తెలంగాణం
టెన్త్ చదివిన ప్రతి స్టూడెంట్ ఇంటర్ చదవాల్సిందే: సీఎం రేవంత్
హైదరాబాద్: పదవ తరగతి పాస్ అయిన ప్రతి విద్యార్థి తప్పనిసరిగా ఇంటర్మీడియట్ పూర్తి చేసేలా అవసరమైన చర్యలు తీసుకో
Read Moreబిల్డింగ్ మాత్రమే పాతది.. ఎక్విప్మెంట్ కొత్తదే: సిగాచి కంపెనీ ప్రతినిధి అమిత్ రాజ్సింహ క్లారిటీ
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర చరిత్రలో పెను విషాదాల్లో ఒకటిగా నిల్చిన పాశమైలారంలోని సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనపై సిగాచి కంపెనీ యాజమాన్యం స్పందించింది. ఈ మ
Read Moreబనకచర్లను అడ్డుకుంటాం.. తెలంగాణకు అన్యాయం చేస్తే ఊరుకోం: MP వంశీ
జగిత్యాల: బనకచర్ల ప్రాజెక్ట్పై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ నిర్మించ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితులత్లో
Read Moreపాశమైలారం పేలుడు ఘటనపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం
హైదరాబాద్: పాశమైలారం పేలుడు ఘటనపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సిగాచీ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడు ఘటనపై విచారణకు నలుగురు నిపుణులతో కమిటీ ఏర్ప
Read Moreడెడ్బాడీలు అప్పగించే వరకు కదిలేదే లేదు.. సిగాచి కంపెనీ ముందు బాధితుల ఆందోళన
హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమ దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తమ కుటుంబ సభ్యులను తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ బాధిత
Read Moreఏడాదిలో నెల రోజులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేయండి : కార్పొరేట్ ఆస్పత్రి డాక్టర్లకు సీఎం రేవంత్ పిలుపు
కార్పొరేట్ ఆసుపత్రుల్లో పని చేసే డాక్టర్లకు కీలక పిలుపునిచ్చారు సీఎం రేవంత్. ఏడాదిలో కనీసం నెలరోజులు అయినా ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేయాలని పిలుప
Read MoreUPI Alert: HDFC కస్టమర్లకు అలర్ట్.. ఆ 2 రోజులు యూపీఐ సేవలు పనిచేయవ్..
HDFC Bank: దేశంలోని ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం హెచ్డిఎఫ్సి తన కస్టమర్లకు కీలక అలర్ట్ జారీ చేసింది. 2025లో కొన్ని గంటల పాటు తన కస్టమర్లకు
Read Moreఫార్ములా ఈ కార్ రేసు కేసులో IAS అరవింద్ కుమార్కు మరోసారి ఏసీబీ నోటీసులు
హైదరాబాద్: ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్కు ఏసీబీ మర
Read Moreహైదరాబాద్ సిటీ శివార్లలో ఆలయాలను టార్గెట్ చేసిన ముఠా : విగ్రహాల దోపిడీనే వీళ్ల పని
ఇటీవల ఇళ్ళు, గుళ్ళు అన్న తేడా లేకుండా రెచ్చిపోయి చోరీలకు పాల్పడుతున్నారు దొంగలు. ఇళ్లలో బంగారం దగ్గర నుంచి బయట వదిలిన షూస్, చెప్పులు కూడా వదిలిపెట్టకు
Read Moreరూ.100 కోట్ల అక్రమాస్తుల కేసు: HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇళ్లలో ఈడీ సోదాలు
హైదరాబాద్:హెచ్ఎండీఏ టౌన్ప్లానింగ్ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. శివబాలకృష్ణతో పాటు ఆయన సోదరుడు నవీన్ కుమార్, కుటు
Read Moreరియాక్టర్ పేలుడు వలన ప్రమాదం జరగలేదు.. అన్ని రకాల బీమా క్లైమ్లను చెల్లిస్తాం: సిగాచి కంపెనీ ప్రకటన
సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరు పాశమైలారంలోని సిగాచి కంపెనీ ప్రమాదంపై ఎట్టకేలకు కంపెనీ యాజమాన్యం స్పందించింది. రియాక్టర్ పేలుడు వలన ప్రమాదం జరగలేదని.. కా
Read Moreభారత్ ప్రతిష్టను తాకట్టు పెట్టారు..అమెరికా కాన్సులేట్ను ముట్టడించిన ఏఐవైఎఫ్
హైదరాబాద్:భారత ప్రతిష్టను ప్రధాని మోదీ అమెరికాకు తాకట్టు పెట్టారని హైదరాబాద్ లోని అమెరికా కాన్సులేట్ను ముట్టడించారు ఏఐవైఎఫ్ నేతలు.హిమాయత్నగర్ ఏఐటీ
Read MoreAIG తో పోటీ పడేలా ప్రభుత్వ ఆస్పత్రులు.. 2025 నాటికి 7 వేల బెడ్స్తో నిర్మిస్తాం: సీఎం రేవంత్
AIG హాస్పిటల్ తో పోటీ పడేలా ప్రభుత్వ ఆస్పత్రులను తీర్చి దిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 2025 చివరి నాటికి 7 వేల బెడ్స్తో ఆస్పత్రు
Read More











