తెలంగాణం
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై కారు బీభత్సం.. ఒకరు స్పాట్ డెడ్..
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై కారు బీభత్సం సృష్టించింది.. గురువారం ( మే 8 ) జరిగిన ఈ ఘటనలో ఒకరు అక్కడిక్కడే మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
Read Moreఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపాల్సిందే.. కామారెడ్డి జిల్లాలో ఆపరేషన్ సిందూర్ విజయోత్సవ ర్యాలీలు
కామారెడ్డి టౌన్/ బాల్కొండ/: ఆపరేషన్ సిందూర్ సక్సెస్ కావడంతో ఉమ్మడి జిల్లాలో విజయోత్సవాలు, ర్యాలీలు నిర్వహించాయి. ఉగ్రవాదులపై దాడి చేసి అంతమొందించడ
Read Moreగుర్తు తెలియని వెహికల్ ఢీ కొని చిరుత మృతి
నిజామాబాద్, వెలుగు : ఇందల్వాయి మండలం చంద్రయాన్పల్లి శివారులోని ఫారెస్టు ఏరియాలో హైవేపై బుధవారం తెల్లవారు జామున గుర్తుతెలియని
Read Moreవడ్లు తడువకుండా చర్యలు తీసుకోండి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డి టౌన్, వెలుగు : అకాల వర్షాలకు కొనుగోలు సెంటర్లలో వడ్లు తడువకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అధికారులకు సూచించారు. బుధవారం తన
Read Moreమే 9 నుంచి శ్రీ లక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాలు
9 నుంచి 11 వరకు ఆర్జిత సేవలు బంద్ యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి జయంతి ఉత్సవాలకు యాదగిరి క్షేత్రం ముస్తాబవుతోంది. ఈనె
Read Moreములుగు జిల్లాలో పేలిన మందుపాతర..ముగ్గురు జవాన్లు మృతి.!
ములుగు జిల్లా వాజేడులో మండలం కర్రెగుట్టలు సమీపంలో మందు పాతర పేలింది. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు మృతి చెందగా..మరో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు
Read Moreరెవెన్యూ సదస్సులో సమస్యలు పరిష్కరించుకోవాలి : కలెక్టర్ ఆదర్శ్ సురభి
గోపాలపేట, వెలుగు: రెవెన్యూ సదస్సుల్లో రైతులు తమ సమస్యలు పరిష్కరించుకోవాలని వనపర్తి కలెక్టర్ ఆదర్శ్ సురభి సూచించారు. బుధవారం మండలంలోని పోల్
Read Moreఅంకుర హాస్పిటల్ లో 30 రోజుల బాలుడికి హైరిస్క్ బ్రెయిన్ సర్జరీ
ఖమ్మం టౌన్, వెలుగు : నెలలు తక్కువతో పుట్టి, బ్రెయిన్ లో నరాలు చిట్లిపోయి తీవ్ర రక్తస్రావంతో అపస్మారక స్థితిలోకి వెళ్లిన 30 రోజుల బాలుడికి ఖమ్మం అంకుర
Read Moreకరీంనగర్ లో ఆర్టీసీ హైర్ బస్సు ఓనర్స్ వెల్ఫేర్ యూనియన్ ఏర్పాటు
కరీంనగర్ టౌన్,వెలుగు: కరీంనగర్ 1,2 డిపోలతో పాటు హుజురాబాద్ డిపో అద్దె బస్సు యజమానుల సంక్షేమ సంఘం నూతన కమిటీని బుధవారం ఏకగ్రీవంగా నియమించుకున్నారు. కరీ
Read Moreవెల్దుర్తి మండలంలో కొనుగోలు ప్రారంభించాలని రైతుల ఆందోళన
వెల్దుర్తి, వెలుగు: ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ బుధవారం మండలంలోని కుకునూరు వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్య
Read Moreమంథనిలో రోడ్డుపై కూలిన భారీ వృక్షం
మంథని, వెలుగు: మంథనిలో కురిసిన అకాల వర్షానికి దుబ్బపల్లి గ్రామంలోని చికెన్ సెంటర్ పై భారీ వృక్షం కూలిపోయింది. చికెన్ సెంటర్ పూర్తిగా ధ్వంసం అయింది. &n
Read Moreలక్సెట్టిపేట మండలంలో తల్లిదండ్రులను వేధించిన..మాజీ విలేకరి అరెస్ట్
లక్సెట్టిపేట, వెలుగు: తల్లిదండ్రులను వేధించిన కేసులో లక్సెట్టిపేట మండలంలోని శాంతాపూర్ కు చెందిన మాజీ విలేకరి శశిధర్ రెడ్డిని బుధవారం అరెస్ట్ చేసినట్లు
Read Moreజన్నారంలో ముగ్గురు దొంగల అరెస్ట్..12 బైకులు స్వాధీనం
జన్నారం, వెలుగు: బైక్ దొంగతనాలకు పాల్పపడుతున్న ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్ తెలిపారు. బుధవారం జన్నారం పోలీస్ స్టేషన్లో మంచ
Read More












