తెలంగాణం
లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్: న్యాయం చేయకపోతే నార్సింగ్ పీఎస్ ఎదుటే ప్రాణాలు విడుస్తా..!
టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్ , లావణ్య కేసులో రోజుకో పరిణామం చోటుచేసుకుంటుంది. ఈ మధ్య ఈ కేసు విషయంలో ఎలాంటి హడావిడి లేకపోయినా..ఇప్పుడు నార్సిం
Read Moreఅలర్ట్.. తెలంగాణలోని ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన
తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ భాఖ హెచ్చరించింది. క్యూమిలోనింబస్ మేఘాలు కమ్ముకొని అక్కడక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది. ఉదయం
Read Moreఏపీ టీడీపీ ఎమ్మెల్యేకు హైదరాబాద్ హైడ్రా షాక్ : కొండాపూర్ లోని ఫామ్ హౌస్ కూల్చివేత
హైడ్రా దూకుడు పెంచింది.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతోంది హైడ్రా.. ఆక్రమణలకు పాల్పడింది ఎవరన్నది చూడకుండా కూల్చివేతలే టార్గెట్
Read Moreఅందరిపై చర్యలు ఉంటాయా..? కంచె గచ్చిబౌలి ఇష్యూపై IAS స్మితా మరో ట్వీట్
హైదరాబాద్: రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపిన కంచె గచ్చిబౌలి భూముల వ్యవహారంలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఏఐ)తో క్రియేట్ చేసిన ఫేక్ ఫొటోలను సోషల్ మీడియా (ఎక్
Read Moreఅభివృద్ధిలో ప్రపంచంతోనే తెలంగాణ పోటీ: సీఎం రేవంత్
టోక్యో: అభివృద్ధిలో ప్రపంచంతోనే తెలంగాణ పోటీ అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రస్తుతం జపాన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్.. శనివారం (ఏప్రిల్ 19) జపాన్ తె
Read Moreనాన్న చనిపోతే అమ్మ కష్టపడి చదివిస్తోంది.. చిన్నారి మాటలకు కంటతడి పెట్టిన హరీష్ రావు.
ఎంతటి నాయకులైనా అమ్మ ప్రేమకు దాసోహం కాల్సిందే. అమ్మ కష్టాన్ని చూస్తే కరిగిపోవాల్సిందే. మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఓ తల్లి కష్టాన్ని గురించి
Read Moreరేవంత్ రెడ్డి నాకే ఓటు వేస్తారు అవసరమైతే కలిసి పనిచేస్తాం: కేఏ పాల్
సీఎం రేవంత్ రెడ్డి తనకే ఓటు వేస్తారని.. అవసరమైతే కలిసి పని చేస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. సంగారెడ్డి జి
Read Moreభూ సమస్యలు తీర్చేందుకే భూభారతి : ఎమ్మెల్యే రోహిత్ రావు
రామాయంపేట, వెలుగు: భూ సమస్యలు తీర్చేందుకే ప్రభుత్వం భూభారతిని తీసుకువచ్చిందని ఎమ్మెల్యే రోహిత్ రావు అన్నారు. శుక్రవారం రామాయంపేట రైతు వేదికలో భూభారతిప
Read More40 నెలల్లో మూడో ప్లాంట్ పూర్తవ్వాలి : సత్యనారాయణరావు
జైపూర్, వెలుగు: 40 నెలల్లో మూడో ప్లాంట్ పనులు పూర్తవ్వాలని సింగరేణి డైరెక్టర్(ఈఅండ్ఎం) సత్యనారాయణరావు ఆదేశించారు. శుక్రవారం సింగరేణి డైరె
Read More22 మంది మావోయిస్టుల లొంగుబాటు..
భద్రాచలం, వెలుగు : చత్తీస్గఢ్ రాష్ట్రంలోని సుక్మా జిల్లా పోలీసుల ఎదుట శుక్రవారం 22 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన వ
Read Moreఉపాధి పనికి కుమ్రంభీం మనవడు
జైనూర్, వెలుగు : ఆదివాసీ హక్కుల కోసం పోరాటం చేసిన కుమ్రంభీం మనవడు ప్రస్తుతం ఉపాధి హామీ పనులు చేస్తున్నాడు. ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్
Read Moreకూతురి ఎంగేజ్మెంట్కు డబ్బులు లేక.. మనస్తాపంతో తండ్రి సూసైడ్.. సిద్దిపేట జిల్లాలో విషాదం
గజ్వేల్ (వర్గల్), వెలుగు : పెద్దకూతురు పెండ్లికి చేసిన అప్పులు తీరకపోవడం, చిన్న కూతురు ఎంగేజ్మెంట్కు అప్పు దొరకకప
Read Moreజనగామ జిల్లాలో లారీ బీభత్సం.. టోల్ గేట్ క్యాబిన్ లోకి దూసుకెళ్లిన లారీ...
జనగామ జిల్లాలో లారీ బీభత్సం సృష్టించింది.. వరంగల్ హైదరాబాద్ నేషనల్ హైవేపై ఉన్న కోమల్ల టోల్ గేట్ దగ్గర మితిమీరిన వేగంతో వచ్చిన లారీ టోల్ గేట్ క్యాబిన్
Read More












