతున్నారు లోకేష్. స్
Read Moreటెక్నాలజీ ఉన్నా.. విపత్తులు తెలియడం లేదా?
రైతులను వైసీపీ ప్రభుత్వం రోడ్డుపై నిలబెట్టిందన్నారు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు.టెక్నాలజీ వచ్చినా ఏం ఉపయోగం లేదన్నారు. సాంకేతికను ఉపయో
Read Moreతిరుమల శ్రీవారి టికెట్ల స్కాం.. 41 నకిలీ వెబ్ సైట్లు బ్యాన్
నకిలీ బాధ తిరుమల శ్రీవారిని కూడా వదిలి పెట్టడం లేదు. దేవ దేవుడి పేరు మీద నకిలీ వెబ్ సైట్లు సృష్టించి, భక్తులను తప్పుదోవ పట్టించి విరాళాలు, దర్శనాలు, ప
Read More












