తుంగతుర్తి, వెలుగు : సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామంలో పండుగనాడు కూడా నీళ్లివ్వడం లేదని గ్రామస్తులు ఖాళీ బిందెలతో రోడ్డెక్కారు. గ్రామస్తుల కథనం ప్రకారం...పదిరోజులుగా గ్రామానికి మంచినీళ్లు రావడం లేదు. ఉగాది రోజు కూడా చుక్క నీరు రాకపోవడంతో ఆగ్రహంతో జనగాం–సూర్యాపేట హైవేపై గంటకు పైగా రాస్తారోకో చేశారు. ట్రాఫిక్ జామ్ కావడంతో జాజిరెడ్డిగూడెం పోలీసులు, గ్రామ స్పెషల్ ఆఫీసర్ శశిధర్ రెడ్డి వచ్చి క్రమం తప్పకుండా మంచినీటిని అందిస్తామని హామీ ఇవ్వడంతో విరమించారు.
పండుగనాడు నీళ్లివ్వలేదని రోడ్డెక్కిన గ్రామస్తులు
- నల్గొండ
- April 10, 2024
లేటెస్ట్
- స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
- 40 ఫీట్లు మట్టి పోసీ మూసీని కబ్జాచేసే ప్లాన్.. వార్నింగ్ ఇచ్చి మట్టి తీయించిన హైడ్రా
- అధికారికంగా జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు..ఏర్పాట్లకు సీఎస్ ఆదేశం
- Mee Ticket : మీ టికెట్ యాప్.. అన్ని రకాల టికెట్ బుక్ చేసుకోవచ్చు
- Tirupati: మనుషులు చచ్చిపోయారు.. మీకు బాధనిపించట్లేదా అంటూ వారిపై పవన్ సీరియస్...
- సంక్రాంతి ఎఫెక్ట్: కిక్కిరిసిన హైదరాబాద్, సికింద్రాబాద్ బస్, రైల్వే స్టేషన్లు
- తెలంగాణలో టూరిస్ట్ స్పాట్స్ అద్భుతం..నాగార్జున స్పెషల్ వీడియో
- Sankranti Rush : విజయవాడ హైవేలో టోల్ గేట్ల దగ్గర అదనపు కౌంటర్లు.. ట్రాఫిక్ జాం లేకుండా ఏర్పాట్లు
- జియో 5.5G లాంచ్ చేసిన రిలయన్స్.. ఇక నుంచి ఆ ఫోన్లలో సూపర్ పాస్ట్ ఇంటర్నెట్..
- Kidney Care: కిడ్నీ రోగులు ఈ మందులు వాడొద్దు.. గుజరాత్ కంపెనీపై తెలంగాణలో కేసు.