వెలుగు ఎక్స్‌క్లుసివ్

గర్మిళ్ల జడ్పీ హైస్కూల్​ దుస్థితిపై స్టూడెంట్స్​ ఆందోళన

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గర్మిళ్ల జిల్లా పరిషత్​ హైస్కూల్​లో ఫ్లోరింగ్​ పూర్తిగా శిథిలమై విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. క్లా

Read More

విలీన గ్రామాల్లో కానరాని అభివృద్ధి

కలిపారు.. వదిలేశారు! విలీన గ్రామాల్లో కానరాని అభివృద్ధి  ఆదాయం ఉన్నా నిధుల కేటాయింపు సున్నా విపక్షాల డివిజన్లపై పక్షపాతం నిజామాబాద్

Read More

రామాలయం అభివృద్ధికి రూ.41.38 కోట్లు

భద్రాచలం, వెలుగు: భద్రాచలం రామాలయం అభివృద్ధి కోసం ప్రసాద్​ స్కీం ద్వారా తొలి దశలో రూ.41,38,07,970 విడుదల చేస్తూ కేంద్ర టూరిజం శాఖ జీఓ జారీ చేసింది. ఈ

Read More

అంగన్​వాడీలు ఆగమైతున్నయ్ : కోడం పవన్ కుమార్

గుక్కపెడుతున్న బాల్యాన్ని, తల్లడిల్లుతున్న మాతృత్వాన్ని సాంత్వన పరిచేందుకు ఏర్పాటు చేసిన అంగన్​వాడీలు నీరసించిపోతున్నాయి. దీంతో భావిపౌరుల ఆరోగ్యం ఆందో

Read More

న్యాయ చిక్కులు లేకుండా నోటిఫికేషన్లు ఇవ్వాలి

రాష్ట్ర ప్రభుత్వం 80 వేల ఉద్యోగాల భర్తీలో భాగంగా కొన్ని రకాల ఉద్యోగాలకు ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ చేసింది. పరీక్షల దశలో హైకోర్టు తీర్పులు, న్యాయపరమై

Read More

ప్రైవేట్ దవాఖాన్లలో డయాలసిస్ దందా

నల్గొండ, వెలుగు: రాష్ట్రంలోని ప్రైవేటు దవాఖానాల్లో డయాలసిస్​దందా జోరుగా సాగుతోంది. ఆరోగ్య శ్రీ, ఎంప్లాయీస్​హెల్త్​ స్కీం కింద ప్రభుత్వం కిడ్నీ రోగులకు

Read More

బుక్ ​రీడింగూ​ ఓ చికిత్సే! : బి. నర్సన్

సూర్యోదయంతో జగమంతా జాగృతమవుతుంది. ఆ వెలుగులో లోకమంతా కంటికి చేరువవుతుంది. సూర్యకాంతి సకల జీవరాశికి కదిలే శక్తిని, ఉత్సాహాన్ని అందిస్తుంది. అయితే మనిషి

Read More

ప్రపంచం చూపు భారత్ ​వైపు : జి. కిషన్​ రెడ్డి

‘అతిథి దేవో భవ’ అనేది భారతీయ సనాతన నినాదం. భారతదేశం జీ20 అధ్యక్ష బాధ్యతలు స్వీకరించిన నెల రోజుల నుంచి భారతీయ ఆతిథ్యం ఎలా ఉంటుందనే దానిపై ప

Read More

భూ విస్తీర్ణం పెరగలే.. పట్టాదారులు పెరిగిన్రు

భూ విస్తీర్ణం పెరగలే.. పట్టాదారులు పెరిగిన్రు ఏడాదిలో కొత్త పట్టాదారులు 2,47,822 మంది రంగారెడ్డి, సంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లోనే ఎక్కువ ఫామ

Read More

ఏడాదిపాటు ఉచిత రేషన్ ఇవ్వాలని కేంద్రం నిర్ణయం

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న 81.35 కోట్ల మందికి ఏడాదిపాటు ఉచిత రేషన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జాతీయ ఆహార భద్రతా చట్టం(ఎన్‌ఎ

Read More

కాంగ్రెస్​ పార్టీలో పంచాది తెగలే

హైదరాబాద్, వెలుగు : ఏఐసీసీ దూతగా దిగ్విజయ్​సింగ్​ రాష్ట్రానికి వచ్చి మూడు రోజులు మకాం వేసినా రాష్ట్ర కాంగ్రెస్​ నేతల మధ్య పంచాది తెగలేదు. నాయకుల అభిప్

Read More

మార్కెట్లపై తప్పిన సర్కార్​ కంట్రోల్

నిండా మునుగుతున్న రైతులు సీజన్​ ప్రారంభంలో ఒక ధర.. పంట చేతికి వచ్చాక మరో ధర క్వింటాల్​ 10 వేలు ఉన్న పత్తిని 8 వేలకు పడగొట్టిన్రు 21,500 వరకు

Read More

అగ్రికల్చర్‌‌‌‌‌‌‌‌లో ‘కరెంట్‌‌‌‌ ప్రాబ్లమ్‌‌‌‌’. పీక్ సీజన్ పేరిట పవర్‌‌‌‌‌‌‌‌ కట్‌‌‌‌కు ప్లాన్‌‌‌‌

వ్యవసాయానికి 24 గంటల పాటు ఉచిత కరంట్‌‌‌‌ సప్లయ్ చేస్తున్నామని ప్రభుత్వ పెద్దలు తరచూగా చెబుతున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో అందుకు భ

Read More