ఆంధ్రప్రదేశ్
ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిని 7 గంటల పాటు విచారించిన సీబీఐ
మాజీ మంత్రి వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి మరోసారి సీబీఐ విచారణకు హాజరయ్యారు. శనివారం ( జూన్ 10) ఉదయం 10 గంటలకు హైదరాబాద్ సీబీఐ కార్
Read Moreపవన్ వారాహి యాత్రలో తొలిరోజు బహిరంగ సభ... ఎక్కడంటే ..
జనసేన అధినతే పవన్ కల్యాణ్ వారాహియాత్రకు సిద్ధమయ్యారు. 14వ తేదీన అన్నవరంలో వారాహికి పూజలు చేసి యాత్ర ప్రారంభించబోతున్నారు. అదేరోజు ఉమ్మడి తూర్పు
Read Moreనెల్లూరులో బంగారం పట్టివేత ...స్మగ్లింగ్ తో హైదరాబాద్ కు లింకులు .. చెక్ పెట్టిన డీఆర్ఐ
నెల్లూరు, హైదరాబాద్ జిల్లాలో అక్రమ బంగారం తరలింపును అధికారులు గుర్తించారు. అక్రమంగా తరలిస్తున్న 10 కేజీలకు పైగా బంగారాన్ని సీజ్ చేశారు. వెంకటాచలం టోల్
Read Moreతిరుపతి వెంకన్న సాక్షిగా నడ్డావి అన్నీ అబద్దాలే : సీపీఐ నేత నారాయణ
తిరుపతి వెంకటేశ్వర స్వామి పాదాల దగ్గర నిల్చుని బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా అన్నీ అబద్దాలే చెప్పారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ వ్యాఖ్యానించా
Read Moreఏపీలో రెండు రోజులపాటు వడగాలులు.. హెచ్చరికలు జారీ
మరో రెండు రోజులు ఏపీలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండి డా.బిఆర్ అంబేద్కర్ తెలిపారు. . ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.
Read Moreరాజధాని లేని రాష్ట్రంగా ఏపీ... వైసీపీ ప్రభుత్వంపై సంచలన కామెంట్స్
శ్రీకాళహస్తిలో జరిగిన బీజేపీ మహాజన్ సంపర్క్ అభియాన్ సభలో బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రధాని
Read Moreవైసీపీ ఎమ్మెల్యేకు గుండెపోటు..ఆసుపత్రిలో అడ్మిట్
ఏపీ మాజీమంత్రి,పెనమలూరు వైసీపీ ఎమ్మెల్యే పార్థసారథి తీవ్రఅస్వస్థతకు గురయ్యారు.పార్థసారథి అస్వస్థతతోపడిపోవడంతో వెంటనే కుటుంబసభ్యులు ఆయనను ఆస్పత్రికి తర
Read Moreభానుడు మాడు పగలకొడుతున్నాడు.... మరో ఐదు రోజులు ఇంతే...
భానుడు భగభగమంటూ తన ప్రతాపాన్ని చూపించాడు. తప్పనిసరి పరిస్థితుల్లో బయటకు వెళ్లే ప్రయాణికులు వడగాల్పులకు తట్టుకోలేక విలవిల్లాడిపోతున్నారు. బయటికి వెళ్లా
Read Moreలిఫ్ట్ లో చిక్కుకున్న మంత్రి.. తప్పిన పెను ప్రమాదం
ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి విడదల రజిని లిఫ్ట్లో చిక్కుకున్నారు. ఆమెతో పాటు మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్తో
Read Moreతిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. తిరుపతి అందాలను తిలకించేందుకు హెలికాప్టర్ రైడ్
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. వీకెండ్ కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ బాగా పెరిగింది. నేడు (జూన్ 10) శనివారం క్యూ కాంప్లెక్స్లోని కంపా
Read Moreఢిల్లీ లిక్కర్స్కాం.. మాగుంట రాఘవ మధ్యంతర బెయిల్కు సవరణ
15 రోజుల నుంచి ఆరు రోజలకు తగ్గించిన సుప్రీం న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మాగుంట రాఘవ రెడ్డికి సుప్రీంకోర్టులో చుక్కెద
Read Moreఏపీలో జూన్ 12 నుంచి స్కూళ్లు.. తొలి రోజే ‘జగనన్న విద్యా కానుక’
ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలో జూన్ 12వ తేదీ నుంచి అన్ని పాఠశాలలు తిరిగి ప్రారంభంకానున్నాయి. అదే రోజు దాదాపు 43 లక్షల మంది విద్యార్థులకు ‘జగనన్న వ
Read Moreతిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. సర్వదర్శనానికి 24 గంటల సమయం
తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. 2023 జూన్ 09 శుక్రవారం రోజున క్యూ కాంప్లెక్స్లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో కిటకిటలాడతున్నాయి.
Read More












