ఉత్తర్ ప్రదేశ్ లోని లక్నో సమీపంలో రైలు ప్రమాదం జరిగింది. అమృత్ సర్ నుంచి జై నగర్ వెళ్తున్న షహీన్ ఎక్స్ ప్రెస్ చార్ బాగ్ స్టేషన్ లో పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో రెండో బోగీలు రైలు నుంచి విడిపోయాయి. ప్రమాద సమయంలో రెండు బోగీల్లో 155 మంది ప్రయాణికులు ఉన్నారని చెప్పారు అధికారులు.ఐతే ఎలాంటి ప్రాణనష్టం జరగలేదన్నారు. ప్రస్తుతం ఈ మార్గంలో రైళ్ల రాకపోకలను నిలిపివేశారు. సహాయక చర్యలను వేగవంతం చేశారు. ప్రమాదానికి కారణాలు తెలుసుకునేందుకు కమిటీని ఏర్పాటు చేస్తామన్నారు.
see more news
శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలో చిరుత
నువ్వే నా హీరో.. మిస్ యూ డాడీ
ఆ రెండింటిని చూస్తే అస్సలు ఆగలేను..
Two coaches of 04674 Amritsar to Jaynagar derailed at Charbagh station of Lucknow division. No injuries or casualties reported. More details awaited. pic.twitter.com/GUMsmUdg6b
— ANI UP (@ANINewsUP) January 18, 2021
