తెలంగాణం
బీసీ రిజర్వేషన్లు పెంచే బాధ్యత బీజేపీదే
కేంద్రంపై కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి పెంచాలి: బీసీ సంఘాలు అఖిలపక్ష నేతలను సీఎం రేవంత్రెడ్డి ఢిల్లీకి తీసుకెళ్లాలని సూచన సోమాజ
Read Moreకరీంనగర్ కేబుల్ బ్రిడ్జి రోడ్డుకు రిపేర్లు
కరీంనగర్, వెలుగు: కరీంనగర్ లో మానేరు రివర్ పై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి రోడ్డుకు ఎట్టకేలకు రిపేర్లు చేస్తున్నారు. రూ.224 కోట్లతో నిర్మించి రెండ
Read Moreమంత్రి సీతక్కను కలిసిన పంచాయతీ కార్యదర్శులు
హైదరాబాద్, వెలుగు: పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్కను పంచాయతీ కార్యదర్శులు మంగళవారం సెక్రటేరియెట్ లో కలిశారు. కార్యద&
Read Moreహ్యామ్ లో 18,472 కి.మీ. పంచాయతీ రోడ్ల అభివృద్ధి : మంత్రి సీతక్క
మొదటి విడతలో 7,947 కి.మీ. నిర్మాణం: మంత్రి సీతక్క 15 రోజుల్లో టెండర్లు పిలవాలని అధికారులకు ఆదేశం హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో హ్యామ్(హైబ్రి
Read Moreశానిటేషన్ నిర్వహణలో అలసత్వం వద్దు : చాహత్ బాజ్ పాయ్
హాజరు ఆధారంగానే జీతాలు చెల్లింపు వందరోజుల కార్యాచరణలో భాగంగా ర్యాలీ వరంగల్ సిటీ, వెలుగు: శానిటేషన్ నిర్వహణలో అలసత్వన్ని వీడాలని బల్దియా కమి
Read Moreఆశావహుల్లో రిజర్వేషన్ టెన్షన్ .. లోకల్ బాడీ ఎన్నికలకు కాంగ్రెస్ నేతల ఉత్సాహం
టికెట్ల కోసం ఎమ్మెల్యేల వద్దకు క్యూ రిజర్వేషన్లపై ప్రభుత్వం, కోర్ట్ తీసుకునే నిర్ణయంపై ఉత్కంఠ వరంగల్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం స
Read Moreఎంపీ బండి సంజయ్పై కేసు కొట్టివేత
హైదరాబాద్, వెలుగు: బీజేపీ ఎంపీ బండి సంజయ్కి హైకోర్టులో ఊరట లభించింది. 2021లో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఎన్నికల నియమావళిని ఉల్లం
Read Moreగోదావరి వరదలతో అలర్ట్గా ఉండాలి : కలెక్టర్ జితేశ్వీ పాటిల్
భద్రాద్రికొత్తగూడెం/భద్రాచలం/పాల్వంచ, వెలుగు : గోదావరి వరదల పట్ల అలర్ట్గా ఉండాలని జిల్లాలోని అన్నిశాఖల అధికారులను భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్
Read Moreబోనాల పండుగకు రూ. 20 కోట్లు..గోల్కొండలో జరిగిన రివ్యూలో మంత్రి పొన్నం ప్రభాకర్
మెహిదీపట్నం, వెలుగు : బోనాల పండుగకు ప్రభుత్వం రూ.20 కోట్లు మంజూరు చేసిందని హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ నెల 2
Read Moreలోకల్ బాడీ ఎన్నికలకు ముందే.. డీసీసీ అధ్యక్షుల భర్తీ?
పీసీసీ అబ్జర్వర్లు పంపిన నివేదిక ఆధారంగా ఎంపిక ఎమ్మెల్యే, ఎంపీ ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేసిన వారికి ప్రాధాన్యం హైదరాబాద్, వెలుగు:
Read Moreఆహారంలో నాణ్యత పాటించాలి : మంత్రి జూపల్లి కృష్ణారావు
హరిత హోటల్స్ నిర్వాహకులకు మంత్రి జూపల్లి ఆదేశం బేగంపేటలోని టూరిజం ప్లాజా హోటల్ ఆకస్మిక తనిఖీ హైదరాబాద్, వెలు
Read Moreరెండో రోజు 3 ఎకరాల వరకు రైతుభరోసా.. మంగళవారం (జూన్ 17) రూ.1,551.89 కోట్లు విడుదల
హైదరాబాద్, వెలుగు: రైతు భరోసా పథకం అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం రెండో రోజు 3 ఎకరాల వరకు భూమి ఉన్న రైతులందరి ఖాతాలలోకి ఎకరానికి రూ.6 వేల చొప్పున నిధ
Read Moreకాంగ్రెస్ ఉచిత బస్సు ఒక్కటే అమలు చేస్తున్నది : ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ విమర్శ
బీజేపీ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ విమర్శ హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ సర్కారు గడిచిన 18 నెలల కాలంలో కేవలం మహిళలకు మహాలక్ష్మీ స్కీమ్ కింద ఉ
Read More












