తెలంగాణం

600 మందిని విచారించి హత్య కేసు ఛేదించారు!

ఒంటరి మహిళ మర్డర్ కేసులో వీడిన మిస్టరీ నిందితులను అరెస్ట్ చేసిన మంచిర్యాల జిల్లా పోలీసులు  మంచిర్యాల, వెలుగు: మహిళ హత్య కేసును మంచిర్యా

Read More

ఈ ఏడాది 4 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు

రెండు జిల్లాల్లో పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక   ఒక్కో స్కూల్​కు రూ.12 కోట్లు ఖర్చు చేయనున్న సర్కార్   స్టూడెంట్లకు ఫ్రీ టాన్స్ పోర్టు

Read More

కరెంట్ షాక్ కొట్టి మహిళ మృతి..మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ టౌన్ లో ఘటన

తొర్రూరు, వెలుగు: విద్యుత్ షాక్ తో మహిళ మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లాలో జరిగింది.  స్థానికులు తెలిపిన ప్రకారం.. తొర్రూరు మండలం పత్తేపురం గ్రా

Read More

మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో వార్డులు, డివిజన్ల పునర్విభజన

ఎన్నికల దిశగా సర్కారు అడుగులు  ముసాయిదా ప్రతిపాదనలు స్టార్ట్ ఈ నెల మూడో వారంలో తుది నోటిఫికేషన్ హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ ఎన్

Read More

పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి భావోద్వేగం..ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఘటన

తొర్రూరు, వెలుగు: ఇందిరమ్మ ఇండ్ల పట్టాలను పంపిణీ చేస్తూ పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి భావోద్వేగం చెందారు. దీంతో ఊరుకో అక్క అంటూ యువ ఎమ్మెల్యేను

Read More

మేడారంలో శాశ్వత పనులు..మహాజాతర ఏర్పాట్లపై అధికారులతో మంత్రి సీతక్క రివ్యూ

ములుగు, వెలుగు: మేడారం మహా జాతరకు వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా శాశ్వత పనులు చేపట్టాలని మంత్రి సీతక్క ఆదేశించారు. మంగళవారం ములుగు కలెక్టరేట్ లో మేడా

Read More

కొత్త మెనూ ప్రకారం క్వాలిటీ ఫుడ్ అందించాలి : నర్సింహారెడ్డి

అధికారులకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నర్సింహారెడ్డి ఆదేశం హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఉన్న కేజీబీవీల్లోని పిల్లలకు కొత్త మెనూ ప్రకారం నాణ్

Read More

బైక్​ తగులబెట్టిన మావోయిస్టులు

భద్రాచలం,వెలుగు : చత్తీస్​గఢ్​లోని నారాయణ్​పూర్ జిల్లా దిబ్రిపారా గ్రామానికి చెందిన అమర్​సింగ్​కుమేటీ ఇంట్లోకి సోమవారం రాత్రి మావోయిస్టులు వెళ్లి బైక్

Read More

కరీంనగర్​ జిల్లాలో దళిత యువకుడిపై  పోలీసుల దాడి వీడియో వెలుగులోకి

సైదాపూర్  ట్రైనీ ఎస్సై, ఇద్దరు కానిస్టేబుళ్ల మూకుమ్మడి దాడిని రికార్డు చేసిన వాహనదారుడు ఇప్పటికే ఈ ఘటనపై అడిషనల్ డీజీపీ, సీపీకి నేషనల్  

Read More

మిస్ వరల్డ్ పోటీలకు ఖర్చు చేసింది రూ.31 కోట్లే: జూపల్లి

అందులో రూ.21 కోట్లు స్పాన్సర్ల ద్వారా వచ్చినయ్ మరో12 కోట్లకు కమిట్మెంట్స్​ ఉన్నయ్: మంత్రి జూపల్లి రూ.200 కోట్లు ఖ‌‌ర్చు చేశార‌&z

Read More

నేతన్నకు భరోసా గైడ్ లైన్స్ రిలీజ్ : మంత్రి తుమ్మల

బడ్జెట్​లో 48 కోట్లు కేటాయింపు: మంత్రి తుమ్మల  ఏడాదికి రెండు సార్లు ప్రోత్సాహకం ఇస్తం 40వేల మందికి లబ్ధి చేకూరుతుందని వెల్లడి హైదరాబా

Read More

ఆలేరుకు ‘గోదారమ్మ’..రిజర్వాయర్​గా గంధమల్ల చెరువు

జూన్​  6న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శంకుస్థాపన మరికొన్ని అభివృద్ధి పనులకు ముహూర్తం  తిర్మలాపురంలో బహిరంగ సభ ఏర్పాట్లను పరిశీలించిన ప్

Read More

గుండెపోటుతో వార్డు ఆఫీసర్ మృతి

మెట్ పల్లి, వెలుగు: జగిత్యాల జిల్లాలో వార్డు ఆఫీసర్ గుండెపోటుతో చనిపోయాడు. కుటుంబ సభ్యులు తెలిపిన ప్రకారం.. మెట్ పల్లి మున్సిపాలిటీకి చెందిన కట్ట సత్య

Read More