వరంగల్
గంజాయి తరలిస్తున్న ముఠా అరెస్ట్
రూ. 11.20 లక్షల విలువైన గంజాయి స్వాధీనం మహబూబాబాద్, వెలుగు : అక్రమంగా గంజాయి తరలిస్తున్న అంతర్రాష్ట్ర ముఠాను శనివారం మహబూబాబాద్ జి
Read Moreగోదావరి ఎగువ వెలవెల దిగువ జలకళ
ఎస్సారెస్పీ నుంచి ఎల్లంపల్లి వరకు తేలిన ఇసుక తిన్నెలు చత్తీస్గఢ్లో భారీ వర్షం కారణంగా ఉప్పొంగుతున్న ప్రాణహిత కాళేశ్వరం
Read Moreమేడారం సమ్మక్క ప్రధాన పూజారి మృతి
తాడ్వాయి, వెలుగు : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క ప్రధాన పూజారి మల్లెల ముత్తయ్య (50) శనివారం చనిపోయారు. ముత్తయ్య గత 10 రోజుల నుంచి జ్వరంత
Read Moreమాజీ ఎమ్మెల్యే కారు ఢీకొని మహిళ మృతి
హనుమకొండ : స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ రాజయ్య కారు ఢీకొని శనివారం ఓ మహిళ మృతి చెందింది. కాజీపేట మండలం మడికొండ దగ్గర రోడ్డు యాక్సిడెంట్ జరిగి
Read Moreవినయ్ భాస్కర్ డబుల్ బెడ్రూం ఇళ్ల పేరుతో డబ్బులు వసూలు చేసిండు : రాజేందర్ రెడ్డి
బీఆర్ఎస్ నేతలకు ఇంకా బుద్ధి రావట్లేదన్నారు వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి. రైతు రుణమాఫీపై మాట్లాడే అర్హత బీఆర్ఎస్ నేతలకు లేదని విమర్శి
Read Moreభారీవర్షాలతో..భూపాలపల్లి ఓపెన్ కాస్ట్లో నిలిచిన బొగ్గు ఉత్పత్తి
జయశంకర్ భూపాలపల్లి: ఉమ్మడి ఖమ్మం, వరంగల్ జిల్లాలను గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్నవర్షాల కారణంగా వరదలు
Read Moreవరద హోరు.. జోరువానకు పెరిగిన గోదావరి ప్రవాహం
తక్షణ సాయం కోసం జిల్లాల్లో కంట్రోల్ రూమ్ల ఏర్పాటు.. పొంగిపొర్లుతున్న వాగులు, వంకలు తీరప్రాంతాల్లో భూపాలపల్లి, ములుగు జిల్లాల కలెక్టర్ల పర్యటన
Read Moreబిడ్డకు భూమి ఇయ్యొద్దంటున్నడని.. కొడుకు హత్యకు తండ్రి సుపారి
మర్డర్చేసిన మేనమామ, అతడి కొడుకు, తమ్ముడి కొడుకు నెల కింద పెట్రోల్ పోసి నిప్పంటించి అడవిలో పడేసిన్రు అస్తి పంజరాన్ని పట్టు
Read Moreబొల్లికొండ ప్రైమరీ స్కూల్లో ఒక స్టూడెంట్.. ఇద్దరు టీచర్లు
ఆకస్మిక తనిఖీలో కలెక్టర్ ఆశ్చర్యం నెక్కొండ, వెలుగు : అది వరంగల్ జిల్లా నెక్కొండ మండలంలో
Read Moreకళాక్షేత్రానికి గద్దర్ పేరు పెట్టాలి : కంచ ఐలయ్య
హనుమకొండ సిటీ, వెలుగు : హనుమకొండ బాలసముద్రంలో నిర్మిస్తున్న కళాక్షేత్రానికి గద్దర్&z
Read Moreకాళోజి కళాక్షేత్రానికి గద్దర్ పేరు పెట్టాలి: ప్రొఫెసర్ కంచ ఐలయ్య
హనుమకొండలోని హరిత హోటల్ లో గద్దర్ సంస్మరణ సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రొఫెసర్ కంచ అయిలయ్య, గద్దర్ గళం ఫౌండేషన్ కార్యద
Read Moreపంచాయతీ ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి : రావు పద్మ
హనుమకొండ, వెలుగు: పంచాయతీ ఎన్నికలకు బీజేపీ కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు రావు పద్మరెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో బీఆర్
Read Moreఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ను ముట్టడించిన ఆశ వర్కర్స్
మరిపెడ, వెలుగు: ఆశా కార్యకర్తలకు కనీస వేతనం రూ. 26 వేలు ఇవ్వాలని సీఐటీయూ మహబూబాద్ జిల్లా నాయకులు దుండి వీరన్న ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మ
Read More












