తెలంగాణం
సదాశివనగర్ మండలంలో ఘనంగా బీరప్ప ఉత్సవాలు ప్రారంభం
సదాశివనగర్, వెలుగు : సదాశివనగర్ మండలం అడ్లూర్ ఎల్లారెడ్డిలో ఆదివారం బీరప్ప ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. కుర్మ సంఘం మండల అధ్యక్షుడు కందూరి బీరయ్య ఈ
Read Moreకొత్త కాలనీల అభివృద్ధికి సహకరిస్తా : ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి
ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి రామచంద్రాపురం (అమీన్పూర్), వెలుగు: పటాన్చెరు నియోజకవర్గంలో కొత్తగా ఏర్పడుతున్న కాలనీల సమగ్ర అభివృద్ధికి సంపూర్ణ సహక
Read Moreనర్సాపూర్ లో మెగా జాబ్ మేళా సక్సెస్
నర్సాపూర్/శివ్వంపేట, వెలుగు: మెదక్ జిల్లా నర్సాపూర్ టౌన్ లో ఆదివారం కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ చార్జ్ ఆవుల రాజిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మ
Read Moreయువతి కడుపులో తొమ్మిది కేజీల కణితి.. సర్జరీ ద్వారా తొలగించిన జనగామ డాక్టర్లు
సర్జరీ ద్వారా తొలగించిన జనగామ డాక్టర్లు జనగామ అర్బన్, వెలుగు : యువతి కడుపులో తొమ్మిది కేజీల కణితిని సర్జరీ చేసి డాక్టర్లు తొలగించి
Read Moreప్రజా ఉద్యమాలు బలోపేతం చేయాలి : సీపీఐ నేత నారాయణ
హైదరాబాద్, వెలుగు: ప్రజా ఉద్యమాలను బలోపేతం చేసేందుకు, అణగారిన వర్గాలకు ప్రాణం పోసేందుకు ఉభయ కమ్యూనిస్టు పార్టీల విలీనాన్ని కాంక్షించిన సుగుణమ్మ ఆశయాలన
Read Moreకార్మికుల హక్కులను కాలరాస్తున్న కేంద్రం
మండిపడ్డ సీఐటీయూ, జేఏసీ సంఘాలు కోల్బెల్ట్, వెలుగు: కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జులై9న తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెను సింగరేణిలో సక్సెస్ చేయాలని సీ
Read Moreమునీర్ స్మారకార్థం మెడికల్ క్యాంపు
కోల్బెల్ట్, వెలుగు: పత్రికా రంగానికి, సింగరేణి కార్మికుల హక్కుల కోసం దివంగత జర్నలిస్ట్ మునీర్ చేసిన పోరాటాలు మరువలేనివని వక్తలు గుర్తుచేసుకున్నారు.
Read Moreకాంగ్రెస్ తోనే సొంతింటి కల సాకారం
నస్పూర్, వెలుగు: కాంగ్రెస్తోనే ప్రతి పేదల సొంతింటి కల సాకారమవుతుందని మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు అన్నారు. ఆదివారం నస్పూర్ పట్టణంలోని 18,21
Read Moreబీసీ రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి : చిరంజీవులు
బీసీ మేధావుల ఫోరం చైర్మన్ చిరంజీవులు మంచిర్యాల, వెలుగు: విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను ప్రభుత్వం వెంటనే అమ
Read Moreఖమ్మం ఎస్సై భార్య అనుమానాస్పద మృతి.. వేధింపులే కారణం..?
ఖమ్మం జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రఘునాథపాలెం మండలానికి చెందిన ఖమ్మం జీఆర్పీ ఎస్సై రాణా ప్రతాప్ భార్య రాజేశ్వరి అనుమానస్పద స్థితిలో మృతి చెందిం
Read Moreసీసీ ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులకు పని విభజన
రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాలకు ఇన్చార్జీలుగా నియామకం ఒక్కో లోక్సభ నియోజకవర్గానికి ఒక ఉపాధ్యక్షుడు, ముగ్గురు ప్రధాన కార్యదర్శులు హై
Read Moreబోర్ మోటార్ చోరీ చేశాడని .. కట్టేసి కొట్టారు.. మెదక్ జిల్లాలో ఘటన !
మెదక్ జిల్లా ముగ్దుంపూర్ లో ఘటన శివ్వంపేట. వెలుగు: చోరీలకు పాల్పడుతున్న యువకుడిని జెండా దిమ్మెకు కట్టేసి గ్రామస్తులు చితకబాదిన ఘటన మెదక్
Read More‘ఆలయ నిర్మాణం’ పుస్తకావిష్కరణ
బషీర్బాగ్, వెలుగు: శిల్పాగమ శాస్త్రాలను అనుసరించి రచించిన ‘ఆలయ నిర్మాణం’ పుస్తకాన్ని సీఎం సలహాదారుడు వేంనరేందర్ రెడ్డి హైదరాబాద్లో ఆదివా
Read More












