తెలంగాణం
పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ కృషి ఫలితం.. ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్?
పెద్దపల్లి జిల్లా ప్రజల కల రెండు దశాబ్దాల తరువాత నెర వేరబోతుంది. ఎంపీ గడ్డం వంశీ కృష్ణ ఎయిర్ పోర్ట్ను నిర్మించేందుకు భూములను రీసర్
Read Moreబీఆర్ఎస్ అధ్యక్ష పదవిని బీసీకి ఇవ్వాలి: జాజుల శ్రీనివాస్ గౌడ్
బషీర్బాగ్, వెలుగు: బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవిని బీసీలకు ఇచ్చేలా ఆ పార్టీ వరంగల్ రజతోత్సవ సభలో ప్రకటించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్ష
Read Moreప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి : జగదీశ్వర్
తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ స్టేట్ చైర్మన్ జగదీశ్వర్ సూర్యాపేట, వెలుగు : కాంగ్రెస్ ప్రభుత్వంఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ జేఏసీ ఆల్
Read Moreసీఎంఆర్ఎఫ్ నిరుపేదలకు వరం : గుత్తా సుఖేందర్ రెడ్డి
శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చిట్యాల, వెలుగు : సీఎంఆర్ఎఫ్నిరుపేదలకు వరంలా మారిందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నా
Read Moreధరణి వల్ల రైతులు నష్టపోయారు : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్ రూరల్, వెలుగు : ధరణి వల్ల ఎందరో రైతులు నష్టపోయారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం మహబూబ్ నగ
Read Moreమేడిగడ్డ కట్టింది వాళ్లే..కూలింది వాళ్ల టైంలోనే: ఉత్తమ్ కుమార్ రెడ్డి
కాళేశ్వరం పరిస్థితి ఏంటో ఎన్డీఎస్ఏ రిపోర్ట్లో తేలింది: మంత్రి ఉత్తమ్ ప్రజల ఎదుట బీఆర్ఎస్ దోషిగా నిర్ధారణ అయ్యింది ప్రాజెక్టును రైతుల కోసం కట
Read Moreకమాలుద్దీన్పూర్ గ్రామంలో 18 ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
ఖిల్లాగణపురం, వెలుగు: ఖిల్లాగణపురం మండలం కమాలుద్దీన్పూర్ గ్రామంలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 18 ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్సై సుర
Read Moreకొండారెడ్డిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరం
వంగూరు,వెలుగు: కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి తల్లిదండ్రులు ఎనుముల నరసింహారెడ్డి, రామచంద్రమ్మ జ్ఞాపకార్థం హైదరాబాద్ లోని శంకర నేత్ర
Read Moreరాజీవ్ యువ వికాసానికి 25 వేల దరఖాస్తులు : కలెక్టర్ సంతోష్
గద్వాల, వెలుగు: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం స్కీంకు గద్వాల జిల్లాలో ఇప్పటివరకు 25 వేల దరఖాస్తులు వచ్చాయని కల
Read Moreసిగ్నల్స్ దగ్గర నీడకోసం తెరలు
కాశీబుగ్గ(కార్పొరేషన్), వెలుగు: వాహనదారుల సౌలభ్యం కోసం నీడ తెరల ఏర్పాటు చేస్తున్నట్లు బల్దియా మేయర్ గుండు సుధారాణి తెలిపారు. శుక్రవారం హనుమకొండ పరిధ
Read Moreవడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం
రేగొండ/ పర్వతగిరి, వెలుగు: రైతులకు అందుబాటులో ఉండే విధంగా ప్రజాప్రతినిధులు, అధికారులు వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నారు. శుక్రవారం జయశంకర్
Read Moreవడ్లు మిల్లులకు తరలించాలి
కామారెడ్డి, వెలుగు : కొనుగోలు కేంద్రాల్లో కాంటా వేసిన వడ్లు మిల్లులకు తరలించాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం గాంధారి మ
Read Moreధాన్యం కొనుగోళ్లలో జాప్యం కావద్దు : రిజ్వాన్ బాషా షేక్
జనగామ, వెలుగు: ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో జాప్యం చేయవద్దని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను, సెంటర్ల నిర్వాహకులను ఆదేశించారు. శుక్రవారం ఆయన
Read More












