తెలంగాణం
తేజా రకం మిర్చి పండించిన రైతులకు గుడ్ న్యూస్..
ఖమ్మం: తేజా రకం మిర్చి ఖమ్మం మార్కెట్కు రోజు వారీగా 19వేల నుంచి 20వేల క్వింటాళ్ల మిర్చి ప్రస్తుతం మార్కెటుకు వస్తోంది. గత నెల వరకు 11వేల నుంచి రూ.12వ
Read Moreఉద్యమంలో V6 పాత్ర మరువలేనిది.. తెలంగాణ మాట, పాటను ముందుకు తెచ్చింది: చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్
తెలంగాణ ఉద్యమంలో V6 నిర్వహించిన పాత్ర మరువలేనిదని చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. తెలంగాణ మాట, పాటను ముందుకు తెచ్చిన ఘనత V6 ఛానెల్ ది అ
Read Moreతెలంగాణకు వర్ష సూచన.. ఈ జిల్లాల్లో మరో రెండు, మూడు గంటల్లో.. దంచికొట్టనున్న వాన
హైదరాబాద్: తెలంగాణకు ఐఎండీ వర్ష సూచన చేసింది. వచ్చే రెండు, మూడు గంటల్లో పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. కామారెడ్డి, సంగారెడ్డి, మెదక్, ని
Read MoreEWS రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు బీసీలకు 42 శాతం ఇవ్వడానికి సమస్య ఏంటి..?: పీసీసీ చీఫ్
అగ్రవర్ణాలకు 10 శాతం రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు బీసీలకు 42 శాతం ఇస్తే తప్పేంటని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు 42
Read Moreతెలంగాణ ప్రజలు.. ఎప్పుడూ కాంగ్రెస్ వెన్నంటే ఉన్నారు.. కాంగ్రెస్ టీంతో సోనియా
న్యూఢిల్లీ: ఢిల్లీకి వెళ్లిన తెలంగాణ కాంగ్రెస్ బృందం పార్లమెంట్లో కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీని కలిశారు. జంతర్ మంతర్లో బీసీ రిజర్వేషన్ల
Read Moreహుజూర్ నగర్ లో 75 గ్రామాలకు నాలుగు రోజులు భగీరథ నీరు బంద్
హుజూర్ నగర్, వెలుగు: హుజూర్ నగర్ నియోజకవర్గంలోని 75 గ్రామాలకు నాలుగు రోజులపాటు మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిపివేస్తున్నట్లు డీఈ అభినయ్ తెలిపారు. మట్టపల్
Read Moreపేదల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి : ఎమ్మెల్యే వేముల వీరేశం
చిట్యాల, వెలుగు: పేదల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు. పెద్దకాపర్తిలో, చిట్యాల మున్సిపాలిటీలో బుధ
Read Moreకంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
హైదరాబాద్: కంచ గచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు గురువారం కీలక ఆదేశాలిచ్చింది. స్థలాన్ని సందర్శించి మధ్యంతర నివేదిక ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రా
Read Moreసూర్యాపేట జిల్లాలో పోలీస్ ప్రజా భరోసా ప్రారంభం : ఎస్పీ నరసింహ
గ్రామాల్లో ప్రతీ బుధవారం నిర్వహణ సూర్యాపేట, వెలుగు: మారుమూల ప్రాంతాల ప్రజలకు పోలీసు శాఖను చేరువ చేసేందుకు ఎస్పీ నరసింహ వినూత్న కార్యక్రమానిక
Read Moreపేదల కడుపు నింపడమే ధ్యేయం : పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క
ములుగు, వెంకటాపూర్(రామప్ప), తాడ్వాయి, వెలుగు: పేదలకు కడుపునిండా తిండి పెట్టడమే ప్రభుత్వ ధ్యేయమని, దేశంలోనే చారిత్రాత్మకమైన సన్నబియ్యం పథకం తెలంగాణలో
Read Moreబోగస్ బోనస్పై విజిలెన్స్ విచారణ చేయాలి : దుబాస్ రాములు
సొసైటీ ఎదుట రైతులు, సీపీఐ శ్రేణుల ధర్నా కోటగిరి, వెలుగు : కోటగిరి సొసైటీ కేంద్రంగా జరిగిన బోగస్ బోనస్పై విజిలెన్స్ విచారణ చేయించ
Read Moreనల్గొండ జిల్లాలో ఏప్రిల్ 5న మెగా జాబ్ మేళా
నల్గొండ అర్బన్, వెలుగు: యువతేజం కార్యక్రమంలో భాగంగా ఈ నెల 5న ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జిల్లా పోలీస్ కార్యాలయంలో మెగా జాబ్ మేళా నిర్వహిస్
Read Moreఏ కష్టం వచ్చిందో పాపం.. పిల్లలతో సహా గోదావరిలో దూకాలనుకున్నారు.. పోలీసులు రాకపోతే..
రెక్కాడినా డొక్కాడని రోజులు ఇవి. ఎంత జీతం సంపాదించినా.. ఎంత పనిచేసినా.. చాలీ చాలని జీతాలతో బతుకు బండిని ఈడుస్తున్నారు మధ్యతరగతి ప్రజలు. పెరుగుతున్న అప
Read More












