న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైజ్ పాలసీకి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో ఆప్ కమ్యూనికేషన్స్ మాజీ ఇన్ చార్జి విజయ్ నాయర్కు సుప్రీంకోర్టు సోమవారం బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు వారం రోజులు గడువు కావాలని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తరపు అడ్వొకేట్ చేసిన విజ్ఞప్తిని జస్టిస్ హృషికేశ్ రాయ్, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం కొట్టివేసింది. నిందితుడు నాయర్ రెండేళ్లుగా ఈ కేసులో కస్టడీలో ఉన్నాడని బెంచ్ పేర్కొంది. ఈ కేసులో కౌంటర్ వేయాలని గత నెల 12న ఈడీకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. నాయర్ తరపున సీనియర్ అడ్వొకేట్లు అభిషేక్ మను సింఘ్వి, విక్రమ్ చౌధురి వాదనలు వినిపించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నాయర్ను 2022 నవంబరు 13న అరెస్టు చేశారని, ఆయన బెయిల్ దరఖాస్తును ట్రయల్ కోర్టు కొట్టివేయగా సవాలు చేశారని గత నెల 12న వారు కోర్టుకు తెలిపారు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు: విజయ్ నాయర్కు బెయిల్
- దేశం
- September 3, 2024
మరిన్ని వార్తలు
-
ఘోరం.. ఫ్రెండ్స్ డబ్బులిస్తానంటే.. రేప్ చేయడానికి ఒప్పుకున్నాడు.. భార్య ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన ఘటన
-
సంక్రాంతి కానుక : బ్రౌన్ రైస్, షుగర్ ఓకే.. డబ్బులు ఇస్తారా.. ఇవ్వరా..?
-
మనిషా.. రాక్షసుడా : ఫ్యామిలీ మొత్తాన్ని చంపి.. రక్తపు గొడ్డలితో పోలీస్ స్టేషన్ కు
-
మారనున్న ఏఐసీసీ అడ్రస్ 5 దశాబ్దాల తర్వాత షిఫ్ట్ అవుతున్న పార్టీ ఆఫీసు
లేటెస్ట్
- స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
- 40 ఫీట్లు మట్టి పోసీ మూసీని కబ్జాచేసే ప్లాన్.. వార్నింగ్ ఇచ్చి మట్టి తీయించిన హైడ్రా
- అధికారికంగా జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు..ఏర్పాట్లకు సీఎస్ ఆదేశం
- Mee Ticket : మీ టికెట్ యాప్.. అన్ని రకాల టికెట్ బుక్ చేసుకోవచ్చు
- Tirupati: మనుషులు చచ్చిపోయారు.. మీకు బాధనిపించట్లేదా అంటూ వారిపై పవన్ సీరియస్...
- సంక్రాంతి ఎఫెక్ట్: కిక్కిరిసిన హైదరాబాద్, సికింద్రాబాద్ బస్, రైల్వే స్టేషన్లు
- తెలంగాణలో టూరిస్ట్ స్పాట్స్ అద్భుతం..నాగార్జున స్పెషల్ వీడియో
- Sankranti Rush : విజయవాడ హైవేలో టోల్ గేట్ల దగ్గర అదనపు కౌంటర్లు.. ట్రాఫిక్ జాం లేకుండా ఏర్పాట్లు
- జియో 5.5G లాంచ్ చేసిన రిలయన్స్.. ఇక నుంచి ఆ ఫోన్లలో సూపర్ పాస్ట్ ఇంటర్నెట్..
- Kidney Care: కిడ్నీ రోగులు ఈ మందులు వాడొద్దు.. గుజరాత్ కంపెనీపై తెలంగాణలో కేసు.