తెలంగాణం

మెట్ పల్లి వాసులకు గుడ్ న్యూస్.. మన మెట్ పల్లి యాప్ ప్రారంభం

జగిత్యాల జిల్లా యువకులు తయారు చేసిన  మన మెట్‌పల్లి యాప్‌ ను జూన్ 25న   కలెక్టర్ సత్యప్రసాద్, కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ ప్రారంభించారు

Read More

పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై ఏపీ ప్రత్యేక కార్పోరేషన్ ఏర్పాటు

ఒకవైపు బనకచర్లపై తెలంగాణ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేస్తూ ఎలాగైనా అడ్డుకోవాలని ప్రయత్నిస్తుంటే.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం శరవేగంగా ప్రణాళికలు సిద్

Read More

ఏపీ బనకచర్ల ప్రాజెక్టుపై సంచలన నిర్ణయం : న్యాయ పోరాటం చేస్తామన్న మంత్రి ఉత్తమ్

 ఏపీ,తెలంగాణ మధ్య వివాదంగా మారిన బనకచర్ల ప్రాజెక్ట్ పై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గోదావరి బనకచర్ల ప్రాజెక్ట్ ను ఆపడానికి చట్టపరంగా

Read More

CBSE కీలక నిర్ణయం:10వ తరగతి బోర్డు పరీక్షలు ఏడాదికి రెండుసార్లు..2026 నుంచి అమలు

సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) కీలక నిర్ణయం తీసుకుంది. 10వ తరగతి బోర్డు పరీక్షలు ఏడాదికి రెండుసార్లు నిర్వహించాలని నిర్ణయించింది.2026 వ

Read More

ఐఏఎస్ అరవింద్ కుమార్ కు ఏసీబీ నోటీసులు

ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఏసీబీ విచారణ కొనసాగుతోంది. జూన్ 25న బుధవారం ఐఏఎస్ అరవింద్ కుమార్ కు మరోసారి ఏసీబీ నోటీసులు జారీ చేసింది.  జులై 1 విచా

Read More

ఆమెను చంపడం కరెక్టే.. ఇవాళ కాకపోతే రేపు నా కొడుకులను బయటకు తీసుకొస్తా..ప్రియుడి తల్లి సంచలన వ్యాఖ్యలు

హైదరాబాద్ లోని  జీడిమెట్లలో 10వ తరగతి చదువుతున్న తేజశ్రీ  ప్రేమకు అడ్డుగా ఉందని తన  తల్లిని.. ప్రియుడితో కలిసి చంపిన విషయం తెలిసిందే. అ

Read More

స్థానిక సంస్థ ఎన్నికల అంశంపై హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం: టీపీసీసీ చీఫ్

హైదరాబాద్: 2025, సెప్టెంబర్ 30 లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న తెలంగాణ హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ

Read More

మా అమ్మ ఇంకా చావలేదు.. వచ్చి పూర్తిగా చంపి వెళ్లు : ప్రియుడికి కాల్ చేసిన పదో తరగతి ప్రియురాలు

హైదరాబాద్ సిటీలోని జీడిమెట్లలో జరిగిన ఘటన దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. 10వ తరగతి చదువుతున్న తేజశ్రీనే.. ప్రేమకు అడ్డుగా ఉందని కన్న తల్లిని.. ప్రియ

Read More

సర్వేయర్ తేజేశ్వర్ కేసు: తిరుమల రావు దొరికాడు.. ఇప్పుడు తేలాల్సిన విషయం ఒక్కటే.. అదేంటంటే..

జోగులాంబ గద్వాల: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సర్వేయర్ తేజేశ్వర్ హత్య కేసులో ప్రధాన నిందితుడు తిరుమలరావును గద్వాల పోలీసులు అదుపులోకి తీ

Read More

N Sridhar: ఇరిగేషన్ శాఖలో ఒక మామూలు ఈఈ 150 కోట్లు సంపాదించాడు !

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన ఇరిగేషన్‌‌‌‌‌&zwn

Read More

బాలుడిని తీసుకెళ్లింది నానమ్మే.. 24 గంటల్లో వీడిన బాలుడి మిస్సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మిస్టరీ

ఎల్లారెడ్డిపేట, వెలుగు: రాజన్నసిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలకేంద్రంలో బాలుడి మిస్సింగ్‌‌‌‌‌‌‌‌‌&zwn

Read More

కాశీబుగ్గలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ డీపీఆర్ సిద్ధం చేయండి : గుండు సుధారాణి

కాశీబుగ్గ(కార్పొరేషన్​), వెలుగు: అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏర్పాటుకు డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ను త్వరగా సిద్ధం చేయాలని గ్రేటర్ వరంగల్ మేయర్ గుండు సుధ

Read More

పీవీ విజ్ఞాన కేంద్రం పనులు పూర్తిచేయాలి : కలెక్టర్ స్నేహా శబరీష్

భీమదేవరపల్లి, వెలుగు: ఈ నెలలో 26లోగా పీవీ విజ్ఞాన కేంద్రం పనులు పూర్తి చేయాలని హనుమకొండ కలెక్టర్​ స్నేహా శబరీష్​అన్నారు. మంగళవారం హనుమకొండ జిల్లా భీమద

Read More