తెలంగాణం
పామాయిల్ రైతులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం : మాజీ మంత్రి హరీశ్ రావు
సిద్దిపేట, వెలుగు: పామాయిల్ రైతుల పట్ల రాష్ట్రంలోని కాంగ్రెస్, కేంద్రంలోని బీజెపీ ప్రభుత్వాలు తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నాయని మాజీ మంత్రి
Read Moreఆషాఢమాసం శూన్యమాసం... ప్రత్యేకతలివే..!
ఆషాఢమాసాన్ని శూన్యమాసం అన్నారు. అందువల్ల వివాహాది శుభకార్యాలు చేయరు. కానీ ఈ మాసంలో అనేక పర్వదినాలు ఉన్నాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశి విష్ణు ఆరాధనకు అత్యంత ము
Read Moreదుబ్బాక రైతులకు నీళ్లివ్వకపోతే ఎమ్మెల్యే పదవి త్యాగం చేస్తా : కొత్త ప్రభాకర్ రెడ్డి
దుబ్బాక రైతులకు నీళ్లు ఇచ్చిన తర్వాతే బయటకు తీసుకెళ్లాలి దుబ్బాక, వెలుగు: గత కేసీఆర్ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన మల్లన్నసాగర్ప్రాజె
Read Moreసీజనల్ వ్యాధులపై అవగాహన కల్పించండి : కలెక్టర్ హైమావతి
సిద్దిపేట రూరల్, వెలుగు: డాక్టర్లు సమయపాలన పాటించాలని కలెక్టర్ కే. హైమావతి అన్నారు. బుధవారం ఐడీఓసీలోని సమావేశ మందిరంలో జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్
Read Moreపామ్ ఆయిల్ సాగు లక్ష్యాలను చేరుకోవాలి : కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
మహబూబాబాద్, వెలుగు: జిల్లాలో ఆయిల్ పామ్ విస్తరణ సాగు లక్ష్యాలను చేరుకోవాలని కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కోరారు. బుధవారం మహబూబాబాద్ కలెక్టరేట్లో ని
Read Moreవన మహోత్సవంలో విస్తృతంగా మొక్కలు నాటాలి : చాహత్ బాజ్ పాయ్
కాశీబుగ్గ(కార్పొరేషన్), వెలుగు: వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా విస్తృతంగా మొక్కలు నాటాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ ఉద్యానవన శాఖ అధికారులను ఆదే
Read Moreపీఎస్లను సందర్శించిన వరంగల్ సీపీ
పాలకుర్తి/ వర్ధన్నపేట/ రాయపర్తి, వెలుగు: వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ప్రీత్సింగ్ బుధవారం కమిషనరేట్ పరిధిలోని పలు పోలీస్ స్టేషన్లను సందర్శించారు.
Read Moreజర్నలిస్టులపై దాడి హేయమైన చర్య : జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు
ములుగు/ తాడ్వాయి/ ఏటూరునాగారం/ గ్రేటర్వరంగల్, వెలుగు: ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా నిలుస్తున్న మీడియా ప్రతినిధులపై దాడులు చేయడం హేయమైన చర్య అ
Read Moreతిర్యాణి అడవుల్లో పులి సంచారం
తిర్యాణి, వెలుగు: తిర్యాణిలో పులి సంచారం కలకలం రేపుతోంది. మండలంలోని అటవీ ప్రాంతంలో పులి సంచరిస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు ఫారెస్ట్ అధికారులు గాలిం
Read Moreకాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ నేతలు
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ సోయం బాపూరావు సమక్షంలో ఆయన నివాసంలో ఇచ్చోడ మండలం కేశవ్పట్నం గ్రామానికి చెందిన పలువురు బీఆర్ఎస్ నే
Read Moreఅమిత్షా సభా ఏర్పాట్ల పరిశీలన
నిజామాబాద్, వెలుగు: ఈనెల 29న పాలిటెక్నిక్ గ్రౌండ్లో జరిగే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా సభా ఏర్పాట్లను ఎంపీ అర్వింద్ బుధవారం సాయంత్రం పరిశీలించారు
Read Moreవృద్ధురాలిపై డాక్టర్ల నిర్దయ : కలెక్టర్ జోక్యంతో చికిత్స
నిజామాబాద్/ఆర్మూర్, వెలుగు : కాలి పుండుతో నెలల తరబడి అవస్థపడుతూ ఆర్మూర్ శివారులోని పెర్కిట్ మందిరంలో ఉన్న బుజ్జమ్మ (83)ను 108 అంబులెన్స్ సిబ్బంది ఆర
Read Moreనేషనల్ కబడ్డీ జట్టుకు ఎంపికైన మేఘన
బాల్కొండ, వెలుగు : ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో జరిగే అండర్ 18 బాల, బాలికల నేషనల్ కబడ్డీ ఛాంపియన్షిప్కు జిల్లా క్రీడాకారిణి మేఘన ఎంపికైందని జిల్లా క
Read More












