తెలంగాణం
మాదాపూర్ కేబుల్ బ్రిడ్జి మధ్యలో కారులో మంటలు..
హైదరాబాద్:మాదాపూర్ కేబుల్ బ్రిడ్జిపై అగ్ని ప్రమాదం జరిగింది. శనివారం( జూన్6) కేబుల్ బ్రిడ్జి మధ్యలో రన్నింగ్ ఉన్న కారులో మంటలు చెలరేగాయి. గచ్చిబౌలి ను
Read Moreబ్యాంకుల్లో దళారులు.. రైతుల వేషంలో పోలీసులు..30మంది దళారులు అరెస్ట్
ఆదిలాబాద్ జిల్లా బ్యాంకుల్లో దళారుల దందా జోరుగా సాగుతోంది. రుణాలు ఇప్పిస్తామని అమాయకపు రైతులను దళారులు మోసం చేస్తున్నారు. రైతులనుంచి వేల రూపాయలు దండుక
Read Moreమాజీ మంత్రి కేటీఆర్కు సుప్రీంకోర్టు నోటీసులు
హైదరాబాద్: బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి కేటీఆర్కు శుక్రవారం (జూన్ 6) సుప్రీంకోర్టు నోటీసులిచ్చింది. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ చేసిన 25వేల కోట్
Read Moreరాజేంద్రనగర్ లోని అపార్ట్ మెంట్ లో సీనియర్ సిటిజన్ ఫ్యామిలీని చంపేశారు..
రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో డబల్ మర్డర్ కలకలం రేపింది.. రాజేంద్ర నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని జనచైతన్య ఫేస్ 2లో జరిగింది ఈ ఘటన. శుక్రవారం ( జూ
Read Moreడిజైన్లతో నాకు సంబంధం లేదు.. ఇరిగేషన్ శాఖనే చూసుకుంది: కాళేశ్వరం కమిషన్ తో ఈటల రాజేందర్
కాళేశ్వరం కమిషన్ ఎదుట విచారణకు హాజరైన బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.. కాళేశ్వరం డిజైన్లతో తనకు సంబంధం లేదని.. అంతా ఇరిగేషన్ శాఖ చేసుక
Read Moreకేసీఆర్ చెప్పినట్లే చేశా.. కాళేశ్వరం బడ్జెట్ ఎందుకు పెరిగిందో తెలియదు : విచారణలో ఈటెల
కాళేశ్వరం జ్యుడీషియల్ కమిషన్ ఎదుట హాజరయ్యారు మాజీ మంత్రి, ఎంపీ ఈటెల రాజేందర్. కమిషన్ అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. అంతా నిజమే చెబుతాను అని ప్రమాణం
Read More500 మంది జనాభా... 3 కిలోమీటర్ల దూరం ఉంటేనే కొత్త పంచాయితీ..
కొత్త పంచాయతీల ఏర్పాటు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఆచితూచి వ్యవహరిస్తున్నది. గత ప్రభుత్వం ఇష్టమొచ్చినట్లు పంచాయతీలు ఏర్పాటు చేయడంతో ఎన్నో సమస్యలు వస్తున
Read Moreబాధ్యతలు స్వీకరించిన ఆసిఫాబాద్ కొత్త ఎస్పీ
ఆసిఫాబాద్, వెలుగు: శాంతిభద్రతల పరిరక్షణే ప్రధాన ధ్యేయమని ఆసిఫాబాద్కొత్త ఎస్పీ పాటిల్ కాంతిలాల్ సుభాష్ అన్నారు. ఎస్పీ డీవీ శ్రీనివాస రావు మెదక్
Read Moreజన్నారం ఇన్చార్జ్ సెక్షన్ ఆఫీసర్ సస్పెన్షన్
జన్నారం, వెలుగు: ప్రొటోకాల్ పాటించలేదని మంచిర్యాల జిల్లా కవ్వాల్ టైగర్ జోన్ లోని జన్నారం ఇన్ చార్జ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ శేషారాం నాయక్ను సస్పెండ్
Read Moreమంచిర్యాల జిల్లాలో వన మహోత్సవాన్ని సక్సెస్ చేయాలి : కలెక్టర్ కుమార్ దీపక్
నస్పూర్, వెలుగు: మంచిర్యాల జిల్లాలో వన మహోత్సవం కార్యక్రమాన్ని ప్రణాళికబద్ధంగా నిర్వహించి సక్సెస్ చేయాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. గురువారం క
Read Moreరాజన్న గోశాలలో కోడెల మరణాలపై రాజకీయం తగదు : విప్ ఆది శ్రీనివాస్
వేములవాడ, వెలుగు: రాజన్న గోశాలలో ఇటీవల కోడెలు అనారోగ్యంతో మృత్యువాత పడడం బాధాకరమని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ విప్ ఆ
Read Moreకంప్యూటర్పై పట్టు పెంచుకోవాలి : కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్ టౌన్, వెలుగు: విద్యార్థులు ఫోన్లకు దూరంగా ఉండి, కంప్యూటర్
Read Moreనీళ్ల దోపిడీకి స్కెచ్ వేసిన ఏపీ.. బనకచర్లపై నోరెత్తని బీజేపీ..
కృష్ణా, గోదావరి జలాల్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతున్నా బీజేపీ రాష్ట్ర నాయకులు మౌనంగా ఉంటున్నారు. కేంద్ర సర్కార్ అండతో ఏపీ గోదావరి–బనకచర్ల (
Read More












