తెలంగాణం

ఇందిరమ్మ రాజ్యంలోనే పేదలకు పక్కా ఇళ్లు : ఎమ్మెల్యే రోహిత్ రావు 

మెదక్, వెలుగు: ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాతే మెదక్ నియోజకవర్గంలో పేదలకు ‌ఇందిరమ్మ ఇండ్లు మంజూరయ్యాయని ఎమ్మెల్యే రోహిత్ రావు అన్నారు. శుక్రవారం హ

Read More

ఆక్రమణలు తొలగించిన ఫారెస్ట్​ ఆఫీసర్లు..భద్రాద్రికొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఉద్రిక్తత

అక్రమంగా జేసీబీలతో షాపులు కూల్చేశారంటున్న షాపు ఓనర్లు కోర్టును ఆశ్రయిస్తామంటున్న బాధితులు అశ్వారావుపేట, వెలుగు: రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగ

Read More

ఆయిల్ పామ్​ సాగుతో అధిక లాభాలు : ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

ఖానాపూర్/ కడెం/ పెంబి, వెలుగు: ఆయిల్ పామ్ సాగుతో అధిక లాభాలు పొందవచ్చని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ సూచించారు. కడెంకు చెందిన రైతు పండించిన ఆయిల్ పామ్

Read More

నిర్మల్ జిల్లా ఫ్లడ్ మాన్యువల్ 2025 పుస్తకం ఆవిష్కరణ

నిర్మల్, వెలుగు: వరదలను సమర్థంగా ఎదుర్కొనేందుకు అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్​లో నిర్మల

Read More

అవినీతికి చోటు లేకుండా లబ్ధిదారుల ఎంపిక

పర్వతగిరి/ నెల్లికుదురు (కేసముద్రం)/ ధర్మసాగర్, వెలుగు: ​అవినీతికి చోటు లేకుండా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక చేస్తున్నట్లు ఎమ్మెల్యేలు అన్నారు. శుక

Read More

శ్రీరాంపూర్ ఏరియాలో నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణకు దరఖాస్తు చేసుకోండి : డీజీఎం(పి) అరవిందరావు

నస్పూర్, వెలుగు: శ్రీరాంపూర్ ఏరియా, చుట్టుపక్కల గ్రామాల నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు డీజీఎం(పి) అరవిందరావు ఒక ప్రకటనలో తెలిపారు. గ్యాస్ చ

Read More

సంగారెడ్డిలో  రైతులకు సోలార్ పంపుసెట్లు అందించాలి :  కలెక్టర్ క్రాంతి 

సంగారెడ్డి టౌన్, వెలుగు: పోడు పట్టా భూములు పొందిన రైతులకు సోలార్ పంప్ సెట్ అందించాలని కలెక్టర్ క్రాంతి అధికారులకు సూచించారు. శుక్రవారం సంగారెడ్డి కలెక

Read More

జూన్ 9న జగన్నాథ్​పూర్ ప్రాజెక్టుకు కేంద్ర బృందం

కాగజ్ నగర్, వెలుగు: పీఎంకేఎస్ వై, జేజేఎం పథకాల అమలు తీరును పరిశీలించేందుకు కేంద్ర బృందం ఈ నెల 9న జగన్నాథ్ పూర్ ప్రాజెక్టును సందర్శించనున్నట్లు అడిషనల్

Read More

ఘనంగా ఎస్సార్ స్నాతకోత్సవం

హసన్ పర్తి, వెలుగు : విద్యార్థులు కష్టపడి చదవితే బంగారు భవిష్యత్ ఉంటుందని సంగీత దర్శకుడు, పద్మశ్రీ ఎం.ఎం.కీరవాణి అన్నారు. హనుమకొండ జిల్లా హసన్​పర్తి మ

Read More

భూభారతితో భూ సమస్యలకు పరిష్కారం : కలెక్టర్‌ రాజర్షిషా

గుడిహత్నూర్, వెలుగు: భూభారతితో భూ సమస్యలు పరిష్కారం అవుతాయని కలెక్టర్‌ రాజర్షిషా అన్నారు. శుక్రవారం గుడిహత్నూర్‌ మండలంలోని ధంపూర్‌లో ని

Read More

దేవాలయాల నిర్మాణాలతో ఆధ్యాత్మిక శోభ :  కాంగ్రెస్ నేత నీలం మధు 

కోహెడ (హుస్నాబాద్), వెలుగు: దేవాలయాల నిర్మాణంతో ఆధ్యాత్మిక వాతావరణం వెల్లివిరుస్తుందని కాంగ్రెస్ నేత నీలం మధు అన్నారు. శుక్రవారం అక్కన్నపేట మండలం చౌటప

Read More

కవ్వాల్ టైగర్ జోన్ లో న్యాయవాదుల పర్యటన

జన్నారం, వెలుగు: కవ్వాల్ టైగర్ జోన్ లో శుక్రవారం ఉదయం హైకోర్టు ప్రభుత్వ న్యాయవాది మహేశ్ రాజుతోపాటు వివిధ కోర్టుల్లో పని చేస్తున్న 12 మంది ప్రభుత్వ న్య

Read More

ప్రతి ఒక్కరూ భక్తిభావంతో మెలగాలి

నెక్కొండ, వెలుగు: ప్రతిఒక్కరూ భక్తిభావంతో మెలగాలని శాసన మండలి వైస్​చైర్మన్​ బండ ప్రకాశ్, రాజ్యసభసభ్యులు వద్దిరాజు రవిచంద్ర​ అన్నారు. వరంగల్​జిల్లా నెక

Read More