వెలుగు ఎక్స్క్లుసివ్
యాసంగి పంటల్ని కాపాడుకునేందుకు రైతుల తిప్పలు
కాళేశ్వరం కాలువ కింద ఆరుతడి పంటల సాగు కాలువలో ఊరే నీటి కోసం పొద్దు.. మాపు పడిగాపులు.. పదేండ్లు దాటినా కాళేశ్వరం -22 ప్యాకేజీ పనులు
Read Moreయథేచ్ఛగా రేషన్ బియ్యం దందా
సిండికేట్గా మారిన డీలర్లు, అక్రమ వ్యాపారులు కోదాడ నుంచి తెలంగాణ బార్డర్&z
Read Moreఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కేంద్రాన్ని వెంటాడుతున్న సమస్యలు
భద్రాచలం, వెలుగు: భద్రాచలం ఐటీడీఏ ప్రాంగణంలోని నాయకపోడు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ కేంద్రాన్ని సమస్యలు వెంటాడుతున్నాయి. 2020లో ఏర్పాటు చేసిన ఈ కేంద్రంలో
Read Moreజూనియర్ కాలేజీల్లో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు ఇబ్బందులు
పగిలిన డోర్లు.. పగుళ్లిచ్చిన తరగతి గదులు ఒకటి, రెంటికి సులభ్ కాంప్లెక్స్లే దిక్కు తగ్గుతున్న విద్యార్థుల సంఖ్య పట్టించుకోని పాలకులు, అధికార
Read Moreబల్దియా కౌన్సిల్ ఏర్పడి రెండేళ్లు పూర్తి
హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీ ప్రస్తుత కౌన్సిల్ ఏర్పడి ఈ నెల11తో రెండేళ్లు పూర్తయింది. ఇప్పటికీ గ్రేటర్ ఎన్నికల టైంలో బీఆర్ఎస్ ఇచ్చిన హామీ
Read Moreబాసర ఆలయంలో భక్తుల నుంచి దోపిడీ చేస్తున్రు!
టెండర్దారుల అడ్డగోలు వసూళ్లు ఫోన్ పెట్టేందుకు, ఫొటోలకు, కొబ్బరి నీళ్లకు అదనపు రేట్లు భక్తులను తనిఖీ చేసి మరీ వసూలు చూసీచూడనట్లు వ్యవహరిస్తు
Read Moreనీరందక రైతన్నలకు ఇక్కట్లు
సీఎం హామీ ఇచ్చి నాలుగేళ్లవుతున్నా ప్రారంభం కాని పనులు జగిత్యాలలో ఐదు లిఫ్ట్ల ఏర్పాటుకు నివేదిక వరద కాల్వ ఉన్నా ఎండిపోతున్న చెరువులు జగిత్
Read Moreసర్కారు జాగలను పొతం పెడుతున్రు
లీడర్లు, రియల్టర్లు...సర్కారు జాగలను పొతం పెడుతున్రు మంచిర్యాల,వెలుగు : మంచిర్యాల జిల్లాలో కోట్ల విలువైన ప్రభుత్వ భూములు పరాధీనం అవుతున్నాయి.
Read Moreమానుకోట బీఆర్ఎస్ లో మూడు ముక్కలాట
ఆధిపత్య పోరుతో ఆగమవుతున్న క్యాడర్ తరచూ వివాదాల్లో మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్నాయక్ మానుకోట టికెట్ కోసం మంత్రి సత్యవతి, ఎంపీ కవిత పోటీ డోర్నకల్ల
Read Moreసెక్రటేరియెట్ ఓపెనింగ్ వాయిదా..మతలబేంది?
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వల్లే అంటున్న సర్కార్ వేరే కారణాలు ఉన్నాయని ప్రభుత్వ, పార్టీ వర్గాల్లో చర్చ 3న జరిగిన అగ్నిప్రమాదంతో దెబ్బతిన్న గ
Read Moreబీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఆశావాహులకు మధ్య టికెట్ వార్
ఎమ్మెల్యేకు పోటీగా ప్రయత్నాలు చేస్తున్న ఆశావహులు సర్వేలు, ప్రజాదరణపైనే నమ్మకం పెట్టుకున్న లీడర్లు &
Read Moreవలసలు ఆగాయనేందుకు ముంబై బస్సు బంద్!
నారాయణపేట, వెలుగు : జిల్లా కేంద్రం నుంచి ముంబై వెళ్లే బస్సును బంద్ చేసి, కార్మికుల వలసలు తగ్గాయని చెప్పేందుకు నాయకులు ప్రయత్నిస్తున్నారు.
Read Moreస్లోగా పల్లె దవాఖాన బిల్డింగ్ నిర్మాణ పనులు
జనగామ, వెలుగు: జనగామ జిల్లాలో పల్లె దవాఖాన్ల బిల్డింగ్నిర్మాణ పనులు స్లోగా సాగుతున్నాయి. జిల్లాలో గతేడాది 15 బిల్డింగ్లకు నిధులు మంజూరు కాగా.. నేట
Read More












