తెలంగాణం

ఎస్సీ వర్గీకరణపై కౌంటర్ దాఖలు చేయండి

ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు హైదరాబాద్, వెలుగు: ఎస్సీ వర్గీకరణ చట్టానికి సంబంధించి పూర్తి వివరణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి సోమవారం హైకో

Read More

ఈబీసీల కోసం రాజీవ్ యువ వికాసం గడువు పొడిగించండి : వల్లపురెడ్డి రవీందర్ రెడ్డి

డిప్యూటీ సీఎంకు ఈబీసీ నేషనల్ ప్రెసిడెంట్ రవీందర్ రెడ్డి వినతి హైదరాబాద్, వెలుగు: రాజీవ్ యువ వికాసం స్కీమ్ కు అప్లై చేసుకునే గడువును ఈ నెల 30 &

Read More

పోప్ ​ఫ్రాన్సిస్ ​మృతిపై సీఎం సంతాపం

హైదరాబాద్, వెలుగు: ప్రపంచ క్రైస్తవుల మార్గదర్శి, రోమన్ క్యాథలిక్​ల మత గురువైన పోప్ ఫ్రాన్సిస్ మృతిపై  సీఎం రేవంత్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. క

Read More

గుడ్ న్యూస్ : సెర్ప్ లో 100 శాతం బదిలీలకు గ్రీన్ సిగ్నల్

హైదరాబాద్: సెర్ప్ లో 100% బదిలీలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ మంత్రి సీతక్క జీవో జారీ చేశారు. పదేండ్ల తర్వాత సెర్ప్ లో బదిలీలు జరుగుతున్నా యి. గత ప్రభుత్వ హ

Read More

హైదరాబాద్లో భారీగా ఈ సిగరెట్ల దందా..వాట్సప్ గ్రూప్ ద్వారా బిజినెస్

డ్రగ్స్ నియంత్రణకు ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నా నేరస్తులు కొత్త కొత్త మార్గాల ద్వారా సిటీలోకి ఎంట్రీ ఇస్తున్నారు. సాదిక్ అలాని, అనిల్

Read More

లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన నాగారం మున్సిపల్ డీఈ

ఏసీబీ అవినీతి అధికారుల భరతం పడుతోంది.  ఇవాళ(ఏప్రిల్ 21) ఒక్క రోజే పలు ప్రాంతాల్లో నలుగురు  ప్రభుత్వ ఆఫీసర్లు లంచం తీసుకుంటుండగా పట్టుకుంది.

Read More

పౌరసత్వం కేసు .. ఆదికి రూ.25 లక్షలు చెల్లించిన చెన్నమనేని

హైదరాబాద్: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ రూ.25లక్షల డీడీని హైకోర్టులో అందించారు. జర్మన్ పౌరసత్వం ఉండి రమేశ్

Read More

వడదెబ్బ తగలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే..

వడ దెబ్బ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలుపుతూ ఆరోగ్యశాఖ రూపొందించిన పోస్టర్‌ను  హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహ ఆవిష్కరించారు

Read More

రూ. లక్ష లంచం తీసుకుంటూ.. ఏసీబీకి అడ్డంగా దొరికిన సీఐ

భద్రాద్రి కొత్తగూడెం మణుగూరు పోలీస్ స్టేషన్ లో ఏప్రిల్ 21న  ఏసీబీ అధికారులు రైడ్ చేశారు. పీఎస్ లో రూ. లక్ష లంచం తీసుకుంటుండగా  సీఐ సతీష్ కుమ

Read More

కాళేశ్వరం సరస్వతీ పుష్కరాలు.. అదిరిపోయే త్రివేణి సంగమం డ్రోన్ వీడియో

జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలోని కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానం వద్ద గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం దగ్గర మే 15 ను

Read More

ప్రాణహిత చేవెళ్ల మేమే పూర్తి చేస్తాం: మంత్రి ఉత్తమ్

త్వరలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ పనులు ప్రారంభిస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి.  తమ హయాంలోనే ప్రాణహిత చేవెళ్ల  పూర్తి చేస్తామని చె

Read More

మంత్రులతో పాటు రైతులనూ విదేశీ పర్యటనకు తీసుకెళ్లండి: పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్

రైతులకు ఆధునిక వ్యవసాయ పద్ధతుల పై అవగాహన కల్పించాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. విదేశీ పర్యటనలకు మంత్రులతో పాటు రైతులనూ తీసుకెళ్లాలని అన్న

Read More

అంబేద్కర్​ జీవితాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలి : కేంద్రమంత్రి బండి సంజయ్​

 కరీంనగర్ శుభమంగళ గార్డెన్లో​.. బీజేపీ నిర్వహించిన  జరిగిన అంబేద్కర్​ జయంతి ఉత్సవాల్లో కేంద్రమంత్రి బండి సంజయ్​ పాల్గొన్నారు.  కొంతమంది

Read More