తెలంగాణం

నీటి కుంటలో మునిగి ఇద్దరు చిన్నారులు మృతి..ఆదిలాబాద్​ జిల్లా మావలలో ఘటన

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్​ జిల్లా మావలలోని హైవేకు ఆనుకొని ఉన్న ఎర్రకుంట చెరువులో పడి ఇద్దరు చిన్నారులు చనిపోయారు. వివరాల్లోకి వెళ్తే.. మావల మండలం 1

Read More

ఫేక్ డాక్టర్..ఏడుగురి ప్రాణాలు తీసిండు

మధ్యప్రదేశ్‌‌‌‌‌‌‌‌లోని దామో సిటీలో ఘటన  ముంబై: మధ్యప్రదేశ్‌‌‌‌‌‌&z

Read More

హన్మకొండ జిల్లాలో ఐపీఎల్ బెట్టింగ్.. నలుగురు పట్టివేత

కాజీపేట, వెలుగు: హన్మకొండ జిల్లా కాజీపేట పోలీస్  స్టేషన్  పరిధిలోని ఒక హోటల్ లో ఐపీఎల్  క్రికెట్  మ్యాచ్  బెట్టింగ్  ఆడు

Read More

ఎల్పీజీ వినియోగదారుల బదిలీ విధానంపై స్టే

కొత్త పాలసీ అమలుపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు కౌంటర్  వేయాలని ఇంధన కంపెనీలకు ఆదేశం విచారణ ఈనెల 16కి వాయిదా హైదరాబాద్, వెలుగు: ఎల్పీజ

Read More

ట్రంప్ ​సుంకాలతో మనకు మేలే : మంత్రి శ్రీధర్​ బాబు

పెట్టుబడిదారుల చూపు ఇండియా వైపు మళ్లింది: మంత్రి శ్రీధర్​ బాబు హైదరాబాద్, వెలుగు:  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ సుంకాలు విధించడం

Read More

కాంగ్రెస్.. దళిత వ్యతిరేక పార్టీ : బండి సంజయ్​

అంబేద్కర్, జగ్జీవన్ రామ్​ను అవమానించింది:  బండి సంజయ్​ జగ్జీవన్ రామ్​ ఆశయసాధనకు మోదీ ప్రభుత్వం కృషి బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిపై అధిష్టాన

Read More

కనులపండువగా ఎదుర్కోలు ఉత్సవం.. భద్రాద్రిలో నయనానందకరంగా వేడుక

భద్రాచలం, వెలుగు: భద్రాచలంలో సీతారాముల ఎదుర్కోలు ఉత్సవం శనివారం రాత్రి కనులపండువగా జరిగింది. తొలుత ఉత్సవ మూర్తులను అలంకరించి.. విశ్వక్షేన పూజ, పుణ్యాహ

Read More

నేడు రాములోరి లగ్గం మధ్యాహ్నం 12 గంటలకు అభిజిత్ లగ్నంలో కల్యాణం

భద్రాచలంలోని మిథిలా స్టేడియంలో ఏర్పాట్లు పూర్తి  పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్న  సీఎం రేవంత్​రెడ్డి  రేపు పట్టా

Read More

ఎండలు పెరగగానే చార్మినార్​కు రిపేర్లు: ఏఎస్ఐ

హైదరాబాద్ సిటీ, వెలుగు: చార్మినార్ కు త్వరలోనే రిపేర్లు చేస్తామని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ)అధికారులు తెలిపారు. ఈ నెల 3న మధ్యాహ్నం భారీ వర్షం

Read More

ఇయ్యల (ఎప్రిల్ 06న) భద్రాచలానికి సీఎం రేవంత్

భద్రాచలం, వెలుగు : భద్రాచలంలో నేడు జరిగే సీతారాముల కల్యాణానికి సీఎం రేవంత్​రెడ్డి హాజరుకానున్నారు.  ఆదివారం ఆయన హైదరాబాద్​ నుంచి ఉదయం 8.45 గంటలకు

Read More

గాంధీలో స్టేట్ ఆర్గాన్ ట్రాన్స్‌‌‌‌ప్లాంట్ సెంటర్ రెడీ

మొత్తం ఆరు ఆపరేషన్ థియేటర్లతో ఏర్పాటు రూ.45 కోట్లతో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మాణం హార్ట్, కిడ్నీ, లంగ్, లివర్ ట్రాన్స్‌‌‌‌

Read More

సేంద్రియ సాగుతోనే ప్రయోజనాలు : కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్

చేవెళ్ల, వెలుగు: సేంద్రియ సాగుతోనే ఎక్కువ ఉపయోగం ఉంటుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్  పేర్కొన్నారు. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లిలోని బద్ధం సుర

Read More

నేటి నుంచి మహాలక్ష్మి యాగం

దిల్ సుఖ్ నగర్, వెలుగు: ఆర్​కే పురం అష్టలక్ష్మి దేవాలయంలో ఈ నెల 6 నుంచి 11వ తేదీ వరకు శ్రీమహాలక్ష్మి యాగం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఫౌండర్ గౌరిశెట్టి చంద

Read More