తెలంగాణం
పూజలు చేస్తానని మోసం: మోకిల PSలో అఘోరీపై కేసు నమోదు
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మహిళా అఘోరీపై మోకిల పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయ్యింది. ప్రత్యేక పూజలు చేయిస్తానని చెప్పి తన
Read Moreప్రేమ్ సాగర్ రావుకు ఎమ్మెల్సీ ఇప్పించిన ఘనత కాకాది: ఎమ్మెల్యే వినోద్
మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ తమ కుటుంబం పై నిరాధార ఆరోపణలు చేశారని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. ప్రేమ్ సాగర్ రావుకు ఎమ్మెల్సీ పదవి
Read Moreప్రజలకు అర్థమయ్యే భాషలో చెప్పండి: కలెక్టర్లకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
హైదరాబాద్: ధరణి పోర్టల్ స్థానంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన భూభారతి చట్టంపై ప్రజల్లో అవగాహన కల్పించడానికి ప్రతి మండలంలో స&
Read Moreధరణి తెలంగాణ రైతులకు ఒక పీడ కల: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: ధరణి రాష్ట్ర రైతులకు ఒక పీడ కల లాంటిదని సీఎం రేవంత్ రెడ్డి అభివర్ణించారు. ధరణి పోర్టల్తోనే తహసీల్దార్పై పెట్రోల్ పోసి హత్య చేసే ప
Read Moreఏప్రిల్ 14 తెలంగాణకు చారిత్రాత్మకమైన రోజు: భట్టి విక్రమార్క
ఇవాళ (ఏప్రిల్ 14) తెలంగాణకు చారిత్రాత్మకమైన రోజు అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. భూభూరతి పోర్టల్ ప్రారంభోత్సవంలో మాట్లాడిన భట్టి.. బాబా సా
Read Moreమోడీ కోసం బీజేపీ లక్షల చెట్లను నరికేసింది: మహేష్ గౌడ్
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకృతిని ధ్వంసం చేసి వన్యప్రాణులను చంపుతోందని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారాన్ని ఉద్దేశించి ప్రధాని మోడీ చేసిన వ్యాఖ్యలక
Read Moreభూభారతి పోర్టల్ ప్రారంభించిన సీఎం రేవంత్..
తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన భూభారతి చట్టం అమల్లోకి వచ్చింది. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 14న భూ భారతి పోర్టల్ ను హైద
Read Moreఅడవులను నరకలే.. జంతువులను చంపలే: ప్రధాని మోడీ వ్యాఖ్యలకు భట్టి కౌంటర్
హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకృతిని ధ్వంసం చేసి వన్యప్రాణులను చంపుతోందని కంచ గచ్చిబౌలి భూముల ఇష్యూను ఉద్దేశించి ప్రధాని మోడీ హాట్ కామెంట్స్ చేశార
Read Moreప్రకృతిని ధ్వంసం చేస్తుండ్రు.. వన్యప్రాణులను చంపుతుండ్రు : ప్రధాని మోదీ
అడవుల్లో బుల్డోజర్లు నడపడంలో బిజీ ఉన్నరు ప్రజలకు ఇచ్చిన హామీలు మరచిపోయిండ్రు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంపై మోదీ ఫైర్ ఢిల్లీ: కంచ గచ్చిబౌ
Read Moreకేటీఆర్ పగటి కలలు కనొద్దు.. అరెస్టు కావడం పక్కా : మహేశ్ కుమార్
సన్నబియ్యంపై మాట్లాడే అర్హత మీకు లేదు ప్రజలకు మేలు జరిగే విధంగా భూభారతి సామాజిక న్యాయానికి ఛాంపియన్ రాహుల్ కేటీఆర్ అరెస
Read Moreఅంబేద్కర్ ముందు చూపు వల్లే తెలంగాణ ఏర్పాటు: హరీష్ రావు
సిద్దిపేట: విద్య లేనిదే విముక్తి లేదని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నమ్మారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. సిద
Read Moreకంచ గచ్చిబౌలి భూములపై మోదీ కీలక వ్యాఖ్యలు
కంచ గచ్చిబౌలి భూములపై ప్రధాని మోదీ మొదటి సారి స్పందించారు. అడవులపై బుల్డోజర్లను నడిపించడంలో కాంగ్రెస్ సర్కార్ బిజీగా ఉంద
Read Moreకరీంనగర్ జిల్లాలో ఆటో బోల్తా పడి 16 మందికి గాయాలు
కరీంనగర్ జిల్లా: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం ఆముదాలపల్లి శివారులో కూలీలతో వెళుతున్న ఆటో బోల్తా పడింది. వంతెనపై నుంచి వెళ్తూ ఆటో అదుపు తప్పింది. ఈ
Read More












