మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీలోని సత్యనారాయణ కాలనీలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. హైమామతి అనే మహిళ మెడలో నుంచి బంగారు పుస్తెలతాడు ఎత్తుకెళ్లారు దుండగులు. ఉదయం హైమావతి ఇంటి నుంచి బయటికి వచ్చి పని చేస్తుండగా స్నాచర్లు ఆమె మెడ నుంచి గొలుసు లాక్కెళ్లారు. బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు ఘాతుకానికి పాల్పడ్డారు. వారిని వెంబడించేందుకు యత్నించిన మహిళ కిందపడిపోయింది. అక్కడే ఉన్న ఓ వ్యక్తి దొంగలను పట్టుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. చైన్ స్నాచింగ్ కు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీకెమెరా ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.
మేడ్చల్ జిల్లాలో చైన్ స్నాచర్స్ చేతివాటం
- రంగారెడ్డి
- September 18, 2022
లేటెస్ట్
- స్టీల్ ప్లాంట్ లో ఘోర ప్రమాదం.. 9 మంది మృతి
- 40 ఫీట్లు మట్టి పోసీ మూసీని కబ్జాచేసే ప్లాన్.. వార్నింగ్ ఇచ్చి మట్టి తీయించిన హైడ్రా
- అధికారికంగా జైపాల్ రెడ్డి జయంతి వేడుకలు..ఏర్పాట్లకు సీఎస్ ఆదేశం
- Mee Ticket : మీ టికెట్ యాప్.. అన్ని రకాల టికెట్ బుక్ చేసుకోవచ్చు
- Tirupati: మనుషులు చచ్చిపోయారు.. మీకు బాధనిపించట్లేదా అంటూ వారిపై పవన్ సీరియస్...
- సంక్రాంతి ఎఫెక్ట్: కిక్కిరిసిన హైదరాబాద్, సికింద్రాబాద్ బస్, రైల్వే స్టేషన్లు
- తెలంగాణలో టూరిస్ట్ స్పాట్స్ అద్భుతం..నాగార్జున స్పెషల్ వీడియో
- Sankranti Rush : విజయవాడ హైవేలో టోల్ గేట్ల దగ్గర అదనపు కౌంటర్లు.. ట్రాఫిక్ జాం లేకుండా ఏర్పాట్లు
- జియో 5.5G లాంచ్ చేసిన రిలయన్స్.. ఇక నుంచి ఆ ఫోన్లలో సూపర్ పాస్ట్ ఇంటర్నెట్..
- Kidney Care: కిడ్నీ రోగులు ఈ మందులు వాడొద్దు.. గుజరాత్ కంపెనీపై తెలంగాణలో కేసు.