తెలంగాణం
చిరుత పులుల కలకలం..నిజామాబాద్ జిల్లాలో రెండు మేకలను ఎత్తుకెళ్లిన చిరుత
ఎడపల్లి, వెలుగు : పశువుల కొట్టంపై దాడి చేసి మేకలను చిరుత పులి ఎత్తుకెళ్లిన ఘటన నిజామాబాద్ జిల్లాలో జరిగింది. ఎడపల్లి మండలం జానకంపేట్ శివారులోని వ్యవసా
Read Moreబంజారాహిల్స్లోని కేర్ హాస్పిటల్స్లో .. 8 గంటల్లో 17 కీళ్ల మార్పిడి ఆపరేషన్లు
హైదరాబాద్ సిటీ, వెలుగు: బంజారాహిల్స్లోని కేర్ హాస్పిటల్స్లో అరుదైన ఘనత నమోదైంది. ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ సంజిబ్ కుమార్ బెహె
Read Moreనకిలీ జీఎస్టీ రిజిస్ట్రేషన్తో రూ.6.25 కోట్లు క్లెయిమ్ .. బాలా కార్పొరేషన్ అధినేత నాసరి వినోద్పై కేసు
హైదరాబాద్, వెలుగు: మెసర్స్ బాలా కార్పొరేషన్ అనే సంస్థ నకిలీ విద్యుత్ బిల్లులను ఉపయోగించి జీఎస్టీ రిజిస్ట్రేషన్ పొంది రూ.6.25 కోట్ల నకిలీ ఇన్పుట
Read Moreక్లీన్ ఎనర్జీని కేంద్ర, రాష్ట్రాలు ప్రోత్సహించాలి : మంత్రి శ్రీధర్ బాబు
ఉర్జా మంథన్ -2025 లో మంత్రి శ్రీధర్ బాబు రాష్ట్ర క్లీన్, గ్రీన్ ఎనర్జీ పాలసీ వివరణ న్యూఢిల్లీ, వెలుగు: భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని కేంద్ర
Read Moreఇయ్యాల (జులై 18) నుంచి మూసీ కాల్వలకు నీటి విడుదల
సూర్యాపేట, వెలుగు : మూసీ ప్రాజెక్టు ఆయకట్టు పరిధిలో వానాకాలం ఆరు తడి పంటల సాగుకు నేటి నుంచి నీటిని విడుదల చేయనున్నారు. నేటి నుంచి ఆన్ అండ్ ఆఫ్ పద్దతిల
Read Moreఇయ్యాల (జులై 18న) నాగార్జునసాగర్ కు డిప్యూటీ సీఎం రాక
హాలియా, వెలుగు : డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క నేడు నాగార్జునసాగర్ కు రానున్నారు. శుక్రవారం ఉదయం 8:30 హైదరాబాద్ బేగంపేట్ ప్రజా భవన్ నుంచి రోడ్ మ
Read Moreఅమ్రాబాద్లో 36 కి చేరిన పులులు
13 మగ, 20 ఆడ పులులతో పాటు మరో మూడు కూనలు సర్వే వివరాలు వెల్లడించిన డీఎఫ్వో రోహిత్ గోపిడి అమ్రాబాద్, వెలుగు : అమ్రాబాద్ టైగ
Read Moreజూలై 21న ఉమ్మడి జిల్లా బంద్కు పిలుపు..జీవో 49ను రద్దు చేయాలని డిమాండ్
తిర్యాణి, వెలుగు: జీవో 49ను రద్దు చేయాలని కోరుతూ రాష్ట్ర ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ ఆధ్వర్యంలో ఈనెల 21న ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా
Read Moreవరద నీళ్లే లేనప్పుడు కమిటీ ఎందుకు?
మన నీటి వాటాను చంద్రబాబుకు సమర్పించిండు తెలంగాణ ప్రయోజనాలను ఢిల్లీలో తాకట్టు పెట్టిండు బనకచర్లపై కాంగ్రెస్ స్టాండ్ మార్చుకోకపోతే ఉద్యమిస్తం బ
Read Moreఖమ్మంలో అభివృద్ధి పనులను ఇన్టైంలో పూర్తి చేయాలి : తుమ్మల నాగేశ్వర రావు
ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం సిటీలో చేపట్టిన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అధికారులను ఆదేశించారు. గురువారం క
Read Moreప్రిజం పబ్ కాల్పుల కేసు..రామేంద్రకు ముందస్తు బెయిల్
హైదరాబాద్, వెలుగు: గచ్చిబౌలి ప్రిజం పబ్ కాల్పుల కేసులో నిందితుడు రామేంద్ర కుమార్ రవికి హైకోర్టు గురువారం షరతులతో కూడిన ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.
Read Moreడిజెబిలిటీ గ్రూప్కు వడ్డీ లేని రుణాలు పంపిణీ
ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం సిటీలోని ఇల్లెందు క్రాస్ రోడ్డు లో ఉన్న ఏపీజీవీబీ బ్రాంచ్ బ్యాంకు ద్వారా బాలాజీ డిజెబిలిటీ గ్రూప్ సభ్యులకు మంజూరైన వడ
Read Moreముథోల్ డిగ్రీ కాలేజీలో పోస్టులను భర్తీ చేయండి : ఎమ్మెల్యే పవార్ రామారావ్ పటేల్
ముథోల్, వెలుగు: ముథోల్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులను భర్తీ చేయాలని ఎమ్మెల్యే పవార్ రామారావ్ పటేల్ ఉన్నత విద్యా మండలి చైర్మన
Read More












