తెలంగాణం

మామిడికాయలు కోస్తూ .. కాంట్రాక్ట్ కార్మికుడు మృతి.. రామగుండం ఎన్టీపీసీ టౌన్ షిప్లో ఘటన

జ్యోతినగర్, వెలుగు: మామిడికాయలు కోస్తూ ప్రమాదవశాత్తూ కింద పడి కాంట్రాక్ట్ కార్మికుడు మృతి చెందిన ఘటన పెద్దపల్లి జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన

Read More

కొత్త రేషన్ కార్డుల జారీకి డూప్లికేషన్​ సమస్య.!

19 లక్షల అప్లికేషన్లకు మూడు దశల్లో ఎంక్వైరీ  మీ సేవా అప్లికేషన్లకు మాత్రం స్పీడ్‌గా క్లియరెన్స్​ ​ వీటిలో 4 లక్షలకుగాను 1.57 లక్షల దర

Read More

ఇనుపగుట్టలో ఎకో టూరిజానికి.. తొలగని అడ్డంకులు! హనుమకొండ జిల్లాలో ఏర్పాటుకు ప్రపోజల్స్

కుడా ఆధ్వర్యంలో పనులు చేపట్టేందుకు ఆఫీసర్ల ప్రతిపాదనలు దేవునూరు, ముప్పారం ఫారెస్ట్ భూములపై తెగని పంచాయితీ అటవీ, రెవెన్యూ ఆఫీసర్ల మధ్య కో ఆర్డ

Read More

దేశమంతటా కులగణన కాంగ్రెస్ విజయమే: మహేశ్ కుమార్

తెలంగాణ మోడల్‌ను కేంద్రం అనుసరిస్తున్నది: పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ రాష్ట్రంలో కులగణనను వ్యతిరేకించినోళ్లు.. ప్రధాని ప్రకటనతో జీర్ణించుకోలేకపోత

Read More

కస్టమర్లకు ఇవ్వాల్సిన మీటర్లు.. విద్యుత్ కాంట్రాక్టర్​ ఇంట్లో..

గచ్చిబౌలి, వెలుగు: కస్టమర్ల ఇండ్లలో ఫిట్ చేయాల్సిన 42 విద్యుత్ మీటర్లను ఓ కాంట్రాక్టర్ అక్రమంగా తన ఇంట్లో నిల్వ చేశాడు. హైదరాబాద్ రాయదుర్గం పోలీసులు మ

Read More

కేబుల్స్ తొలగిస్తుండగా కరెంట్ షాక్.. హైదరాబాద్లో మిస్ వరల్డ్ పోటీల ఏర్పాట్లలో భాగంగా ఘటన

గచ్చిబౌలి, వెలుగు: మిస్​వరల్డ్ పోటీల ఏర్పాట్లలో అపశృతి చోటు చేసుకుంది.  హైదరాబాద్ గచ్చిబౌలిలోని మెయిన్​రోడ్డు వెంట అస్తవ్యస్తంగా ఉన్న కేబుల్స్ ను

Read More

ఇయ్యాల్టి( మే3) నుంచి దోస్త్ రిజిస్ట్రేషన్లు .. మూడు విడతల్లో డిగ్రీ అడ్మిషన్లు

మే10 నుంచి ఫస్ట్ ఫేజ్ వెబ్ ఆప్షన్లు, 29న సీట్ల అలాట్​మెంట్ జూన్ 30 నుంచి క్లాసులు  హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో సర్కారు, ప్రైవేటు డిగ్

Read More

చేపలు పడుతూ నీటిలో మునిగి ఒకరు మృతి.. కరీంనగర్ జిల్లా మెట్పల్లిలో విషాదం

శంకరపట్నం, వెలుగు: చేపలు పడుతూ వ్యక్తి చనిపోయిన ఘటన కరీంనగర్ జిల్లాలో జరిగింది. స్థానికులు తెలిపిన ప్రకారం..శంకరపట్నం మండలం మెట్ పల్లి గ్రామానికి చెంద

Read More

ఓపెనింగ్ కు రెడీగా..రామగుండం రైల్వే స్టేషన్.. మే15న ప్రారంభం..

అమృత్ ​భారత్ ​స్టేషన్ ​స్కీమ్ కింద డెవలప్ మెంట్ ఎయిర్ పోర్ట్ ను తలపించేలా రూ.26.49 కోట్లతో కొత్తరూపు  గ్రాండ్ లుక్ తో ఎస్కలేటర్లు, వెయిటిం

Read More

రూ.500 బోనస్​ కోసం తెలంగాణకు ఏపీ వడ్లు

మన బార్డర్​ జిల్లాల్లో ఆంధ్రప్రదేశ్​ దళారుల దందా ఆ రాష్ట్రంలో తక్కువకు కొని మన ఐకేపీ కేంద్రాల్లో విక్రయం  కొనుగోలు సెంటర్ల నిర్వాహకులతో కు

Read More

జలదోపిడీకి ఏపీ మరో స్కెచ్!..తాగునీళ్ల పేరుతో ఇంకో 10 టీఎంసీలకు ఇండెంట్​

తాగునీళ్ల పేరుతో ఇంకో 10 టీఎంసీలకు ఇండెంట్​ సాగర్​ కుడి కాల్వ నుంచి తీసుకెళ్తామని బోర్డుకు లేఖ  ఇప్పటికే కోటాకు మించి నీటిని ఎత్తుకెళ్లిన

Read More

ఎంసెట్ పరీక్ష రాసి వస్తుండగా రోడ్డు ప్రమాదం.. అక్కాచెల్లెలు ఇద్దరూ మృతి

నిజామాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు యువతులు మృతి చెందారు. వివరాల ప్రకారం.. నిర్మల్ జిల్లాకు చెందిన అశ్విని, మంజుల అనే

Read More

యావత్ దేశానికే తెలంగాణ రోల్ మోడల్‎గా నిలవడం నాకెంతో గర్వంగా ఉంది: CM రేవంత్

హైదరాబాద్: జన గణనతో పాటు కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న కుల గణన సర్వేకి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పూర్తి చేసిన కుల గణనను మోడల్‎గా తీసుకోవాల

Read More