వెలుగు ఎక్స్క్లుసివ్
ఆదిలాబాద్ లో సక్రమంగా సరఫరా కాని 24 గంటల ఉచిత విద్యుత్
24 గంటల కరెంట్ సరఫరా ఉత్తదే నిరసనలకు దిగుతున్న రైతులు దుబారా చేస్తారని ఇస్తలేమంటున్న ఆఫీసర్లు రబీలో లక్ష ఎకరాల్లో పంట సాగుకు రెడీ
Read Moreసిటీలో రోజురోజుకు తీవ్రమవుతున్న సీవరేజీ సమస్య
దెబ్బతిన్న పైప్లైన్ల రిపేర్లను పట్టించుకోని వాటర్బోర్డు కనీసం మ్యాన్ హోల్స్పై మూతలు ఏర్పాటు చేయట్లే వానలు ఆగి నెల రోజులు దాటినా మొ
Read Moreమిగతా రాష్ట్రాలతో పోలిస్తే అతి తక్కువ కేటాయింపులు
పోయినేడాది ఎడ్యుకేషన్కు 7 శాతం, హెల్త్కు 3 శాతమే ఫండ్స్ ఇందులోనే సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ లకు వచ్చే నిధులు కూడా.. పీ
Read Moreవివరాల నమోదుకు చాన్స్ ఇవ్వని ప్రభుత్వం
మహబూబాబాద్, వెలుగు: రేషన్ కార్డుల్లో పేర్ల నమోదుకు ప్రభుత్వం అవకాశం ఇవ్వకపోవడంతో ప్రజలు తిప్పలు పడుతున్నారు. గత ఐదేండ్లుగా సర్కారు స్పందించకపోవడం
Read Moreయాసంగిలోనూ పత్తిని సాగు చేయించేలా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ప్రయత్నాలు
రైతులకు అవగాహన కల్పించాలని అగ్రికల్చర్ ఆఫీసర్లకు ఆదేశాలు నీటి వసతి లేకుండా పత్తి సాగు కష్టమంటున్న అధికారులు గతేడాదే విఫలమైన ప్రయోగం
Read Moreవిద్యాభివృద్ధికి మౌలానా బాటలు : ఎండీ ఉస్మాన్ ఖాన్
భారతదేశ మొదటి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్. ఆయన పూర్తి పేరు సయ్యిద్ అబుల్ కలాం గులాం మొహియుద్దీన్ అహ్మద్ ఆజాద్. తండ్రి ముద్దుగా ఫిరోజ్ బఖ్
Read Moreమూడు పార్టీల మునుగోడు ఆపరేషన్
మునుగోడులో ఒక పార్టీ దుర్యోధనుడిలా, మరో పార్టీ శల్యుడిలా, ఇంకో పార్టీ ధర్మరాజులా వ్యవహరించాయి. అప్పుడూ ఇప్పుడూ ఒకే రాజనీతి. కాలంలో మాత్రమే తేడా! కాంగ్
Read Moreపట్టు బిగిస్తేనే ఫలితాలు : దిలీప్ రెడ్డి
‘కాలుష్య కారకులే ఖర్చు భరించాలి’ అనే సహజ న్యాయం కోసం పోరాటమే ఈసారి వర్యావరణ ప్రపంచ సదస్సు, కాప్ –27 ప్రత్యేకాంశంగా వేడి పుట్టిస్తున
Read More‘కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లు’పై మంత్రి సబితను ప్రశ్నించిన గవర్నర్
రాజ్భవన్లో గవర్నర్తో సమావేశమైన మంత్రి, అధికారులు హైదరాబాద్, వెలుగు: ‘యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు’ ద్వారా చేపట
Read Moreరామగుండంలో ఉత్పత్తయ్యే యూరియాలో సగం రాష్ట్రానికే
దక్షిణాది రాష్ట్రాలకూ తీరనున్న ఎరువుల కొరత ఏటా దాదాపు 12.5 లక్షల టన్నుల యూరియా ఉత్పత్తి గోదావరిఖని, వెలుగు : రామగుండం
Read Moreరేపు రాష్ట్రానికి రానున్న ప్రధాని మోడీ
శనివారం మధ్యాహ్నం బేగంపేట ఎయిర్పోర్ట్కు.. అక్కడే బీజేపీ ముఖ్యనేతలతో చర్చ 3.30కు రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప
Read Moreగందరగోళంగా రాష్ట్ర విద్యావ్యవస్థ
యథేచ్ఛగా అడ్మిషన్లు.. లక్షలకు లక్షలు ఫీజులు గుర్తింపులేని 680 ఇంటర్ కాలేజీల్లో లక్షన్నర మంది స్టూడెంట్లు అఫిలియేషన్ లేకుండానే నడుస్తున్న
Read Moreఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లతో నష్టపోయేది ఓబీసీలే : సంగిశెట్టి శ్రీనివాస్
భారత రాజ్యాంగానికి 2019లో103వ సవరణ చేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి రిజర్వేషన్లు కల్పించింది. దీనివల్ల ఆర్థికంగా వెనుకబడిన వర
Read More












