తెలంగాణం
సర్కారు దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెరగాలి : చీఫ్ సెక్రటరీ రామకృష్ణరావు
కొడంగల్లో 220 పడకల హాస్పిటల్ నిర్మాణ పనుల్లో వేగం పెరగాలి కొడంగల్, వెలుగు: ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని రాష్ట్ర ప్రభుత
Read Moreయాదగిరిగుట్టలో వరల్డ్ బ్యూటీస్.. పోచంపల్లి ఇక్కత్ వస్త్రాల పరిశీలన.. ఆకట్టుకున్న ర్యాంప్ వాక్
యాదగిరిగుట్ట, పోచంపల్లిలో పర్యటించిన మిస్ వరల్డ్ కంటెస్టెంట్లు గుట్టలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు యాదాద్రి/భూదాన్&
Read Moreగో పోషకుల సదస్సుకు రండి .. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎంపీ గడ్డం వంశీకృష్ణకు ఆహ్వానం
హైదరాబాద్ సిటీ, వెలుగు: గోవుల సంరక్షణ కోసం ఈ నెల 18న ఖైరతాబాద్ వాసవీ సేవా కేంద్రంలో నిర్వహిస్తున్న ‘గోశాలల నిర్వాహకుల, గోపోషకుల సదస్సుకు రావాలన
Read Moreనకిలీ ఆధార్తో ప్లాట్ రిజిస్ట్రేషన్కు యత్నం..ఆర్టీసీ కండక్టర్ అరెస్ట్
ఆర్టీసీ కండక్టర్ను పట్టుకొని పోలీసులకు అప్పగించిన సబ్ రిజిస్ట్రార్ అబ్దుల్లాపూర్ మెట్, వెలుగు: నకిలీ ఆధార్ కార్డుతో ప్లాట్ల రిజిస్ట్రేషన్కు
Read Moreజమ్మూకు టూరిస్టులు వచ్చేలా చేస్తం : రామ్మోహన్ నాయుడు
శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ కు టూరిస్టులను రప్పించడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తున్నదని సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు తెలిపారు
Read Moreకూకట్పల్లిలో రూ.కోటిన్నర గోల్డ్తో ఉడాయించిన దంపతులు
ఇద్దరు వ్యాపారులతోపాటు కస్టమర్లకు టోకరా కూకట్పల్లి/ జీడిమెట్ల, వెలుగు: గోల్డ్బిజినెస్ పేరుతో ఇద్దరు భార్యాభర్తలు కస్టమర్లతోపాటు ఇద్దరు వ్యాప
Read Moreమెట్రో బాదుడు .. కనిష్ట ధరల్లో 20 శాతం, గరిష్ట ధరల్లో 25 శాతం పెరగుదల
టికెట్ల రేట్లు పెంచుతున్నట్లు ప్రకటించిన హైదరాబాద్ మెట్రో రేపటి నుంచి కొత్త మెట్రో చార్జీలు అమలు.. ఆర్థిక భారంతోనే రేట్లు పెంచుతున్నట్లు అధి
Read Moreమన ఆడపడుచులతో అందగత్తెల కాళ్లు కడిగిస్తారా : మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత
మహిళా కమిషన్ కు బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు పద్మారావునగర్, వెలుగు: రామప్ప దేవాలయం సందర్శనకు వచ్చిన మిస్వరల్డ్కంటెస్టెంట్ల కాళ్లను తెలంగాణ ఆడపడుచు
Read Moreవిద్యార్థుల్లో రీడింగ్, రైటింగ్ బేసిక్స్కు ప్రాధాన్యతివ్వాలి : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
హైదరాబాద్ సిటీ, వెలుగు: సర్కార్ స్కూళ్లలో నాణ్యమైన విద్యను అందించాలని, విద్యార్థుల్లో రీడింగ్, రైటింగ్ బేసిక్ లకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని హైద
Read Moreనేరస్తుల గుర్తింపునకు ఐరిస్ టెక్నాలజీ
నేరస్తుల గుర్తింపునకు ఐరిస్ టెక్నాలజీ దేశంలోనే తొలిసారి తెలంగాణలో అమలు వరంగల్ కమిషనరేట్లో తొమ్మిది స్టేషన్ల ఎంపిక సిబ్బందికి ఏఎంఎఫ్పీ
Read Moreపాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు అండగా ఉంటాం : మంత్రి జూపల్లి కృష్ణారావు హామీ
కొల్లాపూర్, వెలుగు : పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్లో భూములు కోల్పోయిన నిర్వాసితులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని మ
Read Moreకాళేశ్వరం.. పుష్కరమయం.. తెలంగాణలో ప్రారంభమైన సరస్వతీ పుష్కరాలు
మిరుమిట్లు గొల్పుతున్న పుష్కరతీరం పుణ్యస్నానాలకు తరలివస్తున్న భక్తులు మహదేవపూర్/ భూపాలపల్లి రూరల్, వెలుగు : గోదావరి తీరం భ
Read Moreగచ్చిబౌలిలో బోర్డు తిప్పేసిన ఐటీ కంపెనీ..రోడ్డున పడ్డ 200 మంది ఉద్యోగులు
గచ్చిబౌలి, వెలుగు: గచ్చిబౌలిలోని ఓ ఐటీ కంపెనీ బోర్డు తిప్పేసింది. ఉద్యోగాల పేరుతో 200 మంది నుంచి దాదాపు రూ.5 కోట్లు వసూలు చేసి నిర్వాహకులు పరారయ్యారు.
Read More












