తెలంగాణం

పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ కృషి ఫలితం.. ఎయిర్​ పోర్ట్​ నిర్మాణానికి గ్రీన్​ సిగ్నల్​?

పెద్దపల్లి జిల్లా  ప్రజల  కల రెండు దశాబ్దాల తరువాత నెర వేరబోతుంది.  ఎంపీ గడ్డం వంశీ కృష్ణ ఎయిర్​ పోర్ట్​ను నిర్మించేందుకు భూములను రీసర్

Read More

బీఆర్ఎస్ అధ్యక్ష పదవిని బీసీకి ఇవ్వాలి: జాజుల శ్రీనివాస్ గౌడ్

బషీర్​బాగ్, వెలుగు: బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవిని బీసీలకు ఇచ్చేలా ఆ పార్టీ వరంగల్ రజతోత్సవ సభలో ప్రకటించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్ష

Read More

ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి : జగదీశ్వర్

తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ స్టేట్ చైర్మన్ జగదీశ్వర్  సూర్యాపేట, వెలుగు : కాంగ్రెస్ ప్రభుత్వం​ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ జేఏసీ ఆల్

Read More

సీఎంఆర్ఎఫ్ ​నిరుపేదలకు వరం : గుత్తా సుఖేందర్ రెడ్డి

శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చిట్యాల, వెలుగు : సీఎంఆర్ఎఫ్​నిరుపేదలకు వరంలా మారిందని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నా

Read More

ధరణి వల్ల రైతులు నష్టపోయారు : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

 మహబూబ్ నగర్ రూరల్, వెలుగు : ధరణి వల్ల ఎందరో రైతులు నష్టపోయారని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు.  శుక్రవారం మహబూబ్ నగ

Read More

మేడిగడ్డ కట్టింది వాళ్లే..కూలింది వాళ్ల టైంలోనే: ఉత్తమ్ కుమార్ రెడ్డి

కాళేశ్వరం పరిస్థితి ఏంటో ఎన్​డీఎస్​ఏ రిపోర్ట్​లో తేలింది: మంత్రి ఉత్తమ్ ప్రజల ఎదుట బీఆర్ఎస్ దోషిగా నిర్ధారణ అయ్యింది ప్రాజెక్టును రైతుల కోసం కట

Read More

కమాలుద్దీన్​పూర్​ గ్రామంలో 18 ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

ఖిల్లాగణపురం, వెలుగు:  ఖిల్లాగణపురం మండలం కమాలుద్దీన్​పూర్​ గ్రామంలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న 18  ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్సై సుర

Read More

కొండారెడ్డిపల్లిలో ఉచిత కంటి వైద్య శిబిరం

వంగూరు,వెలుగు:  కొండారెడ్డిపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి తల్లిదండ్రులు ఎనుముల నరసింహారెడ్డి, రామచంద్రమ్మ జ్ఞాపకార్థం హైదరాబాద్ లోని  శంకర నేత్ర

Read More

రాజీవ్ యువ వికాసానికి 25 వేల దరఖాస్తులు : కలెక్టర్ సంతోష్

గద్వాల, వెలుగు:  తెలంగాణ రాష్ట్ర  ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాజీవ్ యువ వికాసం స్కీంకు గద్వాల జిల్లాలో ఇప్పటివరకు 25 వేల దరఖాస్తులు వచ్చాయని కల

Read More

సిగ్నల్స్​ దగ్గర నీడకోసం తెరలు

కాశీబుగ్గ(కార్పొరేషన్​), వెలుగు: వాహనదారుల సౌలభ్యం కోసం నీడ తెరల ఏర్పాటు చేస్తున్నట్లు బల్దియా మేయర్​ గుండు సుధారాణి తెలిపారు. శుక్రవారం హనుమకొండ పరిధ

Read More

వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభం

రేగొండ/ పర్వతగిరి, వెలుగు: రైతులకు అందుబాటులో ఉండే విధంగా ప్రజాప్రతినిధులు, అధికారులు వడ్ల కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తున్నారు. శుక్రవారం జయశంకర్​

Read More

వడ్లు మిల్లులకు తరలించాలి

కామారెడ్డి​, వెలుగు : కొనుగోలు కేంద్రాల్లో కాంటా వేసిన వడ్లు మిల్లులకు తరలించాలని కలెక్టర్​ ఆశిష్​ సంగ్వాన్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం గాంధారి మ

Read More

ధాన్యం కొనుగోళ్లలో జాప్యం కావద్దు : రిజ్వాన్​ బాషా షేక్​

జనగామ, వెలుగు: ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియలో జాప్యం చేయవద్దని కలెక్టర్​ రిజ్వాన్​ బాషా షేక్​ అధికారులను, సెంటర్ల నిర్వాహకులను ఆదేశించారు. శుక్రవారం ఆయన

Read More