ముంబై: బాలీవుడ్ యాక్టర్ సల్మాన్ ఖాన్కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి మరోసారి బెదిరింపులు వచ్చాయి. తాము చెప్పినట్లు చేయకపోతే సల్మాన్ ఖాన్ను చంపేస్తామని పేర్కొంటూ సోమవారం ముంబై పోలీస్ ట్రాఫిక్ కంట్రోల్ యూనిట్కు మెసేజ్ వచ్చింది. " సల్మాన్ ఖాన్ బతికి ఉండాలంటే.. కృష్ణ జింకను చంపినందుకు అతడు బిష్ణోయ్ గుడికి వెళ్లి దేవుడి ఎదుట క్షమాపణ చెప్పాలి లేదా రూ. 5 కోట్లు అయినా మాకు చెల్లించాలి. రెండూ చేయకపోతే మేం అతన్ని చంపేస్తాం. మా గ్యాంగ్ ఇంకా యాక్టివ్గానే ఉంది" అని మెసేజ్లో ఉన్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. దీనిపై అప్రమత్తమైన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ బెదిరింపు మెసేజ్ గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ సోదరుడి పేరుతో వచ్చిందని తెలిపారు.
గుడిలో సారీ చెప్తావా లేక 5 కోట్లు ఇస్తావా..? సల్మాన్ ఖాన్కు మళ్లీ బెదిరింపులు
- దేశం
- November 6, 2024
మరిన్ని వార్తలు
-
ఘోరం.. ఫ్రెండ్స్ డబ్బులిస్తానంటే.. రేప్ చేయడానికి ఒప్పుకున్నాడు.. భార్య ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చిన ఘటన
-
సంక్రాంతి కానుక : బ్రౌన్ రైస్, షుగర్ ఓకే.. డబ్బులు ఇస్తారా.. ఇవ్వరా..?
-
మనిషా.. రాక్షసుడా : ఫ్యామిలీ మొత్తాన్ని చంపి.. రక్తపు గొడ్డలితో పోలీస్ స్టేషన్ కు
-
మారనున్న ఏఐసీసీ అడ్రస్ 5 దశాబ్దాల తర్వాత షిఫ్ట్ అవుతున్న పార్టీ ఆఫీసు
లేటెస్ట్
- స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
- 40 ఫీట్లు మట్టి పోసీ మూసీని కబ్జాచేసే ప్లాన్.. వార్నింగ్ ఇచ్చి మట్టి తీయించిన హైడ్రా
- అధికారికంగా జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు..ఏర్పాట్లకు సీఎస్ ఆదేశం
- Mee Ticket : మీ టికెట్ యాప్.. అన్ని రకాల టికెట్ బుక్ చేసుకోవచ్చు
- Tirupati: మనుషులు చచ్చిపోయారు.. మీకు బాధనిపించట్లేదా అంటూ వారిపై పవన్ సీరియస్...
- సంక్రాంతి ఎఫెక్ట్: కిక్కిరిసిన హైదరాబాద్, సికింద్రాబాద్ బస్, రైల్వే స్టేషన్లు
- తెలంగాణలో టూరిస్ట్ స్పాట్స్ అద్భుతం..నాగార్జున స్పెషల్ వీడియో
- Sankranti Rush : విజయవాడ హైవేలో టోల్ గేట్ల దగ్గర అదనపు కౌంటర్లు.. ట్రాఫిక్ జాం లేకుండా ఏర్పాట్లు
- జియో 5.5G లాంచ్ చేసిన రిలయన్స్.. ఇక నుంచి ఆ ఫోన్లలో సూపర్ పాస్ట్ ఇంటర్నెట్..
- Kidney Care: కిడ్నీ రోగులు ఈ మందులు వాడొద్దు.. గుజరాత్ కంపెనీపై తెలంగాణలో కేసు.