తెలంగాణం
దేవాదుల పనులకు.. రెండేండ్ల టార్గెట్.. పెండింగ్ వర్క్స్పై సర్కార్ ఫోకస్
మరో వెయ్యి కోట్లు పెరిగిన అంచనా వ్యయం తుది దశకు చేరుకున్న ధర్మసాగర్ మినీ టన్నెల్ రిపేర్లు త్వరలో అందుబాటులోకి దేవన్నపేట మూడో మోటార్
Read Moreజీసీసీ బిజినెస్ డౌన్.. అటవీ ఉత్పత్తుల సేకరణకు ఆటంకాలు
2024–25లో రూ.191.72కోట్ల లక్ష్యం.. రూ.113.79కోట్లు మాత్రమే సాధించింది 2025–26కి చేసిన రూ.150కోట్ల వార్షిక ప్రణాళిక నేటికీ ఆమోదం పొందల
Read Moreహెల్త్ రంగంలో భారీ వృద్ధిని సాధించాం : అమిత్ షా
ఇదంతా ప్రధాని మోదీ వల్లే సాధ్యమైంది: అమిత్ షా నాగ్పూర్: ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశంలో
Read Moreకార్యదర్శుల సమస్యలు పరిష్కరిస్తాం : మంత్రి సీతక్క
గ్రామాల్లో పనుల కోసం వెచ్చించిన నిధులు చెల్లిస్తాం: మంత్రి సీతక్క హైదరాబాద్, వెలుగు: కార్యదర్శుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలం
Read Moreఫారెస్ట్ ఆఫీసర్లపై అట్రాసిటీ కేసు నమోదుకు కలెక్టర్ ఆదేశం
చామనపల్లి ఎస్సీ రైతులపై పోడు కేసులు నమోదు చేయడంపై సీరియస్ మంచిర్యాల, వెలుగు : వేమనపల్లి మండలం చామనపల్లి గ్రామానికి చెందిన దళిత రైత
Read Moreగోదావరిలో పడి ఇద్దరు మృతి
ఒకరు మహారాష్ట్రకు చెందిన పదకొండేండ్ల బాలుడు.. మరొకరు నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తి నిర్మల్ జ
Read Moreసీడ్ పత్తి రైతులను .. ముంచుతున్న కంపెనీలు, ఆర్గనైజర్లు
సీడ్ ప్యాకెట్ ధరను తగ్గించిన కంపెనీలు సీడ్ పంట సాగును 50 శాతానికి కుదింపు గద్వాల, వెలుగు: జోగులాంబ గద్వాల జిల్లాలో సీడ్ &n
Read Moreరాజన్న సిరిసిల్ల జిల్లాలో 9వ ప్యాకేజీ పనులు స్పీడప్
ఎత్తిపోతల ద్వారా ఎగువ మానేరు, మల్కపేట రిజర్వాయర్లు నింపే ప్లాన్ వీటి ద్వారా రాజన్న జిల్లాలో
Read Moreఉచిత విద్యుత్తుకు రూ.1,900 కోట్లు ప్రభుత్వ ఉత్తర్వులు జారీ
హైదరాబాద్, వెలుగు: గృహ జ్యోతి పథకం కింద లబ్ధిదారులకు ఉచిత విద్యుత్ సరఫరా కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.1,900.87 కోట్లను మంజూరు చేసింది. ఈ మేరకు ఇంధన శాఖ ప
Read Moreట్రాఫిక్ అసిస్టెంట్లుగా ట్రాన్స్జెండర్లను నియమించాం : మంత్రి సీతక్క
ఈ విషయంలో దేశంలోనే తెలంగాణ ఆదర్శంగా నిలిచింది: మంత్రి సీతక్క వారి కోసం జిల్లాల్లో మైత్రీ క్లినిక్
Read More‘గిఫ్ట్’ రిజిస్ట్రేషన్కు రూ. లక్ష డిమాండ్..ఏసీబీకి చిక్కిన ఖమ్మం రూరల్ సబ్ రిజిస్ట్రార్
రూ. 50 వేలకు ఒప్పందం రూ. 30 వేలు తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఖమ్మం రూరల్ సబ్ రిజిస్ట్రార్&zwn
Read Moreకుటిల రాజకీయాల్లో భాగంగానే నోటీసులు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్, వెలుగు: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తన సోదరుడు కేటీఆర్కు ఏసీబీ నోటీసులు జారీ చేయడంపై ఆ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు.
Read Moreవేములవాడ రాజన్న ఆలయం..భక్తజనసంద్రం
కిటకిటలాడిన వేములవాడ కోడె మొక్కుల కోసం బారులుదీరిన భక్తులు వేములవాడ, వెలుగు : వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయం భక్తజనసంద్రంగా మారిం
Read More












