వెలుగు ఓపెన్ పేజ్
విద్యా ప్రమాణాలు పడిపోతుంటే.. సమీక్షించే తీరిక లేదా?
విద్యా వ్యవస్థ మీద జాతీయ స్థాయిలో విడుదలవుతున్న ప్రతీ సర్వే, నివేదిక తెలంగాణలో సదువుల దుస్థితిని కళ్లకుగడుతున్నా.. ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టడ
Read Moreవలస కూలీలకు భరోసా ఏది?
తెలంగాణ ఉద్యమంలో పాలమూరు వలస కూలీల దుర్భర జీవితాల దు:ఖ గానం లేకుండా రాష్ట్రంలో ఎక్కడా సభలు జరిగేవి కావు. ముంబాయి, దుబాయి, బొగ్గుబాయిగా తెలంగాణ బతుకంతా
Read Moreచెప్పుకున్నంత మాత్రాన జాతీయ పార్టీ అయిపోదు
నా ఊరు, నా కులమూ, నా వర్గమూ, నా ప్రాంతమూ అనే కాకుండా నా దేశం అన్నది విస్తరించే ఉంది. కనుక ఏ పార్టీ అయినా, ఏ మనిషైనా సరే ఈ సంకుచితత్వం నుంచ
Read Moreజీఎస్ వరదాచారి తెలుగు పాత్రికేయ వనంలో ఓ తులసి చెట్టు
గోవర్దన సుందర(జీఎస్) వరదాచారి తెలుగు పాత్రికేయ వనంలో ఓ తులసి చెట్టు. జీవితమంతా విలువలకు కట్టుబడ్డ నిలువెత్తు విగ్రహం. నిరాడంబర జీవనం, వాస్
Read Moreహిమాచల్ ప్రదేశ్, గుజరాత్ లో గెలుపెవరిది?
హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలకు శాసనసభఎన్నికల నగారా మోగింది. గుజరాత్ లో 27 సంవత్సరాలుగా భారతీయ జనతా పార్టీ అప్రతిహత విజయాలు సాధిస్తూ అధికారంలో కొ
Read Moreవిశ్లేషణ: కాళేశ్వరంలో అవినీతి జరగకుంటే..లెక్కలు ఎందుకు చెప్పరు?
కాళేశ్వరం ప్రాజెక్టుపై వస్తున్న విమర్శలపై సరైన వివరణ ఇస్తూ ఒక వైట్పేపర్ద్వార
Read Moreవిశ్లేషణ: ప్రశ్నించకపోవడం వల్లే రాజకీయాల్లో అస్థిరత పెరుగుతోంది
ప్ర జాస్వామ్యంలో ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా వివిధ స్థాయిల్లో ప్రజా ప్రతినిధులను ఎన్నుకుంటారు. రాజకీయ పార్టీల ద్వారానే ఎన్నిక
Read Moreఆహార ధాన్యాలంటే కేవలం బియ్యం, గోధుమలేనా ?: రైతు స్వరాజ్య వేదిక
ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు పెద్దలు. ఆరోగ్యానికి మూలం సురక్షితమైన , పౌష్టికమైన, వైవిధ్యమైన ఆహారం తగినంత అందరికీ అందుబాటులో ఉండడం. భారత దేశంలో మూడింట ర
Read Moreఖుల్లంఖుల్లా: మునుగోడులో ఓడేది ప్రజలు, ప్రజాస్వామ్యమే: దిలీప్ రెడ్డి
‘‘ఓ నక్క ప్రమాణస్వీకారం చేసిందట ఇంకెవర్నీ మోసగించనని, ఒక పులి పశ్చాత్తాపం ప్రకటించిందట, తోటి జంతువుల్ని సంహరించనని, ఈ కట్టుకథ విన
Read Moreవిద్యార్థి సంఘాల ఎన్నికలతో వారసత్వ రాజకీయాలకు చెక్
రాష్ట్ర ముఖ్యమంత్రుల నుంచి మొదలుకొని ప్రధానుల వరకు యూనివర్సిటీలు మంచి నాయకులను అందించాయి. ఉమ్మడి ఆంధ్రాతో పాటు దేశ వ్యా ప్తంగా ఎంతో మందిని సీఎంల
Read Moreబీసీ కుల గణన ఇంకెన్నడు?
ఎవరి కుల దామాషా ప్రకారం వారు హక్కులు పొందటమే ప్రజాస్వామిక సామాజిక న్యాయం అని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన. దేశంలో బీసీల జనాభా 70 కోట్లు, మొత్తం జనాభాలో
Read Moreఏకపక్ష రాజకీయాన్ని మునుగోడు మార్చనుందా?
తెలంగాణలో ఉప ఎన్నికలు ఎందుకింత కీలకంగా మారుతున్నాయి? ప్రజలు ఉప ఎన్నికల్లో ఎలాంటి తీర్పు ఇస్తూ వస్తున్నారు. టీఆర్ఎస్ప్రతి ఉప ఎన్నికను ఎందుకంత సీరియస్
Read Moreవిదేశీ మంత్రి సమర్థతే దేశానికి భద్రత
దేశం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలి అంటే, ఇద్దరు మంత్రుల నియామక విషయంలో ఖచ్చితంగా వ్యవహరించాలి. వారిలో ఒకరు విదేశాంగ మంత్రి, మరొకరు
Read More












