వెలుగు ఎక్స్‌క్లుసివ్

ఆదిలాబాద్ ​జిల్లాలో బీఆర్ఎస్ ను వణికిస్తున్న వర్గపోరు

ఆదిలాబాద్ ​జిల్లాలోని  రెండు నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి ఆదిలాబాద్, వెలుగు: ముందస్తు ఎలక్షన్ల ప్రచారంతో ఆదిలాబాద్​జిల్లాలోని రాజకీ

Read More

15 రోజుల్లో సగానికి పైగా పడిపోయిన ఆలు ధర

సిద్దిపేట/గజ్వేల్, వెలుగు: రోజురోజుకు ఆలూ రేటు పడిపోతుండడంతో రైతన్నలు ఆందోళనకు గురవుతున్నారు. తక్కువ నీటి వనరులతో ఎక్కువ దిగుబడులు సాధించవచ్చన్న ఆశతో

Read More

రిపబ్లిక్​ డే పరేడ్​తో జరపాల్సిందే

కేంద్ర గైడ్‌లైన్స్‌ అమలు చేయాల్సిందే రాష్ట్ర ప్రభుత్వానికి తేల్చిచెప్పిన హైకోర్టు కరోనా వల్లే జరపడం లేదన్న సర్కార్​ కరోనా ఉంటే.. ఆం

Read More

రాజన్న ఆలయంలో మెయింటెనెన్స్ పట్టించుకుంటలే

ఏండ్ల కింద నిర్మించిన రాజన్న ఆలయ వసతి బిల్డింగులు పెచ్చులూడుతున్న పైకప్పులు.. అపరిశుభ్రంగా రూమ్‌‌‌‌‌‌‌‌&z

Read More

రైతు కొంటే బస్తాకు రూ.80.. వ్యాపారి కట్టిచ్చేది రూ. 30

వరంగల్‍, వెలుగు: వరంగల్‍ ఏనుమాముల మార్కెట్‍లో వ్యాపారులు రైతులను అరిగోస పెడుతున్నారు. పంటను మార్కెట్​కు తీసుకురాగానే సిండికేటుగా మారి

Read More

ఆసిఫాబాద్​ బీఆర్ఎస్​లో అంతర్గత పోరు

రాబోయే ఎన్నికలకు రెడీ అవుతున్న పార్టీలు టికెట్​ కోసం ఎమ్మెల్యే సక్కు, ​కోవలక్ష్మి నడుమ పోటాపోటీ మూడో వ్యక్తిని రంగంలోకి దించుతారనే ప్రచారం సి

Read More

అంబేద్కర్​ స్ఫూర్తితో దేశంలో గణతంత్ర రాజ్యం : డా. లక్ష్మణ్

గణతంత్ర రాజ్యం అంటే ప్రజలే ప్రభుత్వం, ప్రభుత్వమే ప్రజలు అని అర్థం. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత  రాజ్యాంగాన్ని తయారు చేయడం కోసం డాక్టర్ బాబూ రాజేంద

Read More

తెలుగులో తీర్పులు సాధ్యమే : డా. మంగారి రాజేందర్

కోర్టుల్లో ప్రాంతీయ భాషల వాడకం శూన్యం. సాక్షులు తెలుగులో సాక్ష్యం చెబుతారు. చీఫ్, క్రాస్​ఎగ్జామినేషన్స్​ దాదాపు తెలుగులోనే జరుగుతాయి. కానీ వాటిని ఇంగ్

Read More

ప్రజాస్వామ్యానికి భవిష్యత్తు యువ ఓటర్లే : రాజీవ్ కుమార్

94 కోట్లకు పైగా ఓటర్లు ఉన్న మన దేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం గల దేశం. గత సార్వత్రిక ఎన్నిక(2019)ల్లో 67.4 శాతం ఓటింగ్ నమోదైంది. గతంతో పోలిస్

Read More

కామ్రేడ్లకు ఎందుకు కోపమొచ్చింది?

కేసీఆర్​ సర్కార్​కు వ్యతిరేకంగా లెఫ్ట్​ పార్టీల భూపోరాటాలు వామపక్ష నేతలపై కుట్ర కేసులు పెడుతున్న ప్రభుత్వం 3 నెలలు తిరక్కుండానే దోస్తీ బెడిసికొట్టిం

Read More

నాగోబా దర్బార్ అంటే ఏంటి.. ప్రత్యేకతలేంటి..?

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లోని నాగోబా జాతర అత్యంత వైభంగా సాగుతోంది. నాగోబా జాతర అనగానే చాలామందికి దర్బార్ గుర్తుకువస్తుంది. అసలు ఈ

Read More

కోట్లు ఖర్చు చేస్తున్నా వదలని దోమల బెడద

పెరిగిపోతున్న రోగాలు ఆఫీసర్ల ఇండ్లలోనే ఫాగింగ్ మిగిలిన చోట్ల అస్తవ్యస్తం ఏటా రూ.2కోట్లు బుగ్గిపాలు హనుమకొండ, వెలుగు: వరంగల్ సిటీలో ఎటు చ

Read More

పేకాటకు అడ్డాగా మారుతోన్న మిర్యాలగూడ

పట్టణంలోని ఇండ్లు, శివారులోని తోటల్లో జూదం మొక్కుబడిగా దాడులు చేస్తున్న పోలీసులు అడిగినంత ఇస్తూ ఆఫీసర్లను మేనేజ్‌‌‌‌‌&

Read More